NEWS

NEWS

లెక్కింపు కేంద్రాలలో విధులు నిర్వహించే సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి శిక్షణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 26: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమీకృత జిల్లా కార్యలయల సముదాయంలో సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలలో విధులు నిర్వహించే సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి జిల్లా…

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవిరాట్ విగ్రహంపై మిస్టరీ

•మూలవిరాట్ పురాతన విగ్రహం మాయం? •పొంతనలేని సమాధానాలిస్తున్న అధికారులు, పూజారులు, సిబ్బంది •3 అడుగుల స్వయంభూ దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వారు •కాకతీయ రాజు రుద్రదేవుడు కాలం నాటి శిలాశాసనం లభ్యం •దేవాలయంలో బంగారు, వజ్రవైఢూర్యాలు నిధులున్నాయి •శ్రీ లక్ష్మినరసింహా స్వామి భక్త సమితి నిజ నిర్ధారణ కమిటీ వెల్లడి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్…

నిరంతర విద్యుత్‌పై కాంగ్రెస్‌ విమర్శలు అర్థరహితం

* కాంగ్రెస్‌ నాయకులు ప్రజల మనోభావాలను కించపరిచే ధోరణిలో మాట్లాడుతున్నారు * కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దు * ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి * బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్ ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని…

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

* కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి * కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. * అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం.. * కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి * కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 :…

నిరుద్యోగులతో రాహుల్‌ గాంధీ ముచ్చట

 అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ  ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్లో బిర్యాని తిన్న రాహుల్‌  సడన్‌ విజిట్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ముషీరాబాద్‌ నియోజకవర్గం అశోక్‌ నగర్‌ నగర కేంద్ర గ్రంథాలయ సమీపంలోని…

కెసిఆర్‌, కెటిఆర్‌ దమ్ముంటే కర్ణాటకకు రండి

ఐదు గ్యారంటీల అమలును చూపిస్తాం  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ దమ్ముంటే కర్ణాటక కు రండని ఐదు గ్యారంటీల అమలుని నిరూపిస్తానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సవాల్‌ విసిరారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు…

బలం పుంజుకున్న భాజపాకు ఎన్నికల్లో గెలుపు భరోసా

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ఏ పార్టీ అధికారంలోకి వొస్తుందన్న అంచనాలు పలు రకాలుగా ఉన్నాయి. ఒక్కో పార్టీదీ ఒక్కో అంచనా. ఆత్మవిశ్వాసం కావొచ్చు. తమను ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందని నమ్మకం కావొచ్చు. ఈసారి అధికారం తమదేనని ప్రతి పార్టీ అంటోంది. భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి రావడం ఖాయమని…

కౌంట్‌ డౌన్‌..05 ప్రజా‘తంత్రం’

ఎవరి పథకాల్లో ఏముంది ఘనం? ఉచితాలకి రాసిస్తారు హామీపత్రం! ఎంతకాలం చేస్తారు ఈ పందేరం? ఖజానాపై పడుతోంది పెనుభారం! సంక్షేమ పథానికి మారిందా అర్ధం? అప్పుల కోసం బిక్షమెత్తడం నిజం! ప్రణాళికలకి ఎక్కడుంది ప్రమాణం? శాస్త్రీయ దృక్పథమే రక్షణమంత్రం! – వి.రమేష్‌ బాబు దేశ ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్‌ మంత్రి…

మోదీ, కెసిఆర్‌…ఇద్దరూ ఒక్కటే

హైదరాబాద్‌ ‌రోడ్‌ ‌షో ప్రచార సభలలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‌పీఎం మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపించారు. శనివారం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడుతూ.. బిడ్డ కోసమే కేసీఆర్‌…

దిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

జుక్కల్‌/‌కల్వకుర్తి, ప్రజాతంత్ర,నవంబర్‌ 25 : ‌రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్‌,  ‌దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారు అని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్‌, ‌కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ…