NEWS

NEWS

రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో

మారిపోనున్న సంగారెడ్డి దశ •జగ్గారెడ్డి ఉద్యమ ద్రోహి •రైతు బంధు ఉండాలంటే బిఆర్‌ఎస్‌ ‌గెలవాలి •చింతా ప్రభాకర్‌ను గెలిపించండి •సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌సంగారెడ్డి హైదరాబాద్‌లో అంతర్భాగం అవుతుందని, సంగారెడ్డికి మెట్రో వొస్తే స్థానిక ప్రజల దశ మారిపోతుందని, మొదటి దశలో ఇస్నాపూర్‌ ‌వరకు…

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఖాయం

తొలి ముఖ్యమంత్రిగా బిసి అంధ• విశ్వాసాల ముఖ్యమంత్రి అసవరం లేదు పివిని అవమానించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి హుజూరాబాద్‌తో ట్రైలర్‌ ‌మాత్రమే చూపాం కరీంనగర్‌ ‌బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌తెలంగాణలో బీజేపీ గెలువడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా…

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఖాయం

తొలి ముఖ్యమంత్రిగా బిసి అంధ• విశ్వాసాల ముఖ్యమంత్రి అసవరం లేదు పివిని అవమానించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి హుజూరాబాద్‌తో ట్రైలర్‌ ‌మాత్రమే చూపాం కరీంనగర్‌ ‌బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌తెలంగాణలో బీజేపీ గెలువడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా…

ఇందిరమ్మ రాజ్యంతో మహిళలకు బసుల్లో ఉచిత ప్రయాణం

హరీష్‌ రావు నిర్వాకం వల్లే ఆగిపోయిన రైతు బంధు బకాంగ్రెస్‌ అధికారాంలోకి రాగానే  ఎకరాకు 15 వేలు అందజేస్తాం బరెవెన్యూ డివిజన్‌గా మరిపెడ బమరిపెడ విజయ భేరి సభలో  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరిపెడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి…

ఇందిరమ్మ రాజ్యంతో మహిళలకు బసుల్లో ఉచిత ప్రయాణం

హరీష్‌ రావు నిర్వాకం వల్లే ఆగిపోయిన రైతు బంధు బకాంగ్రెస్‌ అధికారాంలోకి రాగానే  ఎకరాకు 15 వేలు అందజేస్తాం బరెవెన్యూ డివిజన్‌గా మరిపెడ బమరిపెడ విజయ భేరి సభలో  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరిపెడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి…

బిజెపికి వోటేస్తే బిసి సిఎం

కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లకు వేస్తే కటుంబ సిఎం హుజూరాబాద్‌లో ఈటలను భారీ మెజార్టీతో గెలిపించాలి హుజురాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల సభల్లో కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా హుజురాబాద్‌/మంచిర్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు వోటు వేస్తే కుటుంబ సీఎం అవుతాడని.. బీజేపీకి వోటు వేస్తే బీసీ సీఎం అవుతాడని కేంద్ర హోమ్‌ శాఖ…

బిజెపికి వోటేస్తే బిసి సిఎం

కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లకు వేస్తే కటుంబ సిఎం హుజూరాబాద్‌లో ఈటలను భారీ మెజార్టీతో గెలిపించాలి హుజురాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల సభల్లో కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా హుజురాబాద్‌/మంచిర్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు వోటు వేస్తే కుటుంబ సీఎం అవుతాడని.. బీజేపీకి వోటు వేస్తే బీసీ సీఎం అవుతాడని కేంద్ర హోమ్‌ శాఖ…

రైతులకు శ్రీరామ రక్ష ‘ధరణి’

కాంగ్రెస్‌ తెలంగాణను ముంచే పార్టీ వోటు మీ ఆయుధం…అభివృద్ధి చేసే నాయకునికి వెయ్యాలి రైతు బంధు, దళిత బంధు సృష్టించిందే కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే క్రాంతి కిరణ్‌ను గెలిపించండి అందోల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‘ధరణి’ ద్వారా పట్టా దారులకే సర్వ హక్కులు కల్పించామని,…

రైతులకు శ్రీరామ రక్ష ‘ధరణి’

కాంగ్రెస్‌ తెలంగాణను ముంచే పార్టీ వోటు మీ ఆయుధం…అభివృద్ధి చేసే నాయకునికి వెయ్యాలి రైతు బంధు, దళిత బంధు సృష్టించిందే కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే క్రాంతి కిరణ్‌ను గెలిపించండి అందోల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‘ధరణి’ ద్వారా పట్టా దారులకే సర్వ హక్కులు కల్పించామని,…

రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్‌

వారు చేయని లాలూచీ పనులు లేవు ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఆలోచించి జాగ్రత్తగా వోటేయాలి అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాది షాద్‌నగర్‌ ప్రజా శీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ అజాత శత్రువు అంజయ్య యాదవ్‌ను గెలిపించాలని సిఎం వినతి షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : వొచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ ఎంతో…