NEWS

NEWS

అభివృద్ధి సంక్షేమ పథకాలే జైపాల్ యాదవ్ గెలుపుకు  నాంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకు నాంది పలుకుతాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని వెల్జాల్ గ్రామంలో జైపాల్ యాదవ్ కు…

ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 24: ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే  మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల అన్నారు. శుక్రవారం సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో  ‘ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి’ ఓటు అమ్ముకుంటే…

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆచారి కి కల్వకుర్తి ముస్లింల మద్దతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 :  దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుంటూ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతుందని కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు…

కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు చేసుకుందాం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24:  ప్రభుత్వం పేదల అభివృద్ధి అనేక సంక్షేమ పథకాల అమలు చేశారని మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతాయని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని…

.సీఎం కేసీఆర్   రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 24:  సీఎం కేసీఆర్   తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని, ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు  కొత్త రామారావు ,పావని మణిపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో  పల్లె…

ప్రజల కోసం నీలం పది భరోసాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 24: పటాన్ చెరు  ప్రజల  సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చేపట్టబోయే పనుల కోసం ప్రజలకు చేసే మంచి కోసం నీలం మధు ముదిరాజ్ నీలం మదన్న పది భరోసాల పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించారు.అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ఈ మ్యానిఫెస్టో రూపకల్పన చేశారు.ముఖ్యంగా రైతులు, మహిళలు…

అజ్ఞానంలో ఉన్న  మాన‌వాళికి జ్ఞానోద‌యాన్ని క‌ల్గించిన జ్ఞాన జ్యోతి శ్రీశ్రీశ్రీ వీర బ్రహ్మేంద్ర‌స్వామి   బండారి లక్ష్మారెడ్డి 

  ఉప్పల్, ప్రజాతంత్ర,  నవంబర్ 24:  అజ్ఞానంలో మ‌గ్గిపోతున్న మాన‌వాళికి జ్ఞానోద‌యాన్ని క‌ల్గించిన జ్ఞాన జ్యోతి  వీర బ్రహ్మేంద్ర‌స్వామి అని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.  శుక్రవారం శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి  415వ జయంతి మహోత్సవం సందర్భంగా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లోని వీరబ్రహ్మేంద్రస్వామి   విగ్రహానికి  ఉప్పల్ …

అల్మాస్ గూడతో  పారిజాతతో కలిసి కేఎల్అర్ సతీమణి ఇంటింటి ప్రచారం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచెన్నగారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. శుక్రవారం అయన సతీమణి విజయలక్ష్మి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, తదితరులతో కలిసి బడంగ్ పేట్…

కౌంట్‌ ‌డౌన్‌..06 ‌ప్రజా‘తంత్రం’

పతాక శీర్షికల్లో కొల్లాపూర్‌ ‌వార్‌ ‌శిరీషమ్మ అక్కడ సూపర్‌ ‌స్టార్‌ ‌గరీబోళ్ల బర్రెలక్కదే సీటీ మార్‌ ‌ప్రత్యర్థుల దాడికి తలొగ్గని ఫైర్‌ ఇం‌డిపెండెంట్లలో రియల్‌ ‌ఫైటర్‌ ఇతర శిబిరాల్లో తప్పని ఫియర్‌ ‌గెలుపోటములు కాదులే మేటర్‌ ‌జనంసాక్షిగా ఆమె విజిల్‌ ‌బ్లోయర్‌ – ‌వి.రమేష్‌ ‌బాబు వివిధ పార్టీల అతిరథ మహారధుల ప్రచారంతో వేడెక్కిన తెలంగాణ…

గొడ్లు కాయడం కూడా సెన్సేషనే

బర్రెలు కాసే వీడియోతో ‘బర్రెలక్క’గా శిరీష ఫేమస్‌ యువత ప్రోత్సాహంతో కొల్లాపూర్‌ ‌నుంచి పోటీ ఎవరి వోట్లను చీలుస్తుందోనని పోటీలో ఉన్న సీనియర్‌ ‌నాయకుల్లో భయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 23 : ‘‌చదువుకోకపోతే గొడ్లు కాచుకోవాల్సిందే’ లాంటి మాటలు  దాదాపు ప్రతీ ఇంట్లో  వింటూనే ఉంటాం. చదువుకోకుండా ఆడుకుంటున్న తమ…