NEWS

NEWS

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాట శ్రీనివాస్ గౌడ్ సోదరుడు కాట రాజేష్ గౌడ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 24: పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మాజీ సర్పంచ్ దర్శన్ గౌడ్ పెద్ద కుమారుడు, కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ అన్న కాటా రాజేష్ గౌడ్ తన కుటుంబంతో కలిసి పటాన్ చెరుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ…

 ప్రచారంలో దూకుడు పెంచిన బిజెపి అభ్యర్థి అందె బాబయ్య 

షాద్ నగర్ లో  గెలుపు దిశగా కమలం షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24:  అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన ఘనత.. ఐదు సార్లు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర.. ఆయన ప్రత్యేకత.. అందుకే తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎన్నికల్లో దూసుకుపోతున్నాడు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు దీటుగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థుల్లో దడ పుట్టిస్తున్నాడు.…

క్షీరాబ్ది ద్వాదశి తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్షు ప్రాప్తి

కూకట్ పల్లి,ప్రజాతంత్ర, నవంబర్ 24 : కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు. ఈ రోజుని ‘తులసి ద్వాదశి’ అని కూడా అంటూ వుంటారు. ఈ రోజున తులసిని పూజిస్తే…

స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు తెలంగాణ తూర్పు కాపు సంక్షేమ సంఘం 

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : బీసీ జాబితా నుండి తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి చేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలంగాణ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్లు హేమ సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి తుమరాడ శ్రీనివాస్ రావు నాయుడు ప్రకటించారు.…

బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా అన్నారు. శుక్రవారం కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీదవారికి…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల బతుకులు దయనీయంగా మారుతుంది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని హామీలను సైతం నెరవేర్చింది  ప్రతి గ్రామ గ్రామాన అభివృద్ధి జరిగింది బిఆర్ఎస్ తోనే ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 24 :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల బతుకులు దయనీయంగా…

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ ఒక్కటే

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లోని  సాయిబాబా కాలనీ, సాయి నగర్, పద్మారావు నగర్, వంపుగూడ, సాకేత్, తదితర ఖాళీలలో నియోజకవర్గ బిజెపి అభ్యర్థి డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు, ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికే ప్రజల…

వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని మహేశ్వరం, ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి ఈసరి సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎటువంటి వనరులు లేని చిన్న చిన్న దేశాలు సైతం అభివృద్ధి చెందుతున్నా అన్ని వనరులు, టెక్నాలజీ ఉన్నా భారత దేశం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తం…

తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : దళిత బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దళిత బహుజన పార్టీ(డిబిపి) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి చెక్క శ్యామ్ ఎన్నికల ప్రచారం కరపత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడుతూ మతతత్వ, కుల దురహంకార,…

ఉప్పల్ నుండి మల్లాపూర్, ఇసిఐఎల్ వరకు మెట్రోను విస్తరిస్తాం 

 బండారి లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి  జోరువానలో వియజయవంతగా  కేటీఆర్ రోడ్ షో  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు మద్దతుగా గురువారం సాయంత్రం  మల్లాపూర్ శివ హోటల్ వద్ద  జోరు వానలో కేటీఆర్ రోడ్…