NEWS

NEWS

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మహేందర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రోహిత్ రెడ్డి మనోహర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మచిలీపట్నం మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ రెడ్డి,. కూతురు మనిషా రెడ్డిల…

ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామం చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని…

ఓటు హక్కు వినియోగించుకున్న పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  తన భార్య గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డితో కలిసి పటాన్ చెరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును శుక్రవారం వినియోగించుకున్నారు.నియోజకవర్గ పరిధిలోని ఓటు హక్కు కలిగిన…

చింతమడక లో వోటు హక్కు వినియోగించుకున్న కేసిఆర్ దంపతులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు గురువారం సిద్దిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతమడక లో వోటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ లో కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి చింతమడక చేరుకున్నారు. కేసీఆర్ కు మంత్రి తన్నీరు హారీష్ రావు స్వాగతం పలికారు. అనంతరం…

ఆరు పార్టీలతో ఎదురీదుతున్న బిఆర్‌ఎస్‌

ఈ ఎన్నికలు బిఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. పదేళ్ళు అధికారంలో ఉన్నంత మాత్రాన ఈ ఎన్నికల్లో విజయం సాధించడమన్నది ఆ పార్టీకి నల్లేరుమీద నడకేమీకాదన్న విషయం గత ఇరవై అయిదు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని చుట్టుముట్టినవిధంగా బిఆర్‌ఎస్‌ చుట్టూ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై  ఉచ్చు…

రాష్ట్రంలో రెండు రోజుపాటు వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ అలర్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. మధ్య భారతదేశంతోపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉన్నదని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్న నేడు గురువారం…

కాంగ్రెస్‌ పార్టీ కి అండగా విద్యావంతులు,పౌర సంఘాలు

యువతను, వోటర్లను చైతన్యపరిచే తీవ్ర ప్రయత్నం వారి కృషి ఫలొంచేనా..? సర్వత్రా నెలకొన్న ఆసక్తి కాళోజీ జంక్షన్‌(హన్మకొండ), ప్రజాతంత్ర, నవంబరు 29 : తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గత రెండు నెలలుగా తెలంగాణ సమాజంలో రాజకీయ వేడితో అట్టుడికిపోయింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రజా సంఘాలు, మేధావులు  ఈసారి తమ…

తెలంగాణ భవన్‌లో దీక్షాదివస్‌కు అభ్యంతరం

రక్తదానంతో సరిపెట్టుకున్న బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : బీఆర్‌ఎస్‌ పార్టీకి నిరాశ ఎదురైంది. దీక్షా దివస్‌కు పోలీస్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. పోలీస్‌ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ నేత శంబీపూర్‌ రాజు, లీగల్‌ సెల్‌ నేత సోమ భరత్‌ పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ దీక్ష దివస్‌కు అనుమతి లేదని సీపీ తేల్చి…

పోలింగ్‌కు సర్వం సిద్ధం. నరాలు తెగే ఉత్కంఠతో అభ్యర్థులు

కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు 35,655 పోలింగ్‌ కేంద్రాలు, 59,779 ఈవీఎంలు… 119 నియోజకవర్గాలకు బరిలో 2,290 మంది అభ్యర్ధులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రంగంలో ఉన్న అభ్యర్ధులు ‘‘అన్ని పనులు’’ పూర్తి చేసుకుని తెల్లవారితే ఈవిఎంలలో తమ అదృష్టం ఎలా రికార్డవుతుందోనని సందిగ్ధంతో కొట్టుమిట్టాడుతున్నారు. మూడో…

ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు

భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్‌ రెడ్డి పూజలు బిర్లా టెంపుల్‌ సందర్శించిన కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును…