NEWS

NEWS

తస్మాత్‌ జాగ్రత్త..!

ఎన్నికలొచ్చాయంటే… నాయక గణం రంగురంగుల జెండాలతో హోరెత్తెంచే ప్రచారాలతో రకరకాల వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూ ప్రత్యక్షమై పోతుంటారు! ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ విచిత్ర ఆహార్యాలతో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ కుటిల పన్నాగాలు పన్నుతూ జనాన్ని ఉచితహామీల ఎత్తుగడలతో ఆశల సుడిగుండాల్లో దించి ఓట్లు దండుకొనే ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తుంటారు!! నేడు విలువలు విలుప్తమై…

తెలంగాణ అధికార పీఠం పునాదిపై ఆకాశ సౌధం ఆశలతో బిజెపి..

లీడ్ -1 వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు చూస్తుంటే హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు మ్యాజిక్‌ ఫిగర్‌ రాకుండా సీట్లు ఈ ఎన్నికల్లో వస్తే అప్పుడు తామే కింగ్‌ మేకర్‌ అవుతామని కమలం పార్టీ భావిస్తుంది. కేసీఆర్‌ ఎటూ కాంగ్రెస్‌ తో కలవరు.…

భావోద్దీపనలు…

వేనవేల ఉద్వేగాలను, ఆనందాశ్రువులను, వెలుగు చీకట్ల జీవనగతులను ఒడిసిపట్టి  కొత్త చైత్రాన్ని పూయించి మున్ముందుకు నడిపించే శక్తి ఖచ్చితంగా కవిత్వానికి ఉంది. ఉదయాల్ని దిద్దించే తూర్పుగుండెలా  కాంతిని వెదజల్లుతూ అప్రతిహతంగా దూసుకెళ్లే శబ్దవేదిలా కవిత్వం మనిషికి జ్ఞానదిశను నిర్దేశిస్తుంది. దేశీయత, కవితాత్మకత, మానవతల ముప్పేటహారంలా అల్లుకొన్న అనుభవ పరిమళం లాంటి కవిత్వాన్ని వర్ధమాన కవయిత్రి ఎన్‌…

కౌంట్‌ డౌన్‌..07 ‌ప్రజా‘తంత్రం’

ఆఖరి ఘట్టానికి గంట గణగణ బరిలో నిలిచిన వారికి దడదడ వార్‌ ‌వన్‌ ‌సైడ్‌ ‌కాదని గుసగుస వోటరు నాడి పట్టాలని తహతహ గడప గడపకు నేతలు గిరగిరా ఆపసోపాలపై లోలోన విసవిస క్షేత్రస్థాయిలో పరిస్థితి కుతకుత ఇప్పట్లో చల్లారేలా లేదు భగభగ – వి.రమేష్‌ ‌బాబు భారతీయ జనతా పార్టీ జాతీయ  అధ్యక్షుడు జె.పీ…

వికారాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తా.

  ఎమ్మెల్యే ఆనంద్ ని గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఏకకాలంలో దళితులకు దళిత బంధు. అనంతగిరి కొండలను టూరిజం గా అభివృద్ధి చేస్తాం. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని…

ఉన్నత విలువలు గల నేత మంత్రి సబితమ్మ

  ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ – నిరంతరం అభివృద్ది కోసం పరితపించే నాయకురాలు -అభివృద్ధిని చూసి వోటు వేయండి   మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 23: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఉన్నత విలువలు గల మంచి నాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డికి వోటు వేసి భారీ…

ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజా తంత్ర  నవంబర్ 23: సమస్యల పరిష్కారమే నా ధ్యేయమని, ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని, ప్రజలు ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ప్రభుత్వ ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  పేర్కొన్నారు.…

ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఓటేస్తారా ప్రజల్లో లేని వ్యక్తికి ఓటేస్తారా మీరే నిర్ణయించుకోండి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 23: సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు..ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఓటేస్తారా..  ప్రజల్లో లేని వ్యక్తికి ఓటేస్తారా..? మీరే నిర్ణయించుకోండి .గౌడ కులస్తులకు మద్యం దుకాణాలకు 15% రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్ దే.తెలంగాణ వ్యాప్తంగా గీత కార్మికుల కోసం 55 కోట్లు ఖర్చు పెట్టాం.మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి, చింతా ప్రభాకర్ ను ఆశీర్వదించి,…

ఎల్బీ నగర్ లో మంచాల శ్రీకాంత్ గెలిపించండి 

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 23 : ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థుల ఫోరమ్ అభ్యర్థి మంచాల శ్రీకాంత్ ను గెలిపించాలని ఫోరమ్ అధ్యక్షులు అయ్యల సోమయాజులు నాగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రంగు షణ్ముఖ చారి, ప్రధాన కార్యదర్శి కె.రవి, కార్యదర్శులు కీర్తి రాణి, ప్రసన్న కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు జోత్స్నా రాణి…

నమ్మకద్రోహి పైలెట్ రోహిత్ రెడ్డిని ఓడించడమే ఏకైక లక్ష్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 23: నమ్మకద్రోహి అయినా పైలెట్ రోహిత్ రెడ్డి ని ఓడించడమే ఏకైక లక్ష్యం అని చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ కు మద్దతుగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి…