NEWS

NEWS

రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్‌

వారు చేయని లాలూచీ పనులు లేవు ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఆలోచించి జాగ్రత్తగా వోటేయాలి అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాది షాద్‌నగర్‌ ప్రజా శీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ అజాత శత్రువు అంజయ్య యాదవ్‌ను గెలిపించాలని సిఎం వినతి షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : వొచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ ఎంతో…

తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో దగాపడ్డ తెలంగాణ

బాగుపడ్డది కెసిఆర్‌ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం భువనగిరి రోడ్‌షోలో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక…

తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో దగాపడ్డ తెలంగాణ

బాగుపడ్డది కెసిఆర్‌ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం భువనగిరి రోడ్‌షోలో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక…

కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఇద్దరు పాపులే …

ప్రజలను కష్టాలు పెడుతున్న ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి… మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అంధ విశ్వాసాలతో సచివాలయాన్ని కూల్చి ప్రజా ధనం వృథా కమిటీ నివేదిక రాగానే మాదిగల వర్గీకరణ అమలు సామాజిక న్యాయం చేసింది బిజెపి ప్రభుత్వమే మహబూబాబాద్‌ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌…

కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఇద్దరు పాపులే …

ప్రజలను కష్టాలు పెడుతున్న ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి… మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అంధ విశ్వాసాలతో సచివాలయాన్ని కూల్చి ప్రజా ధనం వృథా కమిటీ నివేదిక రాగానే మాదిగల వర్గీకరణ అమలు సామాజిక న్యాయం చేసింది బిజెపి ప్రభుత్వమే మహబూబాబాద్‌ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌…

పార్టీల మేనిఫెస్టో లా.. ఎన్నికల మానిప్యులేషన్‌ లా?

తెలంగాణలో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించాయి. 31.7 మిలియన్ల మంది ఓటర్లు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జోరుగా ప్రచారం చేస్తూ, వాగ్దానాలతో కూడిన జడివాన కురిపిస్తున్నాయి. మ్యానిఫెస్టోలను…

పార్టీల మేనిఫెస్టో లా.. ఎన్నికల మానిప్యులేషన్‌ లా?

తెలంగాణలో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించాయి. 31.7 మిలియన్ల మంది ఓటర్లు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జోరుగా ప్రచారం చేస్తూ, వాగ్దానాలతో కూడిన జడివాన కురిపిస్తున్నాయి. మ్యానిఫెస్టోలను…

బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మహారాష్ట్ర నాందేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అజీజ్,పశ్చిమ బెంగాల్ ఎబివిపి ఫూల్ టైమర్ ఈశ్వర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు లు అన్నారు. సోమవారం నాడు ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. బీజేపీ అభ్యర్థి…

బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మహారాష్ట్ర నాందేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అజీజ్,పశ్చిమ బెంగాల్ ఎబివిపి ఫూల్ టైమర్ ఈశ్వర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు లు అన్నారు. సోమవారం నాడు ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. బీజేపీ అభ్యర్థి…

పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 27:  శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై…