NEWS

NEWS

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు నియమించిన మైక్రో అబ్జర్వర్లకు రెండవ స్థాయి శిక్షణ తరగతులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: తెలంగాణ శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో హుస్నాబాద్-32, సిద్దిపేట-33 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ జయ ఎస్. భోజ్ (ఐఎఎస్),దుబ్బాక-41, గజ్వేల్-42 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ మన్మోహన్ ప్రసాద్ (ఐఎఎస్)…

సిద్దిపేటలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కృషి చేశారు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: సిద్దిపేట లో ముస్లిం మైనార్టీ ల అభ్యున్నతి మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి టి.హరీష్ రావుకుసిద్దిపేట హజ్ కమిటీ ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రతి ముస్లింకు జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లి హజ్ యాత్ర , ఉమ్రా యాత్ర చేయాలన్న…

ఆర్‌ఎస్పీ ధైర్యమా.. బహుజనుల మేలుకా?

సామాజిక పరిణామాలతో.. 19 జూలై 2021న స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) చేశారు. గురుకుల కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఐరన్‌ లేడీ ఆశీర్వాదం… అనంతరం బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లో చేరాలని నిర్ణయించుకున్నారు. 8 ఆగస్టు 2021న రాష్ట్రంలో ‘‘దళితులు, బహుజనులు రాజకీయ అధికారం సాధించేందుకు కృషి చేసే సమయం ఆసన్నమైందని’’ పిలుపుతో 8 ఆగస్టు 2021లో…

ఏదో ఒక రాయిలే అని వోటేయకండి… ఆలోచించి వేయండి

పెట్టుకున్న టోపీ కాదు పెట్టిన టోపీ చూడు ఎగరేసిన జెండా కాదు చాటున ఆర్జించిన చందా చూడు) -కాళోజీ కవిత పపట్టణ ప్రాంతాలలోని బస్తీలను రెసిడెన్షియల్‌ జోన్లుగా మాస్టర్‌ ప్లాన్‌ లో గుర్తించండి. లిపట్టణ పేదల ఇళ్ళ స్థలాల క్రమబద్దీకరణకు ఉద్దేశించిన G.ూ58,59ల అమలును నిరంతరం కొనసాగించండి. భూమి పట్టాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రజలకు…

మోసపోతే గోసపడుతావంటున్న పార్టీలు

మమ్మల్నే నమ్మండి… వేరే పార్టీలను నమ్మి మోసపోకండి   (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ‘‘తెలగాణ సోదరా..తెలుసుకో నీ బతుకు…. మోసపోతే నీవు గోసపడుతావ’’న్న ఈ పాట గురించి తెలియని తెలంగాణ ప్రజలుండరు. తెలంగాణ తొలివిడుత ఉద్యమంలో ముచ్చర్ల (సంగిరెడ్డి) సత్యనారాయణ పాడిన ఈ పాట నాటి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొలిపింది. ఆనాటివరకు తెలంగాణ…

కౌంట్‌ డౌన్‌..08 ప్రజా‘తంత్రం’

తెలంగాణలో హోరాహోరీ రణం పండుతోంది రాజకీయ చాణక్యం చోద్యం చూస్తున్నది ప్రజానీకం మైకం కమ్మిందో మునగడం తథ్యం   పరాకులో పడితే బతుకంతా ఆగం వోటు చేజారితే మిగిలేదంతా ఖేదం సూత్రధారులెవరో గ్రహింపు ముఖ్యం అప్రమత్తతే నేర్వాల్సిన నేటి పాఠం – వి.రమేష్‌ బాబు   కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసెంబ్లీ…

ఆరు గ్యారెంటీలతో ప్రజల మధ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని బలపరచండి కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని  ఆరు గ్యారెంటీ లతో ప్రజల మధ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొలన్ హన్మంత్ రెడ్డిని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా 130 డివిజన్ వెంకటేశ్వర నగర్ వద్ద…

జోరుగా బీఆర్‌ఎస్ ప్రచారం

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 22 : చేవెళ్ల మండలంలోని 37 గ్రామ పంచాయతీలు,అనుబంధ గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్య తరపున బుధవారం ఎంపీపీ,జడ్పీటీసీ,సర్పంచ్‌లు,బీఆర్‌ఎస్ నాయకుల ప్రచారం ఊపందుకున్నది.బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించి అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌,ఎంపీపీ విజయలక్ష్మి,జడ్పీటీసీ మాలతి,వైస్ ఎంపీపీ…

అవకాశం ఇచ్చి చూడండి  అభివృద్ధి చేసి చూపిస్తా

 షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 22: షాద్ నగర్  నియోజకవర్గంలో బిజెపికి  ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి అందె బాబయ్య స్పష్టం చేశారు. బుదవారం నియోజకవర్గంలోని కొందుర్గు మండలంలోని రేగడి చిలకమర్రి,…

కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే  ఆపద మొక్కులు ఉంటాయి  జాగ్రత్త

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 22: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలిపిద్దాంకోందుర్గు మండలం సోమారం పాడు గ్రామంలో భీమిడి అశోక్ రెడ్డి తదితరుల భారీ ప్రచారం‘ఎలక్షన్‌ వచ్చిందంటే రకరకాల ఆగం చేసే పనులు జరుగుతయనీ ఆగమైపోతే వచ్చే ఐదేళ్లు కూడా ఆగం కావాల్సి ఉంటుందనీ షాద్ నగర్ నియజక వర్గంలో ఆలోచించి…