NEWS

NEWS

కాంగ్రెస్ పేదల పార్టీ 

చేవెళ్ల అడ్డా కాంగ్రెస్ అడ్డా  బిజెపి పేదలను దోచుకుంది  బెదిరింపులకు పాల్పడుతున్న బీఆర్ఎస్  భీం భరత్ ను భారీ మెజార్టీతో గెలిపించండి   అంతారం గ్రామ కాంగ్రెస్ నాయకులు జనరల్ సెక్రెటరీ నడికుడే సంజయ్ గౌడ్  ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 28:పేద ప్రజల సంక్షేమం కోసమే పని చేసిందాని అంతారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనరల్ సెక్రెటరీ నడికుడే…

ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన బిసినే సీఎం చేయాలి

బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ గాలి వినోద్ కుమార్ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించాలనీ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ గాలి వినోద్ కుమార్, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాష్ యాదవ్, లాయర్స్ పోరం ఫర్…

డిబిపి గ్రేటర్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్య

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 :  దళిత బహుజన పార్టీ(డిబిపి) గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్యను నియమించారు. సనత్ నగర్ కు చెందిన మహిళా నాయకురాలు బండారి లావణ్యకు నియామకపు పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. గ్రేటర్ లో పౌర…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ భైక్ ర్యాలీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 28 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా ఆమనగల్లు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి గుండా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం కేశవులు, వస్పుల జంగయ్య,…

ఆచారికి మద్దతుగా బిజెపి నాయకు రోడ్ షో

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 28 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి కి మద్దతుగా ఆమనగల్లు పట్టణంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని చందబావి నుంచి ఎస్సీ కాలనీ మీదుగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ సాగింది ఈ ర్యాలీలో ఆచారి పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు…

ఆమనగల్లు లో బిఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 28 : ఆమనగల్లు పట్టణంలో మంగళవారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆమనగల్లు పట్టణంలోని పురవీధుల గుండా సాగిన ర్యాలీ హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై చేరుకుంది. కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి  జైపాల్ యాదవ్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షుడు…

బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఆకాశాన్నంటిన అవినీతి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 28:బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో   అవినీతి ఆకాశాన్నంటిoదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.  మంగళవారం జహీరాబాద్ లో జరిగిన కార్నర్ మీటింగులో ఆమె మాట్లాడుతూ  తెలంగాణ…

పోలింగ్ రోజు సెలవు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 28: పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవు.. జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి  శాసనసభ సాధారణ ఎన్నికలలో భాగంగా పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజైనా  నవంబరు, 29, 30 న ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు…

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర,నవంబర్ 28: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 న (బుధవారం) ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చే ఉద్యోగులందరూ ఉదయం 8:00 గంటలకు ఫెసిలిటేషన్ సెంటర్…

జై జిఎంఆర్ నినాదాలతో దద్దరిల్లిన పటాన్ చెరు 

వేలాదిగా తరలివచ్చిన గులాబీ దండు  కారు గుర్తుపై ఓటేస్తాం.. పటాన్ చెరు ప్రగతిని కొనసాగిస్తామంటూ నినాదాలు కొనసాగుతున్న అభివృద్ధిని ఆశీర్వదించండి  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరులో అట్టహాసంగా బిఆర్ఎస్ పార్టీ రోడ్ షో. పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 28: నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి పటాన్ చెరు…