NEWS

NEWS

దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 28 : దౌల్తాబాద్ మండలం నందరం గ్రామ బీఆర్ఎస్  పార్టీ ఎంపీటీసీ సుగుణమ్మ  వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు   బీఆర్ఎస్ పార్టీని వీడి టిపిసిసి  అధ్యక్షులు  రేవంత్ రెడ్డి  సోదరుడు కృష్ణ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు వారిని  కృష్ణారెడ్డి  కాంగ్రెస్ పార్టీ కండువా వేసి  సాదరంగా…

కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి

ఐ.ఎన్.టి.యు.సి నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సీనియర్ ఐ.ఎన్.టి.యు.సి నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తిలు రాష్ట్రంలోని కార్మికవర్గానికి విజ్ఞప్తి చేసారు. బషీర్ బాగ్…

మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావును ఓడించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తమ ప్లాట్లను ఆక్రమించి వేధిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కె.ప్రేమ్ సాగర్ రావును ఓడించి బుద్ది చెప్పాలని ఉద్యోగ, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ సెక్రటరీ జి.గోపాల్ రావు మంచిర్యాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో…

కౌంట్‌ డౌన్‌.. 03 ప్రజా‘తంత్రం’

పాలిటిక్స్‌ అంతటా ఒకటే ట్రిక్స్‌ పగ్గాల కోసమే సాగుతోన్న రేస్‌ స్వలాభానికే అన్నిటా ఫస్ట్‌ ప్లేస్‌ ప్రజాహితం అన్న మాటే మైనస్‌ మార్పు కోసం ఉన్నది చాయిస్‌ తీర్పరుల నిర్ణయమే దీనికి ప్లస్‌ అవినీతి నేతలకి ఉండొద్దు బేస్‌ గట్టిగా వినిపించాలి ఈ వాయిస్‌ – వి.రమేష్‌ బాబు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ…

మళ్లీ రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే 

  * ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి * ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు * మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు   ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. అయన విజయాన్ని ఎవరూ ఆపలేరని మాజీ కార్పొరేటర్ కొత్త…

అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక చర్యలు

కాంగ్రెస్‌ అర్ధరాత్రి కరెంట్‌ ఇచ్చి అరిగోస పెట్టింది కర్నాటకలో అధికారంలోకి రాగానే రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారు రైతు బంధు ఆపి రైతుల నోటికాడి బుక్క లాక్కున్నారు అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 6 ‌నుంచి పంపిణీ మీడియా సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల…

అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక చర్యలు

కాంగ్రెస్‌ అర్ధరాత్రి కరెంట్‌ ఇచ్చి అరిగోస పెట్టింది కర్నాటకలో అధికారంలోకి రాగానే రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారు రైతు బంధు ఆపి రైతుల నోటికాడి బుక్క లాక్కున్నారు అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 6 ‌నుంచి పంపిణీ మీడియా సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల…

ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్‌ ‌పాలన

కేసీఆర్‌ ‌కోట్లు ఖర్చుపెట్టి మళ్లీ గెలవాలని చూస్తున్నడు •ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకున్నడు •రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగినయ్‌…. •‌ధరణి పేరుతో పేదల భూములను గుంజుకున్నరు •అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు •ప్రజా పాలనకు కాంగ్రెస్‌ను, రేవంత్‌ ‌రెడ్డిని గెలిపించండి •కొడంగల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ప్రియాంకా గాంధీ •రాష్ట్రంలో గడీల పాలన పోవాలంటే…

ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్‌ ‌పాలన

కేసీఆర్‌ ‌కోట్లు ఖర్చుపెట్టి మళ్లీ గెలవాలని చూస్తున్నడు •ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకున్నడు •రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగినయ్‌…. •‌ధరణి పేరుతో పేదల భూములను గుంజుకున్నరు •అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు •ప్రజా పాలనకు కాంగ్రెస్‌ను, రేవంత్‌ ‌రెడ్డిని గెలిపించండి •కొడంగల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ప్రియాంకా గాంధీ •రాష్ట్రంలో గడీల పాలన పోవాలంటే…

రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో

మారిపోనున్న సంగారెడ్డి దశ •జగ్గారెడ్డి ఉద్యమ ద్రోహి •రైతు బంధు ఉండాలంటే బిఆర్‌ఎస్‌ ‌గెలవాలి •చింతా ప్రభాకర్‌ను గెలిపించండి •సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌సంగారెడ్డి హైదరాబాద్‌లో అంతర్భాగం అవుతుందని, సంగారెడ్డికి మెట్రో వొస్తే స్థానిక ప్రజల దశ మారిపోతుందని, మొదటి దశలో ఇస్నాపూర్‌ ‌వరకు…