NEWS

NEWS

రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్నది హరీష్ రావే

రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్నది హరీష్ రావే కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు కందుకూరు మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి ఆరోపణ కందుకూరు ప్రజాతంత్ర నవంబర్ 27 : రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్నది మంత్రి హరీష్ రావే అని కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు కందుకూరు మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి ఆరోపించారు.సోమవారం కందుకూరు…

బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు

కాంగ్రెస్ నమ్మి… మోసపోవద్దు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం పాటు మీ కుటుంబ సభ్యులలో ఒకడినైన తనకు భారీ…

ధరణి రైతులకు శ్రీరామా రక్ష -కాంగ్రెస్ తెలంగాణను ముంచే పార్టీ

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 27: ‘ధరణి ద్వారా పట్టా దారుల కే సర్వ హక్కులు కల్పించాం. భూమి పట్టాదారు హక్కులను మార్చడం ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు. 3 కోట్ల టన్నుల ఎరువులు ఉచితంగా రైతుల వ్యవసాయ సాగుకు అందించాం. మేం సావని , బ్రతకని రైతుల పక్షానే ఉంటాం.ధరణి రైతులకు శ్రీరామా రక్షలా ఉంటది.ఇప్పుడిప్పుడే…

శేరిలింగంపల్లి బహిరంగ సభకు హైదర్ నగర్ నుండి  భారీగా తరలి వెళ్లిన నాయకులు కార్యకర్తలు

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి లో నిర్వహించిన బహిరంగ సభకు హైదర్ నగర్ నుండి సిద్ధం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సిద్ధం శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

లక్ష కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం శేరిలింగంపల్లి బహిరంగ సభలో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్27: టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండి  కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లు దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రచారంలో భాగంగా శేరీలింగంపల్లి కొండాపూర్ ఆర్టిఏ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.…

కార్మికుల హక్కుల కోసం చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 27 : నవరత్న వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు స్థాపించి దేశంలోని లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సామజిక భద్రత కోసం కార్మిక చట్టాలు తీసుకవచ్చి, కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సీనియర్ ఐ.ఎన్.టి.యు.సి నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ,…

దక్కన్‌ క్రానికల్‌ స్థలాన్ని టీఎన్‌ఆర్‌ సంస్థకు కట్టబెట్టారు

 ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 27 : కంచె  చేను మేసిన విధంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వాటిని కొల్లగొట్టాడని, ప్రజాసేవ మరచి కబ్జాల యావలో పడ్డారని ఎల్‌బీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఎల్‌బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో సామ రంగారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే తపిస్తూ ఉండే వ్యక్తి  బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27:  కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ నాయకత్వంలో రజకులకు భరోసా లభించిందని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం పాదయాత్రలో భాగంగాఉప్పల్ లోని పాతబస్తీ భరత్ నగర్ రజక సంఘంతో  బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ…

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆలయంలో ప్రమాణం చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 27:కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తానని మహేశ్వరంనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్(కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి) అన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలోని శ్రీ శివగంగరాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసితాను ఎమ్మెల్యే గా గెలిస్తే చేస్తానన్న హామీలను బాండ్పేపర్ పైన రాసి ప్రమాణ పత్రాన్ని…

తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డులో పోస్ట్ ఆఫీస్ కాలనీ విద్యానగర్ కాలనీ లో కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, ఆమనగల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ సోనా జయరాం…