NEWS

NEWS

మీతో నాది కుటుంబ సంబంధం

తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌ సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తం ఫామ్‌హౌస్‌ ‌నుంచి కేసీఆర్‌ ‌ను పారదోలుదాం మీకు డబుల్‌ ‌బెడ్రూమ్‌ ‌వొచ్చాయా.. మల్కాజ్‌ ‌గిరి రోడ్‌ ‌షోలో రాహూల్‌ ‌గాంధీ, ప్రియాంకా గాంధీల వాక్యలు   మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర ,  నవంబర్‌,  28 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌…

ఈ జన్మ సిద్ధిపేటకు అంకితం

మీరు చూపిస్తున్న ప్రేమకు వెల కట్టలేను నేనెన్నడూ ఎమ్మెల్యేగా అనుకోలేదు..నా కుటుంబం అనుకుని పని చేశా కాంగ్రెసోళ్ల చేతికి వెళ్లితే కుక్కలు చింపిన రాష్ట్రమే సిద్ధిపేట ఎన్నికల రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు విజయోత్సవ ర్యాలీని తలపించిన రోడ్‌ షో సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ఈ జన్మంతా సిద్ధిపేటకు…

బీఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో ఆకాశాన్నంటిన అవినీతి

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిన్నదంతా కక్కిస్తాం యువత ఆశలపై కెసిఆర్‌ నీళ్లు ఒక్క అవకాశం ఇవ్వండి…కాంగ్రెస్‌తోనే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్‌ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి జహీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: బీఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశాన్నంటిందని, కాంగ్రెస్‌…

బిసి బిడ్డలిద్దరినీ ఆశీర్వదించండి

కాంగ్రెస్‌ పలువురు ఉద్యమకారులను పొట్టనపెట్టుకుంది ఇందిరమ్మ రాజ్యంలో కాల్చివేతలు, కూల్చివేతలు, ఎన్‌కౌంటర్లు తప్ప జరిగిందేం లేదు హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధి 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ తూర్పు తెలంగాణకే తలమానికం వరంగల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ వరంగల్‌, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, నవంబర్‌ 28 : వరంగల్‌ తూర్పు, పశ్చిమ…

కేసిఆర్‌ ఆమరణ దీక్ష పూర్వాపరాలు

 నేడు దీక్షాదివస్‌ 2009 నవంబర్‌ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం.  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్క టి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్‌ తెలంగాణ ప్రజలు మద్దతుగా…

ఒక దీక్షాదివస్‌… మరో విజయానికి బాట..!

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. అయితే ప్రజలలో బాగా చైతన్యాన్ని తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమించలేకపోయారు. అందుకే మలి దశ తెలంగాణ ఉద్యమం తొంభయ్యవ దశకం చివరిలో బుద్ధిజీవులు, మేధావులు రచనల ద్వారా సమావేశాల ద్వారా ప్రారంభమైనప్పటికీ…

కరడుగట్టిన రాజకీయాల్లో కొల్లాపూర్‌ ‘మెరుపు’

ఆయన ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్‌ కు వచ్చి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారా? లేక ఆ పార్టీ ప్రధాన నాయకుడిగా వచ్చి పాల్గొన్నారా? అయితే ఆయన వచ్చింది పార్టీ ప్రచారానికే కాబట్టి అంత భారీస్థాయి షో చేయటానికి, ఆయన దేశరాజధాని నుంచి తన జెడ్‌ క్యాటగిరి భద్రతా సిబ్బందితో రావటానికి అయిన ఖర్చుల…

ఓరుగల్లు కురుక్షేత్రంలో విజేతలెవరు?

త్రిముఖ, చతుర్ముఖ పోటీలో పన్నెండు నియోజకవర్గాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి) రేపటితో ప్రచారానికి తెరపడనుంది. ఉన్న కొద్ది సమయాన్ని  వినియోగించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. సవాళ్ళు  ప్రతిసవాళ్ళు, వాగ్ధానాలు, గ్యారెంటీలు, మానిఫెస్టోలతో రాష్ట్ర మంతా హోరోత్తి పోతున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ స్థానాలను సాధించుకునేది ఇదిమిద్దంగా చెప్పే పరిస్థితి…

షాద్ నగర్ అభివృద్ధిని చూసి అంతా ఆనందం పడుతున్నారు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28:  షాద్ నగర్ ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోటికే గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూఖ్ నగర్ మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గోపాల్ రెడ్డి…

బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28: విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసన సభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిరావుపూలే 133వ వర్దంతి సందర్భంగా ఎల్.బి.నగర్ నందు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు…