NEWS

NEWS

సమ్మళిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యం

ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు •పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్‌ •‌టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా 24 వేల పరిశ్రమలు…4 లక్షల కోట్ల పెట్టుబడులు •రాజకీయం కోసం కాళేశ్వరంపై దుష్ప్రచారం తగదు •రాష్ట్ర అభివృద్ధిపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌లో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌సమ్మళిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి…

ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో రైలు

‌పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో రైలు వొస్తదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మొత్తం ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వరకు కూడా మెట్రో వొస్తే పటాన్‌చెరు దశనే మారిపోతదని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌…

కేసీఆర్‌ ‌పాలనలో భారీ అవినీతి

సిట్టింగ్‌ ‌జడ్జ్‌తో విచారణ అభివృద్ధి కంటే అప్పుల ఊబిలోకి రాష్ట్రం.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తాం బిఆర్‌ఎస్‌ అం‌టే భారత రాక్షస సమితి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీ సాగుతుందని, కేసీఆర్‌ ‌పాలనలో భారీ అవినీతి జరుగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు…

వోటు ఉరితాడై !!

దగాపడ్డ దెబ్బతిన్న పులిలా కలియ తిరుగుతున్నది ఇక్కడ జీవన్మరణ పోరాటం ! ద్రోహాలు మోసాలు ఎదురైన ఏటికి ఎదురీదుతూ నిన్న నైజాం నేడు కెసిఆర్‌ సాదు జంతవులైనాయా? బతుకు దెరువు కోసం తెలంగాణ మంత్రం జపించకుంటే తప్ప ఉప్పు పుట్టదు ‘‘ఒడ్డుదాటే వరకు ఓడ మల్లన్న ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న అన్న సంగతి తెలియదా…

మరువని జ్ఞాపకం

చెరగని చెదిరిపోని నిజం కళ్ళ ముందే కదలాడే నిజం బహు బరువైన చేదు నిజం నేటి తల్లితండ్రులు ఆవేదన అల్లారు ముద్దుగా ఎదిగిన బాల్యం అంచెలంచులుగా సాగిన చదువు కన్నులు వైకుంఠముగా జరిగిన కల్యాణం రోజులన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిన చుట్టంలా ఇంకా చేయి పట్టి నడిచినట్టే చెరగని ముద్ర నిలిచిన గడిచిన గతం…

‌ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా.. లేని వ్యక్తికి వోటేస్తారా..నిర్ణయించుకోండి

గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్‌ ‌ఘనత కేసీఆర్‌ ‌దే గౌడ సంఘ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‘‘‌సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు..ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా..ప్రజల్లో లేని వ్యక్తికి వోటేస్తారా..మీరే నిర్ణయించుకోండి అని మంత్రి హరీష్‌ ‌రావు విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులకు…

కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు

రఘునందన్‌ ‌రావుకు వోటు అడిగే హక్కు లేదు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి ..పాతచింతకాయ పచ్చడే దుబ్బాక సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : అ‌క్రమంగా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న, 10 వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావుకు కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే…

నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం

•సమస్య రాష్ట్రాన్ని  పట్టి పీడిస్తుంది ..టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని,  ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజిలతో వ్యాపారం చేస్తుందని టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ జనసమితి…

సాక్షిగా నేను… సాక్ష్యంగా నీవు

నాకు దగ్గరగా ఉండాలని నీకు లేదని…. దూరాన్ని ఇష్టపడితే ఏమి చేయగలను? నీవు చేసే పనికి మనసు ఏమి చేస్తుంది? మనిషిలో ‘‘బాధ’’ గా మనసులో శాశ్వతంగా….. కొన్ని జ్ఞాపకాలు ‘‘సాక్షిగా నేను’’ ఎన్నో కన్నీటికలల ‘‘సాక్ష్యంగా నీవు’’. నీ చివరి మాటతో మౌనంతో చచ్చిపోతుంది.   -సుభాషిణి వడ్డెబోయిన 6303747030 

నీవు…

మనసైన వేళలో ముసిరిన ఊహకు విరిసిన ఊసుకు ప్రభవించిన ఉదయని నీవు. నీ నీడలో, అడుగడుగులో ఎంత మోసినా అలుపు రాని నిజం నీవు. చిక్కని పాలలో వెచ్చని పాల నరుగులా చక్కని నవ్వులో పచ్చని  స్వేచ్ఛవు నీవు విప్పారిన మనసులో విరబూసిన మమతలా పురివిప్పిన అందంలో కళవిరిసిన కాంతి నీవు. మాట లేకుండా మ్రోగే…