NEWS

NEWS

కరడుగట్టిన రాజకీయాల్లో కొల్లాపూర్‌ ‘మెరుపు’

ఆయన ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్‌ కు వచ్చి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారా? లేక ఆ పార్టీ ప్రధాన నాయకుడిగా వచ్చి పాల్గొన్నారా? అయితే ఆయన వచ్చింది పార్టీ ప్రచారానికే కాబట్టి అంత భారీస్థాయి షో చేయటానికి, ఆయన దేశరాజధాని నుంచి తన జెడ్‌ క్యాటగిరి భద్రతా సిబ్బందితో రావటానికి అయిన ఖర్చుల…

ఓరుగల్లు కురుక్షేత్రంలో విజేతలెవరు?

త్రిముఖ, చతుర్ముఖ పోటీలో పన్నెండు నియోజకవర్గాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి) రేపటితో ప్రచారానికి తెరపడనుంది. ఉన్న కొద్ది సమయాన్ని  వినియోగించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. సవాళ్ళు  ప్రతిసవాళ్ళు, వాగ్ధానాలు, గ్యారెంటీలు, మానిఫెస్టోలతో రాష్ట్ర మంతా హోరోత్తి పోతున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ స్థానాలను సాధించుకునేది ఇదిమిద్దంగా చెప్పే పరిస్థితి…

షాద్ నగర్ అభివృద్ధిని చూసి అంతా ఆనందం పడుతున్నారు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28:  షాద్ నగర్ ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోటికే గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూఖ్ నగర్ మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గోపాల్ రెడ్డి…

బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28: విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసన సభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిరావుపూలే 133వ వర్దంతి సందర్భంగా ఎల్.బి.నగర్ నందు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు…

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్”*ఏమైంది

షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ముఖ్యమంత్రి మాటలు  మోసమే. షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28: లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్” బీఆర్ఎస్ పార్టీకీ ఎన్నికల  అవకాశం మారిందని ప్రజలు టిఆర్ఎస్ పార్టీ మాటలు విశ్వసించే పరిస్థితిలో లేరని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ విమర్శించారు. షాద్ నగర్…

బీఎస్పీ రావాలి బహుజనుల బతుకులు మారాలి

పేద ప్రజలను మత్తులో ముంచి రాజ్యాధికారానికి దూరం   విద్య వైద్యం సంక్షేమ పథకాలు అందాలంటే బీఎస్పి రావాలి   రాజమహేంద్ర వర్మను భారీ మెజార్టీతో గెలిపించండి  జిల్లా అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్ కుమార్ ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 28: బహుజనందరూ విద్య,వైద్యం,సంక్షేమ పథకాలు పొందాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలని  పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా…

నిండు మనసుతో ఏనుగు గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 28: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ చిట్కూల్ గ్రామంలో ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు  మాట్లాడుతూ …ఎలా అయితే చిట్కూల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానో తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత పటాన్ చెరు నియోజకవర్గంని కూడా…

అవినీతి పాలనకు చరమగీతం పాడాలి

తాండూర్, ప్రజాతంత్ర, నవంబర్ 28:  కెసిఆర్ నియంతృత్వ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం ఎస్ వి ఆర్ గార్డెన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ…

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి లో జగ్గారెడ్డి ని గెలిపించండి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 28: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం… సంగారెడ్డి లో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డిని భారీ మెజార్టీ తో  గెలిపించాలని జగ్గారెడ్డి కూతురు జయా రెడ్డి కోరారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈ 9 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పని చేసిందో మీరు చూశారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు…

నాకు ఒక అవకాశం ఇవ్వండి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28:  మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాలతో, ఎమ్మెల్యే జాబుకు అప్లికేషన్ పెట్టుకుని, మీ ముందుకు వస్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని రుజువు చేస్తానని ఎల్బీనగర్ నియోజకవర్గ  అభ్యర్థి మధుయాస్కి అన్నారు. మంగళవారం వనస్థలిపురంలో ఏర్పాటుచేసిన విలేకరులతో…