NEWS

NEWS

దళిత బహుజన పార్టీ అభ్యర్థులకు మాలమహానాడు మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : అసెంబ్లీ ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ(డిబిపి) అభ్యర్థులకు మాలమహానాడు సంస్థ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్‌నగర్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ను మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, హై కోర్ట్ అడ్వకేట్ డాక్టర్ విఎల్.రావు, జాతీయ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ విజయ్…

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన సాయి సాదినేని, నిఖిల్

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 25:  ఉప్పల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాయి సాదినేని, నిఖిల్ లు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాచారం డివిజన్ మేడల…

హరివర్ధన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్  25 :  మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు గా నియమితులైన టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డిని  శనివారం  నాగారం మున్సిపల్ కౌన్సిలర్ పంగ  హరిబాబు,  కాంగ్రెస్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, చిన్నం రాజు సతీష్ గౌడ్, కౌకుంట్ల…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి 5వ వార్డు నుండి భారీ మెజార్టీని అందిస్తాం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డికి 5వ వార్డు నుండి భారీ మెజార్టీని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అఖిల్ బాబా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిసిసిబి చైర్మన్ బుయ్యాని మనోహర్ రెడ్డి పట్టణ పరిధిలోని…

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు న్యాయవాదులకు సేవ రత్న పురస్కారాలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపబడినధి మన భారత రాజ్యాంగం అని, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్ట్ మాజీ చైర్మన్ జస్టిస్ వామన్ రావు అన్నారు. ఈ మేరకు శనివారం అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ మేధావుల ఫోరం…

మన సారు సర్కార్ వస్తే దళితులందరికీ దళిత బంధు

మోమిన్ పేట,ప్రజాతంత్రనవంబర్ 25: నియోజకవర్గం లో మోమిన్ పేట్ మండల  కేంద్రంలోని ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.కరెంటు కష్టాలు నీటి కష్టాలు పెట్టిన కసాయి కాంగ్రెస్ ను ఖతం చేద్దాం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న గులాబీ పార్టీని మరోసారి అవకాశం ఇద్దాం అని వికారాబాద్ బి ఆర్ఎస్…

ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి 

జిన్నారం మండలంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రోడ్ షో  తరలివచ్చిన ప్రజానికం ఆత్మీయ స్వాగతాలు  ప్రతిపక్షాలను నమ్మితే మోసపోతం కష్టాల్లో అక్కరకురాని వాళ్ళను తరిమికొట్టండి  పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల పాటు అధికారం అప్పగిస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కి అవినీతి అరాచకం రాజ్యమేలిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల…

సబితమ్మ విజయం ఖాయం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 25 : ఈ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో సబితమ్మ విజయం ఖాయమని మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.శనివారం కందుకూరు మండలం పరిధిలోని మిర్ఖాన్పేట్ గ్రామంలో ఆయన గడపగడపకు ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ…

కులవృత్తుల సంక్షేమానికి పెద్ద పీట

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25:  తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ముదిరాజుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…

ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన  కాంగ్రెస్ కే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎరుకల సామాజికవర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తామని తెలంగాణ ప్రదేశ్…