NEWS

NEWS

కెసిఆర్‌ అవినీతి అంతానికి బిఆర్‌ఎస్‌ను ఓడించాలి

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది 370 ఆర్టికల్‌ ‌మొదలు అన్ని హామీలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం కామారెడ్డి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌: ‌కెసిఆర్‌ అవినీతిని అంతమొందించేందుకు బిఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి…

బిజెపి, బిఆర్‌ఎస్‌లు రెండూ వొక్కటే

రెండూ తెలంగాణ ద్రోహులే మోదీకి కేసీఆర్‌, ఎంఐఎం ‌పార్టీ ఇద్దరూ స్నేహితులే దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ ‌కుటుంబమే బాగుపడింది ‘ధరణి’తో భూములు ఎమ్మెల్యేలకు అప్పగింత కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి వసూలు చేస్తాం ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీల అమలు ఆదిలాబాద్‌,…

పదేళ్లలో ప్రజల ఆశలు.. అడియాశలు

తెలంగాణ ప్రల కలలు నెరవేరలేదు… కెసిఆర్‌ అవినీతి కుటుంబ పాలనతో అనేక కష్టాలు కాంగ్రెస్‌ను నిలువరించడమే బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీల ధ్యేయం ముగ్గురి మధ్య చీకటి ఒప్పందం వేములవాడ విజయభేరీ  సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కలలు పూర్తిగా…

ఆ ‌మూడు పార్టీలు ఒకవైపు… కాంగ్రెస్‌ ‌మరోవైపు

కాంగ్రెస్‌ ‌గెలుపును అడ్డుకునేందుకు కుట్ర దిల్లీ బిజెపికి బిఆర్‌ఎస్‌ ‌గులాం కెసిఆర్‌ ‌కుటుంబానికే మంత్రి పదవులు పదేళ్లలో వందల ఎకరాల భూమి స్వాహా కాంగ్రెస్‌ ‌తోనే ప్రజా సంక్షేమ రాజ్యం సాధ్యం మధిర విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత ప్రియాంక గాంధీ మధిర,  ప్రజాతంత్ర ,నవంబర్‌ 25 : ‌కాంగ్రెస్‌ ‌విజయ యాత్రను…

కాంగ్రెస్‌ ‌గెలిస్తే బిఆర్‌ఎస్‌కు కార్బన్‌ ‌పేపర్‌ ‌సర్కార్‌

రెండు పార్టీలు నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి ప్రజెక్టుల పేరుతో బిఆర్‌ఎస్‌ ‌నాయుకులు జేబులు నింపుకుంటున్నారు బిజెపి అధికారంలోకి వొస్తే బిసి ముఖ్యమంత్రి తుక్కుగూడ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ గెలిస్తే బిఆర్‌ఎస్‌కు కార్బన్‌ ‌పేపర్‌ ‌లాంటి సర్కార్‌…

సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదు… మా కుటుంబ సభ్యులు

తెలంగాణకు విశ్వఖ్యాతి వొచ్చిందంటే కేసీఆర్‌ వల్లే.. హరీష్‌ రావును భారీ మెజారిటీతో ఆశీర్వదించండి సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు ఇంటింటి ప్రచారం అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్‌… సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25:  సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదనీ, మా కుటుంబ సభ్యులని సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక…

తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…

నేనెప్పుడూ నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు

సిద్ధిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా.. రిస్క్‌ వద్దు…కారుకు వోటెయాలె… నంగునూరు రోడ్‌ షోలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‘నేను ఏనాడు నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు. మీ ఆరోగ్యం గురించే ఆలోచన చేసిన. మీరే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా. మీరు నా…

సిఎం కెసిఆర్‌ రెచ్చగ్గొట్టే వ్యాఖ్యలు

సంయమనం పాటించాలని ఈసీ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 30న బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్‌ ఎలక్షన్‌ అధికారి భారత ఎన్నికల సంఘానికి రిపోర్ట్‌ చేశారు.…

మతపర రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం

అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేస్తాం తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి వుంది ఎస్సీ వర్గీకరణను సాధించి చూపుతాం బిఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి అవినీతి కెసిఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయం విూడియా సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : మతపరమైన…