NEWS

NEWS

ప్రపంచ దేశాల్లో ఔషధ తయారీ కేంద్రంగా భారత్‌

ప్రపంచ ఫార్మస్యూటికల్‌ పరిశ్రమల సూచీలో ఔషధాల విలువ, నాణ్యమైన ఔషధాల సరఫరాలను పరిగణనలోకి తీసుకొని తయారు చేసిన జాబితాలో ఇండియా 14వ స్థానంలో ఉన్నది. ఆత్మ నిర్భర భారతంలో భాగంగా ఫార్మా సెక్టార్‌ అభివృద్ధికి సంబంధించిన పాలసీలు, ప్రోగ్రామ్లు గత కొన్నేళ్లుగా అమలు చేయబడుతున్నాయి. 2020 నుంచి భారత్లో ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్‌ డ…

సభ్యతగల సమాజాన్ని ఛిద్రం చేస్తున్న డీప్‌ ఫేక్‌

డీప్ఫేక్లు (‘‘డీప్‌ లెర్నింగ్‌’’ మరియు ‘‘ఫేక్‌’’) అనేవి  ఒక వ్యక్తి యొక్క పోలికను మరొకరితో నమ్మదగిన విధంగా భర్తీ చేయడానికి డిజిటల్గా మార్చబడ్డాయి. డీప్ఫేక్లు లోతైన ఉత్పాదక పద్ధతుల ద్వారా ముఖ రూపాన్ని మార్చడం,  నకిలీ కంటెంట్ను సృష్టించే చర్య కొత్తది కానప్పటికీ, డీప్ఫేక్లు మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుండి శక్తివంతమైన సాంకేతికతలను ప్రభావితం…

ప్రభుత్వ వ్యతిరేకత, అసంతృప్తుల అండతో విజయ కేతనం..

ఆశల పల్లకిలో తెలంగాణ కాంగ్రెస్‌ తెలంగాణలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఏకం అయ్యారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మొన్నటివరకు భారత్‌ రాష్ట్ర సమితి వెంట ఉంటూ వచ్చిన ఈ మైనారిటీ వోటుబ్యాంకు.. కాంగ్రెస్‌ వైపునకు మళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ హామీలను నెరవేర్చకపోవడం, బీజేపీతో బీఆర్‌ఎస్‌ లోపాయకారి…

దేశంలో భయంకరమైన ఫాసిస్టు వాతావరణం పెరుగుతుంది

•రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయింది •నాడు రాజ్యాంగాన్ని ఆమోదించని శక్తులే నేడు అధికారంలో ఉన్నారు •రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : భయంకరమైన ఫాసిస్టు వాతావరణం ఈ దేశంలో పెరుగుతుందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు రాజ్యాంగంలో ఉన్నాయని,…

లెక్కింపు కేంద్రాలలో విధులు నిర్వహించే సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి శిక్షణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 26: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమీకృత జిల్లా కార్యలయల సముదాయంలో సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలలో విధులు నిర్వహించే సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి జిల్లా…

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవిరాట్ విగ్రహంపై మిస్టరీ

•మూలవిరాట్ పురాతన విగ్రహం మాయం? •పొంతనలేని సమాధానాలిస్తున్న అధికారులు, పూజారులు, సిబ్బంది •3 అడుగుల స్వయంభూ దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వారు •కాకతీయ రాజు రుద్రదేవుడు కాలం నాటి శిలాశాసనం లభ్యం •దేవాలయంలో బంగారు, వజ్రవైఢూర్యాలు నిధులున్నాయి •శ్రీ లక్ష్మినరసింహా స్వామి భక్త సమితి నిజ నిర్ధారణ కమిటీ వెల్లడి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్…

నిరంతర విద్యుత్‌పై కాంగ్రెస్‌ విమర్శలు అర్థరహితం

* కాంగ్రెస్‌ నాయకులు ప్రజల మనోభావాలను కించపరిచే ధోరణిలో మాట్లాడుతున్నారు * కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దు * ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి * బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్ ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని…

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

* కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి * కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. * అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం.. * కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి * కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 :…

నిరుద్యోగులతో రాహుల్‌ గాంధీ ముచ్చట

 అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ  ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్లో బిర్యాని తిన్న రాహుల్‌  సడన్‌ విజిట్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ముషీరాబాద్‌ నియోజకవర్గం అశోక్‌ నగర్‌ నగర కేంద్ర గ్రంథాలయ సమీపంలోని…

కెసిఆర్‌, కెటిఆర్‌ దమ్ముంటే కర్ణాటకకు రండి

ఐదు గ్యారంటీల అమలును చూపిస్తాం  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ దమ్ముంటే కర్ణాటక కు రండని ఐదు గ్యారంటీల అమలుని నిరూపిస్తానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సవాల్‌ విసిరారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు…