NEWS

NEWS

సీఎం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

మహేశ్వరం ప్రజాతంత్ర నవంబర్ 22: నేడు మహేశ్వరం నియోజకవర్గంలో తలపెట్టిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్…

కుల్కచర్ల మాజీ సర్పంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక 

 కుల్కచర్ల, ప్రజాతంత్ర నవంబర్ 22: కుల్కచర్ల మాజీ సర్పంచి జొగు వెంకటయ్య గౌడ్ బుధవారం నాడు డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి, బ్లాక్ బి అధ్యక్షుడు భారత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనితో పాటు మండల కేంద్రంలోని అల్లం వెంకటేష్,వేపూరి నర్సింలు,రసూల్ నాయక్ లకు కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ…

ఉమ్మడి అభ్యర్థి గెలుపుకై శ్రమించాలి వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 22 : బీజేపీ జనసేన నాయకులు సమిష్టిగా పని చేసి ఉమ్మడి అభ్యర్థి గెలుపుకై శ్రమించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి  డివిజన్ కూకట్ పల్లి గ్రామ రామాలయం నుండి ప్రారంభమైన బీజేపీ…

ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు   జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఎన్నికల అధికారులకు తెలిపారు. బుధవారం ఢిల్లీ నుండి  సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు…

బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు బయలుదేరిన ఎంఐఎం పార్టీ నేతలు

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 22:  ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎంఐఎం పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ హది షేహిరీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్…

సంక్షేమ అభివృద్దే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుంది. ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ

  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 22:  బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను మళ్ళీ గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ…

యాదగిరిగుట్ట మూలవిరాట్ పురాతన విగ్రహాం ఏమైంది

•స్వయంభూ దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వాల్సిన అవసరమేమిటి? •తవ్వకాల్లో నిధి లభించిందని, దానిని అన్యాంక్రాంతం చేశారని అనుమానాలు? •పునర్ నిర్మాణం పేరుతో దేవాలయం చారిత్రక ప్రతిష్టను దెబ్బతీశారు •వైష్ణవ దివ్య క్షేత్రాన్ని టెంక్లాయిగా ఎలా మారుస్తారు? •ప్రధాన ఆలయంలో ఆళ్వార్ల మూర్తులు ఎందుకు ఏర్పాటు చేశారు •హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలి…

చింతలపల్లి ఉపసర్పంచ్ బీజేపీలో చేరిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి.  చింతలపల్లి గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ అయిల్ మహేష్, గుండ్లపల్లి రామ్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి కండువా కప్పుకున్నారు. వారిని ఆచారి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ…

లయన్స్ జంబుల రంగనాయకమ్మ విగ్రహావిష్కరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బాలాజీ నగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల పట్టణంలో జంబుల రంగనాయకమ్మ పార్కులో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి. బాబురావు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆర్. సునీల్ కుమార్, మల్టిపుల్ చైర్ పర్సన్ మోహన్ రావు,…

ప్రజల కోసం ఆలోచించే వ్యక్తికి ఓటేస్తే కొడంగల్ మరింత అభివృద్ధి చెందుతుంది

ప్రజాతంత్ర కొడంగల్  నవంబరు 22: ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బుధవారం కొడంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన…. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదని అన్నారు. ఇక కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. రేవంత్ రెడ్డి…