NEWS

NEWS

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్”*ఏమైంది

షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ముఖ్యమంత్రి మాటలు  మోసమే. షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28: లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్” బీఆర్ఎస్ పార్టీకీ ఎన్నికల  అవకాశం మారిందని ప్రజలు టిఆర్ఎస్ పార్టీ మాటలు విశ్వసించే పరిస్థితిలో లేరని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ విమర్శించారు. షాద్ నగర్…

బీఎస్పీ రావాలి బహుజనుల బతుకులు మారాలి

పేద ప్రజలను మత్తులో ముంచి రాజ్యాధికారానికి దూరం   విద్య వైద్యం సంక్షేమ పథకాలు అందాలంటే బీఎస్పి రావాలి   రాజమహేంద్ర వర్మను భారీ మెజార్టీతో గెలిపించండి  జిల్లా అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్ కుమార్ ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 28: బహుజనందరూ విద్య,వైద్యం,సంక్షేమ పథకాలు పొందాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలని  పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా…

నిండు మనసుతో ఏనుగు గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 28: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ చిట్కూల్ గ్రామంలో ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు  మాట్లాడుతూ …ఎలా అయితే చిట్కూల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానో తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత పటాన్ చెరు నియోజకవర్గంని కూడా…

అవినీతి పాలనకు చరమగీతం పాడాలి

తాండూర్, ప్రజాతంత్ర, నవంబర్ 28:  కెసిఆర్ నియంతృత్వ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం ఎస్ వి ఆర్ గార్డెన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ…

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి లో జగ్గారెడ్డి ని గెలిపించండి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 28: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం… సంగారెడ్డి లో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డిని భారీ మెజార్టీ తో  గెలిపించాలని జగ్గారెడ్డి కూతురు జయా రెడ్డి కోరారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈ 9 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పని చేసిందో మీరు చూశారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు…

నాకు ఒక అవకాశం ఇవ్వండి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28:  మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాలతో, ఎమ్మెల్యే జాబుకు అప్లికేషన్ పెట్టుకుని, మీ ముందుకు వస్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని రుజువు చేస్తానని ఎల్బీనగర్ నియోజకవర్గ  అభ్యర్థి మధుయాస్కి అన్నారు. మంగళవారం వనస్థలిపురంలో ఏర్పాటుచేసిన విలేకరులతో…

ఉప్పల్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించిన అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని హామీ  కేసీఆర్ ప్రభుత్వంపై పూర్తీ విశ్వాసంతో ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా.   కార్యకర్తలను ఓటర్లను,  కంటికి రెప్పలా  కడుపులో పెట్టుకుని చూసుకుంటా. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటా.  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా…

బీజేపీ, బీఆర్ఎస్ ల‌ను చిత్తుగా ఓడించాలిమాదిగ దండోరా అధ్యక్షులు దోమ మ‌ల్లేష్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : 30 న జరిగే ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగ దండోరా వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షులు దోమ మ‌ల్లేష్ మాదిగ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బ‌షీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

అంతర్వేదిలో తాడేపల్లిగూడెం ప్రపంచ సాహిత్య కళా ఉత్సవాలు  బ్రోచర్  ఆవిష్కరణ

 ఎల్బీనగర్ ప్రజాతంత్ర, నవంబర్ 28: ఐ. ఎస్ .ఓ గుర్తింపు పొందిన ప్రపంచంలోనే అతి పెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవాసంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ప్రతి నెలా సాహితీ ప్రభంజనంలో భాగంగా  డిసెంబర్ నెలలో 16, 17  తారీఖులలో తాడేపల్లిగూడెంలో 30 గంటల 30నిముషాల 30 సెకన్ల పాటు నిరంతరాయంగా  శ్రీ శ్రీ…

కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సేవాలాల్ సేన రాష్ట్ర కమిటి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తాము అధికారంలోకి వస్తే లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఫిభ్రవరి 15 న అధికారికంగా సేలవు దినం ఇస్తామని సీఎం ఆందోల్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన నేపథ్యంలో కెసిఆర్ కు రాష్ట్రంలో ఉన్న యావత్ గిరిజనుల పక్షాన, సేవాలాల్ సేన రాష్ట్ర…