NEWS

NEWS

దక్కన్‌ క్రానికల్‌ స్థలాన్ని టీఎన్‌ఆర్‌ సంస్థకు కట్టబెట్టారు

 ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 27 : కంచె  చేను మేసిన విధంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వాటిని కొల్లగొట్టాడని, ప్రజాసేవ మరచి కబ్జాల యావలో పడ్డారని ఎల్‌బీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఎల్‌బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో సామ రంగారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే తపిస్తూ ఉండే వ్యక్తి  బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27:  కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ నాయకత్వంలో రజకులకు భరోసా లభించిందని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం పాదయాత్రలో భాగంగాఉప్పల్ లోని పాతబస్తీ భరత్ నగర్ రజక సంఘంతో  బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ…

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆలయంలో ప్రమాణం చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 27:కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తానని మహేశ్వరంనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్(కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి) అన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలోని శ్రీ శివగంగరాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసితాను ఎమ్మెల్యే గా గెలిస్తే చేస్తానన్న హామీలను బాండ్పేపర్ పైన రాసి ప్రమాణ పత్రాన్ని…

తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డులో పోస్ట్ ఆఫీస్ కాలనీ విద్యానగర్ కాలనీ లో కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, ఆమనగల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ సోనా జయరాం…

రోడ్డు షోలతో దూసుకుపోతున్న సబితమ్మ

రోడ్డు షోలతో దూసుకుపోతున్న సబితమ్మ-ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బిఎస్పీ నేత ఇబ్రహీం శేఖర్ బేషరత్తుగా మద్దతు భారీ మెజారిటీ దిశగా సబితమ్మ మొదటి సారి మహేశ్వరంలో గులాబీ జెండా గుబాళింపు మహేశ్వరంలో హ్యాట్రిక్ కొట్టబోతున్న సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 27: మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు శీను సుందర్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 27: శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ శీను సుందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ శీను సుందర్ వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్…

అనుష వివాహానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : కడ్తాల్ మండల పరిధిలో నిరుపేద కుటుంబీకురాలు బోల బాలమణి కుమార్తె అనుష వివాహానికి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  రూ.10వేల ఆర్థిక సహాయాన్ని జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి బాలామణికి అందించారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్ల కంటి మల్లేష్…

బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఉప్పల్ గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27:  గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని ఉప్పల్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పెద్ద ఉప్పల్ గౌడ సంక్షేమ సంఘంతో  బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. బండారి లక్ష్మారెడ్డి కి గౌడ సంఘం మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం…

పోరాడే ఎర్రజెండాకే మీఓట్లు వెయ్యండి

పోరాడే ఎర్రజెండాకే మీఓట్లు వెయ్యండి – సిపిఎం అభ్యర్థి పగడాల యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి – సిఐటియు రాష్ట్ర నాయకుల పిలుపు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 27 : మండల కేంద్రంలోని పాషా నరహరి కార్యాలయంలో ప్రజా సంఘాలు,సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులసమావేశం నిర్వహించారు.సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన పోరాటం  చేస్తున్న కార్మికులకు మద్దతుగా ఉంటున్న సిపిఎం పార్టీ…

బిజెపి అభ్యర్థి గెలుపుకోసం కార్యకర్తలతో కలసి

బిజెపి అభ్యర్థి గెలుపుకోసం కార్యకర్తలతో కలసి ప్రచారం నిర్వహించించిన మాదాపూర్ ఉపసర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 27 : నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలంలో బిజెపి అభ్యర్థి గెలుపుకోసం కార్యకర్తలతో కలసి మాదాపూర్ లో ఆగ్రామ ఉపసర్పంచ్,కందుకూరు మండల బిజెపి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ఈ ఎన్నికల్లో…