NEWS

NEWS

పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 27:  శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై…

షాద్‌నగర్‌లో పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలి

షాద్‌నగర్‌, ప్రజా తంత్ర నవంబర్ 27:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్‌ఎస్‌ షాద్‌నగర్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి…

షాద్‌నగర్‌లో పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలి

షాద్‌నగర్‌, ప్రజా తంత్ర నవంబర్ 27:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్‌ఎస్‌ షాద్‌నగర్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి…

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్  అన్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక పౌర్ణమి పురష్కరించుకొని ఆలయ ప్రాంగణంలో  భక్తులకు…

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్  అన్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక పౌర్ణమి పురష్కరించుకొని ఆలయ ప్రాంగణంలో  భక్తులకు…

ఒక్క అవకాశం ఇవ్వండి సామాన్యులకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తాఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

  కాప్రా  ట్రాఫిక్ సమస్య  పరిష్కరిస్తా. నీటి సమస్య, చెత్త డంపింగ్  సమస్యలు పరిష్కరిస్తా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా  ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 27:  ఒక్క అవకాశం ఇవ్వండి..సామాన్యులకు అందుబాటులో ఉండి  అభివృద్ధి చేసి చూపిస్తానని  ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూగతంలో గెలిపించారు. అభివృద్ధి…

ఒక్క అవకాశం ఇవ్వండి సామాన్యులకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తాఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

  కాప్రా  ట్రాఫిక్ సమస్య  పరిష్కరిస్తా. నీటి సమస్య, చెత్త డంపింగ్  సమస్యలు పరిష్కరిస్తా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా  ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 27:  ఒక్క అవకాశం ఇవ్వండి..సామాన్యులకు అందుబాటులో ఉండి  అభివృద్ధి చేసి చూపిస్తానని  ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూగతంలో గెలిపించారు. అభివృద్ధి…

షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో.. ఇక మీ భూముల ధ‌ర‌లు పెరుగుతాయి

 షాద్ నగర్ సభలో సీఎం కేసీఆర్  ఎమ్మెల్యే అభ్య‌ర్థి అంజ‌య్య యాద‌వ్‌కు మ‌ద్ద‌తుగా భారీ సభ  అంజ‌య్య యాద‌వ్ వ‌జ్రం తున‌క, మంచోడు, చీమకు కూడా హాని చేయడు   షాద్‌న‌గ‌ర్,ప్రజా తంత్ర నవంబర్ 27: షాద్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక  షాద్ నగర్   బాలాజీ    వెంచర్ ఎదురుగా ఏర్పాటు చేసిన…

ఏపీ మోడల్ స్కూల్‌లో ‘ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్’ వేడుకలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 27 : విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని రోటరీ క్లబ్ కోకాపేట అధ్యక్షురాలు డా.ప్రణీత వల్లాల పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం మాదాపూర్‌లోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్ వేడుకను నిర్వహించింది. ఇంటరాక్ట్ క్లబ్‌లో 7, 8, 9వ తరగతి విద్యార్థుల…

ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోళీ కేరి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 27 : ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు. ఈ మేరకు ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించిన ఆయా కేంద్రాలలో ఫెసిలిటేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం…