NEWS

NEWS

బిజెపికే  మాదిగ, మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ((బిజెపి)కి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. బుధవారంసిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన   సమావేశంలో మాట్లాడుతూ . మూడు దశాబ్దాలుగా సామాజిక పరివర్తకులు మందకృష్ణ మాదిగ  నాయకత్వంలోమాదిగ మాదిగ ఉప కులాల  ఆకాంక్ష అయినటువంటి…

తొమ్మిదేళ్ల పాలనలో వేలకోట్ల అప్పులు

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టించారు రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు ‘మీట్‌ ‌ది గ్రీట్‌’ ‌కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని…

తెలంగాణలో కాంగ్రెస్‌కు డీఎంకే మద్దతు

అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని స్టాలిన్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. తమకే వోటు వేసి గెలిపించాలంటూ వోటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో ముఖ్య నేతలు సైతం సభలు, రోడ్‌ ‌షోలతో అభ్యర్థులకు మద్దతు…

అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ‌వోటింగ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌తెలంగాణలో నవంబర్‌ 30‌న జరగనున్న పోలింగ్‌ ‌నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా 49…

భూమి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

(ప్రజాతంత్ర, ప్రత్యేకప్రతినిధి )  భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. కాని, తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రధానంగా భూమిచుట్టూరా తిరుగుతున్నాయి.  వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య నాలుగు అంశాలు నలుగుతున్నాయి. అందులో అందరి నోళ్ళలో ఎక్కువగా నానుతున్నది మాత్రం  ధరణి పోర్టల్‌ వ్యవహారం. ఆ తర్వాత క్రమంలో విద్యుత్‌,…

తొమ్మిదేళ్ళ భారాస మెగా షో ఫలించేనా?

గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది.  తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం…

భద్రాద్రి రామాలయంను అభివృద్ధి చేసే బాధ్యత మాదే

కేసీఆర్‌ పాలనలో స్వామివారి కల్యాణానికి ఒకసారి మాత్రమే వచ్చారు బపోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కుటుంబ తెలంగాణ అయ్యింది బకేసీఆర్‌ కుటుంబంలో కొలువులు వచ్చాయికానీ..నిరుద్యోగులకు రాలే బకాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్‌ చెంప చెళ్లు మనిపించాలి బకాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమపథకాలతో రాష్ట్ర అభివృద్ధి బభద్రాచలం కాంగ్రెస్‌ పార్టీ కార్నర్‌మీటింగ్‌లో   పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ భద్రాచలం/చర్ల/దుమ్ముగూడె,ప్రజాతంత్ర,నవంబర్‌్‌…

కౌంట్‌ ‌డౌన్‌..09 ప్రజా‘తంత్రం’

వంగి వంగి దండాలు పెడతారు అడిగితే నింగిని సైతం రాసిస్తారు పొంగేకొద్దీ బాగా ఊదరకొడతారు లొంగనివారికి తాయిలం ఇస్తారు నేతలు బహు వేషాలు ధరిస్తారు చెప్పే మాటలకు చక్కెర పూస్తారు ఒడ్డు చేరాక నాలుక మడతేస్తారు ఒట్టు తీసి ఇట్టే గట్టున పెట్టేస్తారు – వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు…

తెలంగాణ అంటున్నానని ఖమ్మం బదిలీ చేశారు

‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి’’                                                            …

మలిదశ ఉద్యమం లాగా మర్లబడుతున్న తెలంగాణ…

అమరుల త్యాగాల పునాదుల పైన సిద్ధించిన ప్రత్యేక రాష్ట్రం, సమైక్య పాలనలో కంటే ఎక్కువ విధ్వంసం జరిగింది అని…. భావించిన విద్యార్థి, మేధావి, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు మరియు సబ్బండవర్గాలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక తాటిపైకి వచ్చి పోరు చేసిన విధంగా…. ఇప్పుడు కెసిఆర్‌ ను టార్గెట్‌ చేసి ఎట్టి పరిస్థితుల్లో బిఆర్‌ఎస్‌…