NEWS

NEWS

రైతుబంధు పంపిణీతో బిఆర్‌ఎస్‌, బిజెపి బంధం తేలింది

దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు ఇసిని జేబు సంస్థగా వాడుకుంటున్న బిజెపి బిఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే ఐటి దాడులు మాజీ ఐఎఎస్‌ గోయల్‌ నివాసం నుంచి డబ్బులు పంపిణీ విూడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : కాంగ్రెస్‌కి పడే వోట్లను చీల్చడానికి బీజేపీ,…

ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి (నిన్నటి తరువాయి…) మీకు కేసీయార్‌తో పరిచయంఎలా మొదలైంది? పాపిరెడ్డి : చంద్రబాబు హాయాంలో వ్యవసాయ కరెంటు బిల్లుల భారం మోపడంతో ఒకవైపు రైతుల్లో తీవ్రమైన నిరసనలు కమ్ముకుని ఉన్నవి. గతంలో ఎన్‌టిఆర్‌ వ్యవసాయానికి స్లాబ్‌ రేటు 75 రూపాయలు నిర్ణయించి…

కెసిఆర్ కోసం చర్లపల్లి జైల్లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా..

చింతమడకను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే… దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు కోసం ఈసీని అనుమతి ఎందుకు కోరలేదు..! పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయిస్తా ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ ప్రభుత్వ లో చేసిన అవినీతి…

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే  సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25:  ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే  సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికలలో మద్యం, మందు మరియు ఇతర ప్రలోభాలు ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించేందుకు…

తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం జగదీశ్వర్ గౌడ్ 

కూకట్ పల్లి ప్రజాతంత్ర, నవంబర్ 25 : కేసీఆర్‌ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని, కొట్లాడి  తెచ్చుకున్న తెలంగాణాలో  దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని జగదీశ్వర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో 121 కూకట్పల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్…

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా వివేకానంద విద్యా  పథకంతో ఉన్నత విద్యకు చేయూత

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 25: బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ అన్నారు.  నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్య  కోసం వివేకానంద విద్యా పథకం ద్వారా ఆర్థిక చేయూతను అందించి ఆదుకున్నదన్నారు. ఈ మేరకు శనివారం భాగ్యనగర్‌ శ్రీ వేద…

నీలం మధుకు ప్రజలు నిరాజనం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ఐలాపురం, ఐలాపురం తండా, నర్రిగూడెం లో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు.పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా ఐలాపురం, ఐలాపురం తండా, నర్రిగూడెం లో రోడ్ షో నిర్వహించారు. ఈ…

2 వేల కోట్ల నిధులతో మహేశ్వరం అభివృద్ధి చేసిన ఘనత సి ఎం కే సి ఆర్

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 25:మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ముక్యమంత్రి కే సి ఆర్ 2 వేల కోట్ల కు పైగా నిధులు మంజూరు చేసిన అభివృద్ధి బాటలు వేసిన ఘనత సి ఎం కే సి ఆర్ ధేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తేలిపారు. శనివారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల్,…

కారు గుర్తుకు వోటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి

 ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 25:   ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్  ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో  సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో గురించి వివరంగా చెప్తూ, కరపత్రాలు అందజేస్తూ నమూనా బ్యాలెట్ పై అవగాహన…

బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 25 :  మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  మంత్రి  చామకూర మల్లారెడ్డి కి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు.16వ వార్డులో బి ఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, అక్బర్ బాషా,   నరేందర్ రెడ్డి, వెంకన్న,  రామచంద్రారెడ్డి, ఓం ప్రకాష్  ప్రచారం చేశారు .  వారు మల్లారెడ్డిని   …