NEWS

NEWS

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ ఒక్కటే

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లోని  సాయిబాబా కాలనీ, సాయి నగర్, పద్మారావు నగర్, వంపుగూడ, సాకేత్, తదితర ఖాళీలలో నియోజకవర్గ బిజెపి అభ్యర్థి డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు, ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికే ప్రజల…

వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని మహేశ్వరం, ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి ఈసరి సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎటువంటి వనరులు లేని చిన్న చిన్న దేశాలు సైతం అభివృద్ధి చెందుతున్నా అన్ని వనరులు, టెక్నాలజీ ఉన్నా భారత దేశం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తం…

తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : దళిత బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దళిత బహుజన పార్టీ(డిబిపి) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి చెక్క శ్యామ్ ఎన్నికల ప్రచారం కరపత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడుతూ మతతత్వ, కుల దురహంకార,…

ఉప్పల్ నుండి మల్లాపూర్, ఇసిఐఎల్ వరకు మెట్రోను విస్తరిస్తాం 

 బండారి లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి  జోరువానలో వియజయవంతగా  కేటీఆర్ రోడ్ షో  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు మద్దతుగా గురువారం సాయంత్రం  మల్లాపూర్ శివ హోటల్ వద్ద  జోరు వానలో కేటీఆర్ రోడ్…

అభివృద్ధి సంక్షేమ పథకాలే జైపాల్ యాదవ్ గెలుపుకు  నాంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకు నాంది పలుకుతాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని వెల్జాల్ గ్రామంలో జైపాల్ యాదవ్ కు…

ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 24: ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే  మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల అన్నారు. శుక్రవారం సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో  ‘ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి’ ఓటు అమ్ముకుంటే…

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆచారి కి కల్వకుర్తి ముస్లింల మద్దతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 :  దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుంటూ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతుందని కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు…

కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు చేసుకుందాం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24:  ప్రభుత్వం పేదల అభివృద్ధి అనేక సంక్షేమ పథకాల అమలు చేశారని మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతాయని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని…

.సీఎం కేసీఆర్   రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 24:  సీఎం కేసీఆర్   తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని, ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు  కొత్త రామారావు ,పావని మణిపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో  పల్లె…

ప్రజల కోసం నీలం పది భరోసాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 24: పటాన్ చెరు  ప్రజల  సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చేపట్టబోయే పనుల కోసం ప్రజలకు చేసే మంచి కోసం నీలం మధు ముదిరాజ్ నీలం మదన్న పది భరోసాల పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించారు.అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ఈ మ్యానిఫెస్టో రూపకల్పన చేశారు.ముఖ్యంగా రైతులు, మహిళలు…