NEWS

NEWS

కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు

రఘునందన్‌ ‌రావుకు వోటు అడిగే హక్కు లేదు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి ..పాతచింతకాయ పచ్చడే దుబ్బాక సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : అ‌క్రమంగా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న, 10 వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావుకు కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే…

నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం

•సమస్య రాష్ట్రాన్ని  పట్టి పీడిస్తుంది ..టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని,  ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజిలతో వ్యాపారం చేస్తుందని టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ జనసమితి…

సాక్షిగా నేను… సాక్ష్యంగా నీవు

నాకు దగ్గరగా ఉండాలని నీకు లేదని…. దూరాన్ని ఇష్టపడితే ఏమి చేయగలను? నీవు చేసే పనికి మనసు ఏమి చేస్తుంది? మనిషిలో ‘‘బాధ’’ గా మనసులో శాశ్వతంగా….. కొన్ని జ్ఞాపకాలు ‘‘సాక్షిగా నేను’’ ఎన్నో కన్నీటికలల ‘‘సాక్ష్యంగా నీవు’’. నీ చివరి మాటతో మౌనంతో చచ్చిపోతుంది.   -సుభాషిణి వడ్డెబోయిన 6303747030 

నీవు…

మనసైన వేళలో ముసిరిన ఊహకు విరిసిన ఊసుకు ప్రభవించిన ఉదయని నీవు. నీ నీడలో, అడుగడుగులో ఎంత మోసినా అలుపు రాని నిజం నీవు. చిక్కని పాలలో వెచ్చని పాల నరుగులా చక్కని నవ్వులో పచ్చని  స్వేచ్ఛవు నీవు విప్పారిన మనసులో విరబూసిన మమతలా పురివిప్పిన అందంలో కళవిరిసిన కాంతి నీవు. మాట లేకుండా మ్రోగే…

తస్మాత్‌ జాగ్రత్త..!

ఎన్నికలొచ్చాయంటే… నాయక గణం రంగురంగుల జెండాలతో హోరెత్తెంచే ప్రచారాలతో రకరకాల వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూ ప్రత్యక్షమై పోతుంటారు! ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ విచిత్ర ఆహార్యాలతో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ కుటిల పన్నాగాలు పన్నుతూ జనాన్ని ఉచితహామీల ఎత్తుగడలతో ఆశల సుడిగుండాల్లో దించి ఓట్లు దండుకొనే ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తుంటారు!! నేడు విలువలు విలుప్తమై…

తెలంగాణ అధికార పీఠం పునాదిపై ఆకాశ సౌధం ఆశలతో బిజెపి..

లీడ్ -1 వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు చూస్తుంటే హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు మ్యాజిక్‌ ఫిగర్‌ రాకుండా సీట్లు ఈ ఎన్నికల్లో వస్తే అప్పుడు తామే కింగ్‌ మేకర్‌ అవుతామని కమలం పార్టీ భావిస్తుంది. కేసీఆర్‌ ఎటూ కాంగ్రెస్‌ తో కలవరు.…

భావోద్దీపనలు…

వేనవేల ఉద్వేగాలను, ఆనందాశ్రువులను, వెలుగు చీకట్ల జీవనగతులను ఒడిసిపట్టి  కొత్త చైత్రాన్ని పూయించి మున్ముందుకు నడిపించే శక్తి ఖచ్చితంగా కవిత్వానికి ఉంది. ఉదయాల్ని దిద్దించే తూర్పుగుండెలా  కాంతిని వెదజల్లుతూ అప్రతిహతంగా దూసుకెళ్లే శబ్దవేదిలా కవిత్వం మనిషికి జ్ఞానదిశను నిర్దేశిస్తుంది. దేశీయత, కవితాత్మకత, మానవతల ముప్పేటహారంలా అల్లుకొన్న అనుభవ పరిమళం లాంటి కవిత్వాన్ని వర్ధమాన కవయిత్రి ఎన్‌…

కౌంట్‌ డౌన్‌..07 ‌ప్రజా‘తంత్రం’

ఆఖరి ఘట్టానికి గంట గణగణ బరిలో నిలిచిన వారికి దడదడ వార్‌ ‌వన్‌ ‌సైడ్‌ ‌కాదని గుసగుస వోటరు నాడి పట్టాలని తహతహ గడప గడపకు నేతలు గిరగిరా ఆపసోపాలపై లోలోన విసవిస క్షేత్రస్థాయిలో పరిస్థితి కుతకుత ఇప్పట్లో చల్లారేలా లేదు భగభగ – వి.రమేష్‌ ‌బాబు భారతీయ జనతా పార్టీ జాతీయ  అధ్యక్షుడు జె.పీ…

వికారాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తా.

  ఎమ్మెల్యే ఆనంద్ ని గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఏకకాలంలో దళితులకు దళిత బంధు. అనంతగిరి కొండలను టూరిజం గా అభివృద్ధి చేస్తాం. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని…

ఉన్నత విలువలు గల నేత మంత్రి సబితమ్మ

  ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ – నిరంతరం అభివృద్ది కోసం పరితపించే నాయకురాలు -అభివృద్ధిని చూసి వోటు వేయండి   మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 23: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఉన్నత విలువలు గల మంచి నాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డికి వోటు వేసి భారీ…