NEWS

NEWS

నీలం మధుకు బ్రహ్మరథం పట్టిన పాశ మైలారం గ్రామ ప్రజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి బ్రహ్మ రథం పట్టిన పాశ మైలారం గ్రామ ప్రజలు పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి  పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా పాశ మైలారం గ్రామంలో గ్రామ ప్రజలతో పాటు పలు దేవాలయాలు దర్శించుకొని…

ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 21:  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.  మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్…

విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్ చెరు 

అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలే ప్రతి ఒక్కరి రక్షణ, అభివృద్ధి మా లక్ష్యం ప్రతి ప్రభుత్వ పథకంలోనూ సమ ప్రాధాన్యత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: మినీ ఇండియా గా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలేనని, ప్రతి ఒక్కరి…

అభివృద్ధి, సంక్షేమానికీ మ‌ద్ద‌తుగా నిల‌వండి  బీఆరెస్ అభ్యర్థి కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 :  కేసీఆర్ సార‌ధ్యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కొన‌సాగిస్తున్న బిఆర్ఎస్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 125 గాజుల రామారం డివిజన్ వీనస్ ఎన్క్లేవ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సదాశివరెడ్డి వారి మిత్రబృందం…

ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్న  మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : కూకట్పల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఫతేనగర్ లోని పండాల సతీష్ గౌడ్ తో కలిసి ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పాదయాత్రలో మహిళలు…

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించండి  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 21:   బిఆర్ఎస్, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసే పార్టీలకు ఓటు వేస్తే ప్రగతి శూన్యం అవుతుందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ డివిజన్ లో ఓల్డ్  రామంతపూర్, భరత్…

నీలం మధుకు హెచ్.సీ.యూ విద్యార్థి సంఘాల నేతల మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బిసిలను రాజకీయ పార్టీలు మోసం చేశాయని, బిసిలను మోసం చేసిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బిసి, బహుజన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పటాన్ చెరువులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న…

బొల్లారంలో కదిలి వచ్చిన గులాబీ దండు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21:  అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన బొల్లారం మున్సిపాలిటీని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ…

సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే శ్రీ రామ రక్ష

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21: సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే శ్రీ రామ రక్ష, సంక్షేమ పథకాలు కేసీఆర్ ను హ్యాట్రిక్సీఎం చేస్తాయని గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల,  ఉపేందర్ రెడ్డి అన్నారు. జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో ఏఎంసీ గజ్వెల్ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొన్నే…

కౌంట్‌ డౌన్‌..10 ప్రజా‘తంత్రం’

ఈసీ ఆంక్షల చిట్టా చాంతాడంత టేకిటీజీ పాలసీ పెరగడమే వింత ఎన్నికల్లో ఆడంబరాలు కొండంత ఆరా తీస్తే దొరికే నేతల లెక్కెంత? అఫిడవిట్లలో చూపే ఆస్తి గోరంత జాస్తిగా ఉంటుంది బినామీ సంత సోదాల్లో పట్టుబడే డబ్బు రవంత కన్నుగప్పే సొమ్ము మేయలేనంత! – వి.రమేష్‌ బాబు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌…