NEWS

NEWS

రాష్ట్రాన్ని   అభివృద్ధి పథంలో  నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి బండారి లక్ష్మారెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రాష్ట్రాన్ని   అభివృద్ధి పథంలో  నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించి,నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు వోటు వేసి  గెలిపించాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తూ  అధికారికంగా  ఆన్ని పండుగలను నిర్వహించడం సి ఎం కేసీఆర్ కే సాధ్యమని   …

తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపాయి

తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపాయి  కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా అల కాదు ‘తుఫాను’  భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ యోగేంద్ర యాదవ్‌ ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సామాన్యులు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని భారత్‌ జోడో అభియాన్‌…

అధికారం కట్టబెట్టే శక్తిమంతుల వోట్ల కోసం తహతహ..

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ 1983 ఎన్నికల నుంచి 2014 వరకూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వెలుగు వెలిగి తెలంగాణలో దశాబ్దంగా చీకటి మాటున పడిరది . 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజ్యమేలి 2019 లో వైఎస్‌ ఆర్‌ పి చేతిలో ఓటమి…

ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

  ప్రజలు మార్పు కోరుకుంటున్నారు .. తెలంగాణ ఉన్నత విద్యామండలి  మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ జిల్లా తెలంగాణ జేఏసీ ఛైర్మెన్‌గా తుమ్మ పాపిరెడ్డి ఉత్తర తెలంగాణలో ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా ఏడేళ్లు పనిచేసినప్పటికీ సీఎం కేసీఆర్‌కు తనకు వ్యక్తిగత వైరుధ్యాలు  లేవంటున్నారు.…

యువ ధిక్కార గొంతుక, బర్రెలక్క

ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత స్వేచ్చగా తమ రాజకీయ హక్కుల్ని వినియోగించుకోవడం, ఆయా ప్రభుత్వాలు బాధ్యతగా వాటిని కాపాడడం. తెలంగాణా పోటీ పరిక్షల పేపర్లు లీకై నిరుద్యోగ యువత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది నూటికి నూరు శాతం నిజం. ప్రజాస్వామ్యమంటే ‘‘నూరు పువ్వులు వికసించి వెయ్యి ఆలోచనలు సంఘర్శించే’’ స్ఫూర్తితో నడవాలి.…

బిఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 24 :   మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  మంత్రి  చామకూర  మల్లారెడ్డికి  మద్దతుగా 15వ వార్డులో  కౌన్సిల్ మాదిరెడ్డి వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఆదం షఫీక్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఖాజా, బిఆర్ఎస్ నాయకులు సత్యం సాగర్, రాపోలు ప్రవీణ్, భుమలింగం శుక్రవారం ప్రచారం నిర్వహించారు.  వారు మల్లారెడ్డిని …

ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి  బి ర్ స్ ని గెలిపించండి

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24:  నియోజకవర్గంలోని పరుఖ్ నగర్ మండలం లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం,ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీకి  అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగ లాంటిదని, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఐదేళ్ల ప్రజల విలువైన భవిష్యత్తనీ అడ్డగోలుగా సంపాదించి వచ్చిన వాళ్లు అందరిని డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారనీ…

నేడు ఆమనగల్లుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : ఆమనగల్లు పట్టణంలో ఈనెల 25న కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు…

ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి పాలమూరు విష్ణు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి “పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి” ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్యం కుదుటపడేందుకు తన అభిమానులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు చేసిన ప్రార్థనలు పూజలపై పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి శతకోటి వందనాలు అంటూ వీడియో మెసేజ్…

26న ఆమనగల్లు కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 26న ఆమనగల్లు పట్టణానికి కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి కి మద్దతుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతున్నట్లు బిజెపి అభ్యర్థి ఆచారి తెలిపారు. ఆమనగల్లులో ఏర్పాటు చేసే యోగి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం…