NEWS

NEWS

జనసేనాకి జనం దూరం

 కూకట్ పల్లి ప్రజాతంత్ర నవంబర్ 23: స్థానిక నియోజకవర్గంలో రాజకీయ వేడి పుంజుకుంది. అబ్యర్ధుల త్రిమూఖపోటీలో విజయం ఎవరిని వరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ఇక్కడ బీజేపీ జనసేనా పొత్తులో భాగంగా పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీ నుండి నిలబడిన అభ్యర్థి ముమ్మడి ప్రేమ కుమార్ విజయం సాధించే పనిలో.. నిమగ్నమయ్యారు కానీ. పరిస్థితి అగమ్యగోచరంగా…

ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా  బండారి లక్ష్మారెడ్డి 

 ఉప్పల్,   ప్రజాతంత్ర, నవంబర్ 23:  ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా నని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.గురువారండా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో పాదయాత్ర లో  భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూకేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ చాలా అభివృద్ది చెందిందని, ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి…

మున్నూరు కాపుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: మున్నూరు కాపుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. సిద్దిపేట పట్టణంలోని మున్నూరు కాపు సంక్షేమ భవన్లో సిద్దిపేట నియోజకవర్గ మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా…

షాద్ నగర్ ప్రజలు నన్ను ఆశీర్వదించండి  సదా మీ సేవలో ఉంటాను

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 23: షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఫరూక్ నగర్ మండలం పీర్లగుడ, చౌలపల్లి, కిషన్ నగర్,…

6 గ్యారంటీల ప్రచారంలో దూసుకెళ్తున్న బాలంపేట్ కాంగ్రెస్ పార్టీ

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 23: ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బలంపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ…..తుక్కుగూడ లోని కాంగ్రెస్   పార్టీ విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల గురించి గురువారం  స్థానిక…

ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులు పాలు చేసిండు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 23:  ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులు పాలు చేసిండని, తొమ్మిదేళ్ల పాలనలో వేల కోట్లు అప్పులు చేసి బంగారు తెలంగాణను అప్పులు తెలంగాణగా మార్చారని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పాదయాత్ర కార్యకర్తలతో కలిసి నిర్వహించారు.…

హస్తం పార్టీని వీడి బిఆర్ఎస్ లోకి చేరిక

 ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 23: కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపల్ 4 వ వర్డ్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యారు  ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… సంక్షేమం అభివృద్ధి విషయంలో తెలంగాణ…

బిజెపిలో చేరిన వివిధ పార్టీల నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : కడ్తాల మండలం  పెద్దిరెడ్డి చెరువు తండాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 50 మంది బీజేపీ పార్టీలో చేరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై బిజెపి అభ్యర్థి ఆచారి గెలుపుకు తామందరం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ఎమ్మెల్యే కృష్ణా నాయక్, కర్ణాటక బిజెపి…

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్  ఆర్థిక సహాయం అందజేత 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 :  పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు చేయూతనందిస్తూ.. తన ఉదార స్వభావం చాటుకుంటోంది. ఇందులో భాగంగా కడ్తాల మండలంలోని కొండ్రిగాని బోడు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి గుండు తండాకు చెందిన రెండు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించింది.. సభావట్ సేవ్య-జీజ దంపతుల…

గడప గడపకు జోరందుకున్న ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 23 : కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామంలో మండల యూత్ అధ్యక్షులు దంతోజి నర్సింహాచారి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది.గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గం లో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని కచ్చితంగా ఆరు గ్యారెంటీ పథకాలతో మహిళలు వృద్ధులు పలు…