NEWS

NEWS

జైపాల్ యాదవ్ గెలుపుతోనే కల్వకుర్తి సస్యశ్యామలం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ గెలుపుతోనే కల్వకుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం మవుతుందని రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా, తలకొండపల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెంకటాపురం, వెల్జాల్ గ్రామ పంచాయితీ ఇస్రాయిపల్లి గ్రామాలలో …

నేడు పటాన్ చెరులో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 22: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎల్లంకి కళాశాల సమీపంలో గల ఎస్సార్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని, నియోజకవర్గ పరిధిలోని నలు మూలల నుండి 1,50,000కు పైగా కార్యకర్తలు సభకు హాజరు…

కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారులదే రాజ్యం

 ప్తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 22 : కాంగ్రెస్ వస్తే మళ్ళీ రాష్ట్రంలో దళారుల రాజ్యమే వస్తుందని టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో మళ్లీ దళారుల రాజ్యమేనని, ఇందిరమ్మ రాజ్యం…

ఎన్నికల నిర్వాహణకు భారీ బందోబస్తు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఘట్టి నిఘా ఎన్నికల సందర్భంగా పలు జాగ్రత్తలు రౌడీ షీటర్లు అల్లలకు పాల్పడితే జైలుకే.. సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీ, అసెంబ్లీ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ జి. నరసింహారెడ్డితో ప్రజాతంత్ర ఇంటర్వ్యూ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : కేంద్ర బలగాల పహార పటిష్టమైన బందోబస్తు.. సున్నితమైన.. సమస్యాత్మకమైన ప్రాంతాలలో…

బిజెపికే  మాదిగ, మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ((బిజెపి)కి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. బుధవారంసిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన   సమావేశంలో మాట్లాడుతూ . మూడు దశాబ్దాలుగా సామాజిక పరివర్తకులు మందకృష్ణ మాదిగ  నాయకత్వంలోమాదిగ మాదిగ ఉప కులాల  ఆకాంక్ష అయినటువంటి…

తొమ్మిదేళ్ల పాలనలో వేలకోట్ల అప్పులు

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టించారు రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు ‘మీట్‌ ‌ది గ్రీట్‌’ ‌కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని…

తెలంగాణలో కాంగ్రెస్‌కు డీఎంకే మద్దతు

అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని స్టాలిన్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. తమకే వోటు వేసి గెలిపించాలంటూ వోటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో ముఖ్య నేతలు సైతం సభలు, రోడ్‌ ‌షోలతో అభ్యర్థులకు మద్దతు…

అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ‌వోటింగ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌తెలంగాణలో నవంబర్‌ 30‌న జరగనున్న పోలింగ్‌ ‌నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా 49…

భూమి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

(ప్రజాతంత్ర, ప్రత్యేకప్రతినిధి )  భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. కాని, తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రధానంగా భూమిచుట్టూరా తిరుగుతున్నాయి.  వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య నాలుగు అంశాలు నలుగుతున్నాయి. అందులో అందరి నోళ్ళలో ఎక్కువగా నానుతున్నది మాత్రం  ధరణి పోర్టల్‌ వ్యవహారం. ఆ తర్వాత క్రమంలో విద్యుత్‌,…

తొమ్మిదేళ్ళ భారాస మెగా షో ఫలించేనా?

గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది.  తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం…