NEWS

NEWS

నీలం మధు గెలిస్తే మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టే 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 27: వెల్లువిరిసిన అభిమానం జనసముద్రంగా మారిన బొల్లారం  నీలం మధు ముదిరాజ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికిన స్థానిక యువత, పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  బొల్లారం లో రోడ్డుషో నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ కి చెందిన చిన్న  వారి బృందంతో నీలం మధు …

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలట రోహిత్ రెడ్డికి మద్దతుగా బీసీ సంఘం జాతీయ…

కౌంట్‌ ‌డౌన్‌.. 04 ‌ప్రజా‘తంత్రం’

సుద్దులులాగే ఉండాలి ప్రచారం హద్దులు దాటకపోతే ఆనందం కత్తులూ నెత్తురూ పూర్తి నిషిద్దం లేదంటే ప్రజాస్వామ్య హననం చేసిన బాసకి కట్టుబడ్డం నిబద్ధం జనశ్రేయస్సుకే వేయాలి అందలం కాదంటే సాగేది కేవల ప్రహసనం ఎప్పటికి కాదిది ఆమోదయోగ్యం – వి.రమేష్‌ ‌బాబు

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే  ధర్మం వైపు కాట శ్రీనివాస్‌గౌడ్ నిలిచిండు అధర్మం వైపు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  అశేష జనాధరణ కాట శ్రీనివాస్‌గౌడ్ సొంతం మెదక్‌లో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మది కాట శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 26…

మార్పు అనివార్యమంటున్న ప్రజలు

మోదీ చేతిలో కెసిఆర్‌ ‌రిమోట్‌ : ‌కాంగ్రెస్‌ ఎంఐఎం ‌చేతిలో కారు స్టీరింగ్‌ : ‌బిజెపి మోదీ అబద్దాల బాద్‌షా : బిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌తెల్లవారితే ప్రచారానికి బ్రేక్‌ ‌పడనుంది. ఈ నెల మూడవ తేదీన నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుండి 25 రోజులుగా రాష్ట్రంలో హోరాహోరీగా ప్రచార కార్యక్రమం…

బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌ను గెలిపిస్తే ములుగులో పేపర్‌ ‌ఫ్యాక్టరీ

సీఎం కేసీఆర్‌ ‌వేలకోట్ల అవినీతి సమ్మక్క, సారలమ్మల ఆశీర్వాదంతో బిజెపి అధికారంలోకి మేడారంకు జాతీయ హోదా కల్పిస్తాం కాంగ్రెస్‌కు వోటేస్తే జంపింగ్‌లతో తిరిగి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుదాం గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి లక్ష కోట్లు కేటాయించిన ఘనత మాది ములుగు బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర హోమ్‌…

కత్తులు మనకు దొరకయా?

ఆదమరిచి వోట్లేస్తే ఐదేళ్లు ఆగమైతం తెలంగాణ ఏర్పడిన నాడు ఎటు చూసిన చీకట్లే నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అసైన్డ్ ‌భూములకు పట్టాలిస్తాం దుబ్బాక పాఠశాల పెట్టిన భిక్షతోనే సిఎం అయ్యాను దుబ్బాకకు రఘునందన్‌రావు ఏకానా పని చేయలేదు… దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :…

సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం

స్కీముల పేరు చెప్పి స్కామ్‌ ‌చేసిన సీఎం కేసీఆర్‌దే కేసీఆర్‌ అవినీతిపై విచారణ కొనసాగుతుంది బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు కుంభకోణాల్లో పోటీ పడుతున్నాయి కేసీఆర్‌ ‌తనకి ఆదాయంగా మార్చుకోవడానికే ప్రాజెక్టుల నిర్మాణం మెదక్‌ ‌జిల్లా తూప్రాన్‌ ‌బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ తూప్రాన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌గజ్వేల్‌లో బీజేపీ…

‌ప్రజల ఖాతాల్లో కేసీఆర్‌ ‌దోచుకున్న డబ్బులు

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల దోపిడీ ఆదాయం ఉన్న శాఖలన్నీ కెసిఆర్‌ ‌కుటుంబం చేతిలోనే అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలపై సంతకం ఆందోల్‌ ‌విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లే…

ఓడిపోయేటోడు, పోటీ చేయనోడు కూడా నేను సీఎం అంటడు మొత్తం హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెల్వదు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రకాశ్‌ గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి రాజేంద్రనగర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు రాజేంద్రనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లేనని, ఓడిపోయేటోడు…పోటీ చేయనోడు…