NEWS

NEWS

దౌలాపూర్ లో బీఆర్ఏస్,  కాంగ్రెస్ మధ్య స్వల్ప ఉద్రిక్తత

జగదేవపూర్, ప్రజాతంత్ర నవంబర్ 22: బీ ఆర్ యస్, కాంగ్రెస్ మధ్యన స్వల్ప ఉద్రిక్తతనెలకొన్న ఘటన జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో బీ ఆర్ యస్, కాంగ్రెస్ మధ్యన స్వల్ప ఉద్రిక్తత  నెల కొనగా గజ్వెల్ నియోజకవర్గం లో బుధవారం నాడు కాంగ్రెస్…

మతతత్వమే వారి ఏజెండా 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 22: మతతత్వమే ఎజెండాగా పనిచేస్తున్న బిజెపి పార్టీకి తెలంగాణలో స్థానం లేదని, అంగట్లో సరుకులా ఎమ్మెల్యేల టికెట్లు అమ్ముకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. భారతీ నగర్ డివిజన్ పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ…

అభివృద్ధే విజయానికి నాంది సాయి కుమార్ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 22:  సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని, బారస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని విజయపథంలో నడిపిస్తాయని కొత్తపేట డివిజన్ యువ నాయకులు సాయి కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గ కొత్తపేట డివిజన్ పరిధిలో కొత్తపేట డివిజన్…

బిజెపి ముందు కాంగ్రెస్,బిఆర్ఎస్ అభ్యర్థులు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 22 : మహేశ్వరం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న బిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బిజెపి ముందు నిలుస్తారా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ చిత్రం ముఖ పోటీలో గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు చేసింది…

గుడంబా తయారిస్థావరం ఎక్సైజ్ దాడులు

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, నవంబర్ 22: మహేశ్వరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం నిలవ చేసిన వారికి 31 మంది కేసులు నామోదు చేసి బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సి ఐ వీణా రెడ్డి తేలిపారు.17 లక్షల విలువ చేసే మద్యం సీజ్ చేస్తామని 15 లిటర్లు, గుడంబా,అంలిటర్లు, బెల్లమాపనకం, అక్రమ కళ్ళుని…

గిరిజన తండా అభివృద్ధి చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ దే మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పాదీన తరువాత గిరిజన తండాలఏర్పాటు చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ కే దక్కుతుందనిరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మంగళవారం మహేశ్వరం మండలంలో డబిల్‌గూడ, మన్సన్‌పల్లి,కొత్త తండా ,ఉప్పుగడ్డ తండా,గంగారం తండా,గంగారం,సిరిగిరిపురం, హర్షగూడ గ్రామాల్లో బి ఆర్ ఎస్…

జైపాల్ యాదవ్ గెలుపుతోనే కల్వకుర్తి సస్యశ్యామలం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ గెలుపుతోనే కల్వకుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం మవుతుందని రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా, తలకొండపల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెంకటాపురం, వెల్జాల్ గ్రామ పంచాయితీ ఇస్రాయిపల్లి గ్రామాలలో …

నేడు పటాన్ చెరులో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 22: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎల్లంకి కళాశాల సమీపంలో గల ఎస్సార్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని, నియోజకవర్గ పరిధిలోని నలు మూలల నుండి 1,50,000కు పైగా కార్యకర్తలు సభకు హాజరు…

కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారులదే రాజ్యం

 ప్తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 22 : కాంగ్రెస్ వస్తే మళ్ళీ రాష్ట్రంలో దళారుల రాజ్యమే వస్తుందని టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో మళ్లీ దళారుల రాజ్యమేనని, ఇందిరమ్మ రాజ్యం…

ఎన్నికల నిర్వాహణకు భారీ బందోబస్తు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఘట్టి నిఘా ఎన్నికల సందర్భంగా పలు జాగ్రత్తలు రౌడీ షీటర్లు అల్లలకు పాల్పడితే జైలుకే.. సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీ, అసెంబ్లీ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ జి. నరసింహారెడ్డితో ప్రజాతంత్ర ఇంటర్వ్యూ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : కేంద్ర బలగాల పహార పటిష్టమైన బందోబస్తు.. సున్నితమైన.. సమస్యాత్మకమైన ప్రాంతాలలో…