NEWS

NEWS

వోటు అనేది ప్రజా ఆయుధం

నేడే తెలంగాణలో శాసన సభ ఎన్నికలు ప్రతి ఒక్కరికి ఎన్నికలంటే తెలియని ముచ్చట కాదు. నిజంగా చెప్పాలంటే వోటుతోనే అన్ని సాధ్యం.మనం బాగుపడాలన్నా మనం బీదరికంలో ఉండాలన్నా కూడా వోటుతోనే సాధ్యం.కావున మన వోటును పకడ్బందీగా వినియోగించుకోవాలి.తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది, చల్లారింది కూడా. నేతలంతా ప్రచారం చేసి ప్రజలకు దగ్గరయ్యారు.ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో ముందుకు…

వోటు హక్కు వినియోగించుకోవడంలో ఎందుకు నిర్లిప్తత

వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లడం కూడా కారణమా..? వోటర్లపై ప్రలోభాల ప్రభావం ఎంతవరకు? సరిjైున ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో విఫలమవుతున్నామా..? (విష్ణుదాసు రామ్మోహన్‌ రావు, ప్రజాతంత్ర): నవంబర్‌ 29 : ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే, ఐదేళ్లకు ఒక్కసారి వొచ్చే ఎన్నికల పండుగ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్‌కు…

‘‘గులాబీ గుండెల్లో గుబులు’’

‘ఉద్యమ సమయంలో దేవుడిలాగా కనిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మరోలా కనపడుతున్నారని తనకు తన తండ్రి సింగరేణి వారసత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడితే 5 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని, ఉద్యోగం రాలేదు దాంతో ఎవరు పిల్లను కూడా ఇస్తలేరని హుజురాబాద్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లా తిరుపతిరెడ్డి కన్నీళ్లపర్యంతమవుతూ, తన ఎదపై పొడిపించుకున్న కేసీఆర్‌ అనే పచ్చబొట్టును చూపిస్తూ…

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్  ఏర్పాటు -సమీకృత కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 29: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30న పోలింగ్ సందర్భంగా  అన్ని రకాల పూర్తిస్థాయి పర్యవేక్షణకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల సమీకృత కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. కలెక్టరేట్…

ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో ఐజా మీర్ సంచలనం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో అతి పిన్న వయస్కురాలైన ఐజా మీర్ సంచలనం సంచలనం సృష్టించింది. న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్‌ఈఐ షో జంపింగ్ చిల్డ్రన్స్ క్లాసిక్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఐజా, తన నిష్ణాత భాగస్వామి డిల్లానో డబ్ల్యూను అధిగమించి, అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి, అంతర్జాతీయ వేదికపై…

డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన  జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 29: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం సందర్శించారు.సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు, నారాయణఖేడ్ నియోజకవర్గం…

బర్రెలక్క(శిరీష)కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : నేడు జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున గొంతుక వినిపించేందుకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్క(అలియాస్ కర్నె శిరీష)కు తెలంగాణ ప్రజలు ఓటు వేసి అసెంబ్లీలో ప్రవేశించి నిరుద్యోగుల తరఫున గొంతుక వినిపించేందుకు వీలుగా ఆమెను గెలిపించాలని అంజలీ తెలంగాణ రాష్ట్ర…

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 29 : అమనగల్లు, కడ్తాల్ సర్కిల్ పరిధిలోని కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమనగల్లు, కడ్తాల్ సీఐ వెంకటేశ్వర్లు, శివప్రసాద్ లో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడ్తాల్, ఆమనగల్ మండలాల్లో…

పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 29: పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో  నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.  ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ విధులను నిర్వహించే అధికారులందరూ సమిష్టిగా…

పోలింగ్ ప్రక్రియ  ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

పరిగి,ప్రజాతంత్ర, నవంబర్ 29: పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో  నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు.బుధవారం  పరిగి మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.  ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ విధులను నిర్వహించే అధికారులందరూ సమిష్టిగా పనిచేసే పోలింగ్ ను…