NEWS

NEWS

సామాజిక వేత్తలతో రాహూల్‌ గాంధీ భేటీ

హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌ 26: తెలంగాణ సామాజికవేత్తలతో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత  రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, యువత ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన సూచనలు, సలహాల గురించి సమావేశంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి దీప దాస్‌ మున్షీ ,  జస్టిస్‌ చంద్ర కుమార్‌ ,  డాపప గోపీనాథ్‌ , ఆకునూరి మురళి ,…

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

‘కాళేశ్వరం’ పేరుతో కేసీఆర్‌ లక్ష కోట్లు దోపిడి ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత…అమలు కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య…

నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమే.. నాకు పదవులు లెక్క కాదు

బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు.. కాంగ్రెస్‌ గెలిస్తే అభివృద్ధి ఉండదు కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు.. భూమేత   ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడిన దాఖలాలు లేవు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమేనని నాకు పదవులు గడ్డిపోచతో సమానమని ముఖ్యమంత్రి కేసీఆర్‌…

తెలంగాణలో దొరల సర్కారుకు ప్రజల సర్కార్‌కు మధ్య యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ కేసీఆర్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే సంగారెడ్డి విజయభేరి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: తెలంగాణలో దొరల సర్కార్‌కు ప్రజల మధ్య యుద్ధం జరుగుతోందని…

కార్తీక పౌర్ణమి… గురునానక్‌ జయంతి

పదిమంది సిక్కు గురువులలో ప్రధములు గురునానక్‌ దేవ్‌. 1469లో పాకిస్తాన్‌ లోని ప్రస్తుతం లాహోర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్‌)లో నానక్‌ దేవ్‌ కార్తీక పౌర్ణమి పుణ్య దినాన నవంబర్‌ 29న హిందూ కుటుంబంలో జన్మించారు. హిందూ ఇస్లామియా మత గ్రంథాలను చదివి, అవగాహన చేసుకుని, రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు.…

మార్పు విత్తు విత్తు

ఎంత చెప్పిన గాని ఎంత విన్నను గాని వోటు అమ్ము కుంటాడు చేటు తెచ్చు కుంటాడు ఒక్కరోజు ఆనందం ఐదేండ్ల వరకు గోవిందగోవిందా… శక్తి మంతమైన వోటు యుక్తిగా వేయాలి కదా వోటు పని చేసే వారికి కదా వోటు మోసాలకు వేషాలకు వేయాలి ఆడ్డు కట్ట… ఈరోజే  మొదలు ఈరోజే అదను మార్పు విత్తు…

ప్రపంచ దేశాల్లో ఔషధ తయారీ కేంద్రంగా భారత్‌

ప్రపంచ ఫార్మస్యూటికల్‌ పరిశ్రమల సూచీలో ఔషధాల విలువ, నాణ్యమైన ఔషధాల సరఫరాలను పరిగణనలోకి తీసుకొని తయారు చేసిన జాబితాలో ఇండియా 14వ స్థానంలో ఉన్నది. ఆత్మ నిర్భర భారతంలో భాగంగా ఫార్మా సెక్టార్‌ అభివృద్ధికి సంబంధించిన పాలసీలు, ప్రోగ్రామ్లు గత కొన్నేళ్లుగా అమలు చేయబడుతున్నాయి. 2020 నుంచి భారత్లో ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్‌ డ…

సభ్యతగల సమాజాన్ని ఛిద్రం చేస్తున్న డీప్‌ ఫేక్‌

డీప్ఫేక్లు (‘‘డీప్‌ లెర్నింగ్‌’’ మరియు ‘‘ఫేక్‌’’) అనేవి  ఒక వ్యక్తి యొక్క పోలికను మరొకరితో నమ్మదగిన విధంగా భర్తీ చేయడానికి డిజిటల్గా మార్చబడ్డాయి. డీప్ఫేక్లు లోతైన ఉత్పాదక పద్ధతుల ద్వారా ముఖ రూపాన్ని మార్చడం,  నకిలీ కంటెంట్ను సృష్టించే చర్య కొత్తది కానప్పటికీ, డీప్ఫేక్లు మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుండి శక్తివంతమైన సాంకేతికతలను ప్రభావితం…

ప్రభుత్వ వ్యతిరేకత, అసంతృప్తుల అండతో విజయ కేతనం..

ఆశల పల్లకిలో తెలంగాణ కాంగ్రెస్‌ తెలంగాణలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఏకం అయ్యారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మొన్నటివరకు భారత్‌ రాష్ట్ర సమితి వెంట ఉంటూ వచ్చిన ఈ మైనారిటీ వోటుబ్యాంకు.. కాంగ్రెస్‌ వైపునకు మళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ హామీలను నెరవేర్చకపోవడం, బీజేపీతో బీఆర్‌ఎస్‌ లోపాయకారి…

దేశంలో భయంకరమైన ఫాసిస్టు వాతావరణం పెరుగుతుంది

•రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయింది •నాడు రాజ్యాంగాన్ని ఆమోదించని శక్తులే నేడు అధికారంలో ఉన్నారు •రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : భయంకరమైన ఫాసిస్టు వాతావరణం ఈ దేశంలో పెరుగుతుందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు రాజ్యాంగంలో ఉన్నాయని,…