NEWS

NEWS

బర్రెలక్క(శిరీష)కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : నేడు జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున గొంతుక వినిపించేందుకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్క(అలియాస్ కర్నె శిరీష)కు తెలంగాణ ప్రజలు ఓటు వేసి అసెంబ్లీలో ప్రవేశించి నిరుద్యోగుల తరఫున గొంతుక వినిపించేందుకు వీలుగా ఆమెను గెలిపించాలని అంజలీ తెలంగాణ రాష్ట్ర…

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 29 : అమనగల్లు, కడ్తాల్ సర్కిల్ పరిధిలోని కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమనగల్లు, కడ్తాల్ సీఐ వెంకటేశ్వర్లు, శివప్రసాద్ లో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడ్తాల్, ఆమనగల్ మండలాల్లో…

పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 29: పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో  నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.  ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ విధులను నిర్వహించే అధికారులందరూ సమిష్టిగా…

పోలింగ్ ప్రక్రియ  ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

పరిగి,ప్రజాతంత్ర, నవంబర్ 29: పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో  నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు.బుధవారం  పరిగి మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.  ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ విధులను నిర్వహించే అధికారులందరూ సమిష్టిగా పనిచేసే పోలింగ్ ను…

పోలింగ్ కు సర్వం సిద్ధం 

పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి 2,41,742 మంది వోటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి  (ఆర్ ఓ) శ్రీనివాస్ నాయక్ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 29 : కల్వకుర్తి నియోజకవర్గం లో 262 పోలింగ్ బూత్ లలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కల్వకుర్తి…

పటాన్ చెరులో కాంగ్రెస్ విజయం ఖాయం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రుద్రారం మాజీ సర్పంచ్ వెంకన్న    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి. రాంగోపాల్ పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 29: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రుద్రారం మాజీ సర్పంచ్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ…

ఓట్ల పండుగకు  పల్లె ప్రజలు పయనం

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 29: ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రజలు.. పల్లెలకు బయలుదేరుతున్నారు. పల్లెల నుంచి ఉపాధి, బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన పల్లె వాసులు..సంతూర్లకు ప్రయాణమయ్యారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం.. పల్లె పాట పట్టారు. బుధవారం నుంచి ఓటర్లు సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ చౌరస్తా విజయవాడ వైపు…

కేసీఆర్‌ను ఓడిస్తేనే అమరుల ఆత్మకు శాంతి

కాంగ్రెస్‌ ‌వొస్తుంది.. రైతు బంధు ఇస్తుంది మాల్కాజిగిరి రోడ్‌ ‌షోలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మల్కాజ్‌ ‌గిరి/కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 28:‌తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. రాష్ట్రంలో పోలింగ్‌ ‌బూత్‌ ‌లలో మీరే కథానాయకులుగా మారి కాంగ్రెస్‌ ‌ను గెలిపించండి.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ‌ను బొందపెడితేనే అమరుల…

ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ… సిద్ధిపేట

ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వేల్‌ ‌దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాను •ఇక్కడి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు •మరింతగా అభివృద్ద్ధితో ముందుకు… •ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్‌ ‌గెలిచేది లేదు…సచ్చేది లేదు •మనకు ఒక్క పని చేయని బిజెపికి వోటేసి తప్పు చేయొద్దు •గజ్వేల్‌లో చివరి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌…

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు..కెప్పుడూ రుణపడి ఉంటాను

కాంగ్రెస్‌ను గెలపించాలంటూ కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం న్యూ దిల్లీ, నవంబర్‌ 28 : ‌తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి వారికి రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు…