NEWS

NEWS

కాంగ్రెస్‌ పార్టీ కి అండగా విద్యావంతులు,పౌర సంఘాలు

యువతను, వోటర్లను చైతన్యపరిచే తీవ్ర ప్రయత్నం వారి కృషి ఫలొంచేనా..? సర్వత్రా నెలకొన్న ఆసక్తి కాళోజీ జంక్షన్‌(హన్మకొండ), ప్రజాతంత్ర, నవంబరు 29 : తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గత రెండు నెలలుగా తెలంగాణ సమాజంలో రాజకీయ వేడితో అట్టుడికిపోయింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రజా సంఘాలు, మేధావులు  ఈసారి తమ…

తెలంగాణ భవన్‌లో దీక్షాదివస్‌కు అభ్యంతరం

రక్తదానంతో సరిపెట్టుకున్న బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : బీఆర్‌ఎస్‌ పార్టీకి నిరాశ ఎదురైంది. దీక్షా దివస్‌కు పోలీస్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. పోలీస్‌ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ నేత శంబీపూర్‌ రాజు, లీగల్‌ సెల్‌ నేత సోమ భరత్‌ పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ దీక్ష దివస్‌కు అనుమతి లేదని సీపీ తేల్చి…

పోలింగ్‌కు సర్వం సిద్ధం. నరాలు తెగే ఉత్కంఠతో అభ్యర్థులు

కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు 35,655 పోలింగ్‌ కేంద్రాలు, 59,779 ఈవీఎంలు… 119 నియోజకవర్గాలకు బరిలో 2,290 మంది అభ్యర్ధులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రంగంలో ఉన్న అభ్యర్ధులు ‘‘అన్ని పనులు’’ పూర్తి చేసుకుని తెల్లవారితే ఈవిఎంలలో తమ అదృష్టం ఎలా రికార్డవుతుందోనని సందిగ్ధంతో కొట్టుమిట్టాడుతున్నారు. మూడో…

ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు

భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్‌ రెడ్డి పూజలు బిర్లా టెంపుల్‌ సందర్శించిన కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును…

వోటు అనేది ప్రజా ఆయుధం

నేడే తెలంగాణలో శాసన సభ ఎన్నికలు ప్రతి ఒక్కరికి ఎన్నికలంటే తెలియని ముచ్చట కాదు. నిజంగా చెప్పాలంటే వోటుతోనే అన్ని సాధ్యం.మనం బాగుపడాలన్నా మనం బీదరికంలో ఉండాలన్నా కూడా వోటుతోనే సాధ్యం.కావున మన వోటును పకడ్బందీగా వినియోగించుకోవాలి.తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది, చల్లారింది కూడా. నేతలంతా ప్రచారం చేసి ప్రజలకు దగ్గరయ్యారు.ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో ముందుకు…

వోటు హక్కు వినియోగించుకోవడంలో ఎందుకు నిర్లిప్తత

వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లడం కూడా కారణమా..? వోటర్లపై ప్రలోభాల ప్రభావం ఎంతవరకు? సరిjైున ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో విఫలమవుతున్నామా..? (విష్ణుదాసు రామ్మోహన్‌ రావు, ప్రజాతంత్ర): నవంబర్‌ 29 : ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే, ఐదేళ్లకు ఒక్కసారి వొచ్చే ఎన్నికల పండుగ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్‌కు…

‘‘గులాబీ గుండెల్లో గుబులు’’

‘ఉద్యమ సమయంలో దేవుడిలాగా కనిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మరోలా కనపడుతున్నారని తనకు తన తండ్రి సింగరేణి వారసత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడితే 5 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని, ఉద్యోగం రాలేదు దాంతో ఎవరు పిల్లను కూడా ఇస్తలేరని హుజురాబాద్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లా తిరుపతిరెడ్డి కన్నీళ్లపర్యంతమవుతూ, తన ఎదపై పొడిపించుకున్న కేసీఆర్‌ అనే పచ్చబొట్టును చూపిస్తూ…

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్  ఏర్పాటు -సమీకృత కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 29: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30న పోలింగ్ సందర్భంగా  అన్ని రకాల పూర్తిస్థాయి పర్యవేక్షణకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల సమీకృత కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. కలెక్టరేట్…

ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో ఐజా మీర్ సంచలనం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో అతి పిన్న వయస్కురాలైన ఐజా మీర్ సంచలనం సంచలనం సృష్టించింది. న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్‌ఈఐ షో జంపింగ్ చిల్డ్రన్స్ క్లాసిక్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఐజా, తన నిష్ణాత భాగస్వామి డిల్లానో డబ్ల్యూను అధిగమించి, అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి, అంతర్జాతీయ వేదికపై…

డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన  జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 29: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం సందర్శించారు.సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు, నారాయణఖేడ్ నియోజకవర్గం…