NEWS

NEWS

వికారాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తా

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

పకడ్బందీ చర్యలు చేపట్టాలి..ఎన్నికలు సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 

పరిగి,ప్రజాతంత్ర, నవంబర్ 23: ఈవీఎం,  వివి ప్యాట్స్ స్ట్రాంగ్ రూమ్ ఆవరణలోకి ఎవరు రాకుండా గట్టి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.గురువారం పరిగి పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలోని ఈవీఎం,  వివి ప్యాట్స్ స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…

వర్గీకరణ తోనే భవిష్యత్తు.. మాదిగల హక్కులను హరిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం

పరిగి, ప్రజాతంత్ర, నవంబర్ 23: కులాల వర్గీకరణతోనే భవిష్యత్తు అని,వర్గీకరణకు మద్దతు తెలిపిన భాజపా పార్టీకి అందరూ మద్దతు పలకాలని  ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు.గురువారం  పరిగి నియోజకవర్గం లో  బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… భారత  ప్రధాని ఎస్సీ కులాల…

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

ఉప్పల్ ప్రజాతంత్ర, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  చిల్కానగర్    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి…

నేడు వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 23: నేడు తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శ నగర్ లో నూతనంగా నిర్మించిన వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభించనున్నట్లు తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విఠల్‌ నాయక్ తెలిపారు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం ఫంక్షన్‌ హాల్‌లో వేదపండితుల సమక్షంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తాండూరులో…

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించు మైసమ్మ తల్లి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ మేడిగడ్డ తండా కు చెందిన యువకులు గురువారం మైసిగండి మైసమ్మ తల్లి ఆలయంలో అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ యూవకులు ప్రత్యేక పూజలు చేశారు. రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవాలని మొక్కులు చెల్లించి…

ఇబ్రహీంపట్నంలో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ

ఇబ్రహీంపట్నంలో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి కిషన్ ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 23 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెరుకూరి కిషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు గడపగడపకు కాంగ్రెస్ పార్టీ…

అభివృద్ధే మా మంత్రం బిజెపి విజయం తథ్యం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 23: అభివృద్ధి మా మంత్రం, బిజెపి విజయం తథ్యమని బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం హయత్నగర్ డివిజన్ శుభోదయ కాలనీ  బిఆర్ఎస్ నాయకులు నర్సింహా  ఆధ్వర్యంలో 50మంది కాలనీ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నాయకత్వంలో బీజేపీ పార్టీలో  చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులకు రెండు…

బిజెపి ముందు కాంగ్రెస్,బిఆర్ఎస్ అభ్యర్థులు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 23 : మహేశ్వరం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న బిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈఎన్నికల్లో బిజెపి ముందు నిలుస్తారా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ చిత్రం ముఖ పోటీలో గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు చేసింది ఏమిటి…

15 వార్డు అభివృద్ధి కోసం ఆచారిని గెలిపించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : ఆమనగల్లు పాత గేరు 15 వార్డు అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థి ఆచారిని గెలిపించాలని కార్యకర్తలు నాయకులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15, 12 వార్డులో పుట్టి పెరిగిన ఆచారి నీ ఒకసారి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వార్డుల సమస్యలు పరిష్కారానికి కృషి…