NEWS

NEWS

బిజెపి అభ్యర్థిని గెలిపిస్తే కత్వ వాగు నిర్మాణం పూర్తి చేయిస్తాం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : బిజెపి అభ్యర్థి ఆచారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేడిగడ్డ శంకర్ గ్రామాల మధ్యన ఉన్న ఖత్వవాగు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని సర్పంచ్ అమర్ సింగ్ అన్నారు. సోమవారం శంకర్ కొండ, సామామయపల్లి తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డమ్మీ ఈవీఎంలతో ప్రచారం నిర్వహించి నెంబర్ 1…

డిసెంబర్ 24 నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్-2

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 27 : అల్టిమేట్ ఖోఖో(యూకెకె) దాని గ్రాండ్ సెకండ్ ఎడిషన్‌కు సిద్ధమైందని అల్టిమేట్ ఖో ఖో ప్రతినిధులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 164 మిలియన్ గృహాలకు చేరుకున్న వినోదభరితమైన ప్రారంభ సీజన్‌తో ఒడిశాలోని కటక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 24 ప్రారంభమైన ఈ ఎడిషన్ 13…

బిజెపి అధికారంలోకి వస్తేనే బీసీలకు సమన్యాయం  ఆచారికే బీసీ సంఘాల మద్దతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబరు 27 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే బీసీల కు సముచిత గౌరవం సమన్యాయం లభిస్తుందని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. పెద్దయ్య యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం సీనియర్ నాయకుడు కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జి గంగాధర్ అన్నారు. సోమవారం ఆమనగల్లు లో ఏర్పాటు…

ఆలోచించి ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 27: పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి కొనసాగించాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు…

నీలం మధు గెలిస్తే మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టే 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 27: వెల్లువిరిసిన అభిమానం జనసముద్రంగా మారిన బొల్లారం  నీలం మధు ముదిరాజ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికిన స్థానిక యువత, పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  బొల్లారం లో రోడ్డుషో నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ కి చెందిన చిన్న  వారి బృందంతో నీలం మధు …

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలట రోహిత్ రెడ్డికి మద్దతుగా బీసీ సంఘం జాతీయ…

కౌంట్‌ ‌డౌన్‌.. 04 ‌ప్రజా‘తంత్రం’

సుద్దులులాగే ఉండాలి ప్రచారం హద్దులు దాటకపోతే ఆనందం కత్తులూ నెత్తురూ పూర్తి నిషిద్దం లేదంటే ప్రజాస్వామ్య హననం చేసిన బాసకి కట్టుబడ్డం నిబద్ధం జనశ్రేయస్సుకే వేయాలి అందలం కాదంటే సాగేది కేవల ప్రహసనం ఎప్పటికి కాదిది ఆమోదయోగ్యం – వి.రమేష్‌ ‌బాబు

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే  ధర్మం వైపు కాట శ్రీనివాస్‌గౌడ్ నిలిచిండు అధర్మం వైపు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  అశేష జనాధరణ కాట శ్రీనివాస్‌గౌడ్ సొంతం మెదక్‌లో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మది కాట శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 26…

మార్పు అనివార్యమంటున్న ప్రజలు

మోదీ చేతిలో కెసిఆర్‌ ‌రిమోట్‌ : ‌కాంగ్రెస్‌ ఎంఐఎం ‌చేతిలో కారు స్టీరింగ్‌ : ‌బిజెపి మోదీ అబద్దాల బాద్‌షా : బిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌తెల్లవారితే ప్రచారానికి బ్రేక్‌ ‌పడనుంది. ఈ నెల మూడవ తేదీన నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుండి 25 రోజులుగా రాష్ట్రంలో హోరాహోరీగా ప్రచార కార్యక్రమం…

బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌ను గెలిపిస్తే ములుగులో పేపర్‌ ‌ఫ్యాక్టరీ

సీఎం కేసీఆర్‌ ‌వేలకోట్ల అవినీతి సమ్మక్క, సారలమ్మల ఆశీర్వాదంతో బిజెపి అధికారంలోకి మేడారంకు జాతీయ హోదా కల్పిస్తాం కాంగ్రెస్‌కు వోటేస్తే జంపింగ్‌లతో తిరిగి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుదాం గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి లక్ష కోట్లు కేటాయించిన ఘనత మాది ములుగు బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర హోమ్‌…