NEWS

NEWS

ఒక్కసారి అవకాశం ఇవ్వండి .. మీలో ఒక్కనిగా ఉంటా

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భరత్ చేవెళ్ల, ప్రజాతంత్ర , నవంబర్ 21: చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాబాద్ మండల పరిధిలోని….సీతారాంపూర్,నగర్ గూడ,తాళ్లపల్లి,లక్ష్మరావు గూడ, వెంకమ్మ గూడ, మక్త గూడ, దోస్వాడ,గ్రామాలలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ…

హస్తం గూటికి బీఆర్ఎస్ కార్యకర్తలు

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 21: యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణం రాజు , కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుముల రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో గుండేపల్లి గ్రామం బిఆర్ఎస్ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లెంకోల వీరేష్, గురు బీములు, జోగు మొగుళప్ప, పల్లెంకోల సాయిలు, కోలుకుందే భరత్, తదితరులు కాంగ్రెస్ పార్టీ…

గిరిజన తండా అభివృద్ధి చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ దే మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 21 :తెలంగాణ రాష్ట్రం ఏర్పాదీన తరువాత గిరిజన తండాలఏర్పాటు చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ కే దక్కుతుందనిరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మంగళవారం మహేశ్వరం మండలంలో డబిల్‌గూడ, మన్సన్‌పల్లి,కొత్త తండా ,ఉప్పుగడ్డ తండా,గంగారం తండా,గంగారం,సిరిగిరిపురం, హర్షగూడ గ్రామాల్లో బి ఆర్ ఎస్…

మీ ఆశీర్వాద బలమే పైలట్ విజయానికి పునాది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 21:  మీ ఆశీర్వాద బలమే తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి పునాది అని  ఆయన సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని 27వ వార్డులో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున సతీమణి ఆర్తి రెడ్డి చేసిన…

మల్లారెడ్డి గెలుపు తథ్యం చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  21:  మంత్రి మల్లారెడ్డి గెలుపు తద్యమని దమ్మాయిగూడ   మున్సిపల్  చైర్మన్  వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్    అన్నారు. చైర్మన్  మంగళవారం  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి  మున్సిపల్ పరిధిలోని  పలు వార్డుల్లో     జోరుగా   ప్రచారం నిర్వహించారు. కారు…

ఇంటింటా ప్రచారం నిర్వహించిన పులిమామిడి రాజు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 21: సంగారెడ్డి నియోయకవర్గం చెర్లగూడెంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరిస్తూ.. ఈ సారి డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో తీసుకురావాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర…

సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్

 ఉప్పల్,  ప్రజాతంత్ర, నవంబర్ 21:   సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్ అని  కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ సందర్భంగా బండారి మాట్లాడుతూ అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, అలాంటిది ఎవ్వరు అడగకుండా, ఎక్కడా ధర్నాలు, రాస్తారోకోలు చెయ్యకుండానే, ఏ రాష్ట్రంలో లేని ఎన్నో…

నీతిమాలిన రాజకీయాలు కాదు నిబద్ధత కలిగిన రాజకీయాలే నా లక్ష్యం  సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 21: నీతిమాలిన రాజకీయాలు కాñదు.. నిబద్ధత కలిగిన రాజకీయాలే నా లక్ష్యమని ఎల్‌బీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్కొన్నారు.  వనస్థలిపురం డివిజన్‌లోని క్రిస్టియన్‌ కాలనీ, హస్తినాపురం ఈస్ట్‌, ఎఫ్‌సీఐ కాలనీ, వెంకటరమణ కాలనీ తదితర కాలనీల్లో స్థానిక కార్పొరేటర్‌ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి రంగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ…

అయ్యప్ప దీక్షతో మనసును పునీతం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 21: దీక్షతో మనసును పునీతం చేసుకునే క్రతువు, శరణు ఘోషతో దయాంతరాల్లోని కరుణను వెలికితీసే సాధనే ఈ అయ్యప్ప దీక్ష అని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం హస్తినపురం డివిజన్ పరిధిలోని ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్ నందు జరిగిన అయ్యప్ప స్వామి…

కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 21 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని చంద్రయాన్ పల్లి తండా, విటాయిపల్లిలో 4వ రోజు గడప గడపకు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం కరుణ శ్రీ కేశవులు ముఖ్యఅతిథిగా పాల్గొని చంద్రయాన్ పల్లి తండా, విటాయిపల్లి గ్రామ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల…