NEWS

NEWS

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ డాక్టర్ ఎ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 30: సంగారెడ్డి పట్టణంలో కుటుంబ సభ్యుల తో   జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్, అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ తం కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్.. జిల్లాలో 69.79 శాతం పోలింగ్ నమోదు

వికారాబాద్‌ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 30: జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగినట్లు పోలింగ్ లో భాగంగా జిల్లాలో 69. 79% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్లో భాగంగా వికారాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలైన ఓటర్ శాతం వివరాలు. వికారాబాద్ 68.1%…

కొడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 30:  కొడంగల్ పట్టణ కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు హక్కును వినియోగించడానికి ముందు కొడంగల్ లోని తన స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  ఈ సందర్భంగా గోమాత చుట్టూ ప్రదక్షణలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి…

ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణరెడ్డి దంపతులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో కసిరెడ్డి నారాయణరెడ్డి మాధవితో కలిసి 36వ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు.

చిన్నారి తేజస్వి గౌడ్ కు నలుగురు న్యాయమూర్తులచే సన్మానం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 30 : పాతబస్తీ గౌలిపురాకు చెందిన అరేళ్ళ చిన్నారి తేజస్విని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో జరిగిన సంస్కృతిక కార్యక్రమాలలో ఫెన్సింగ్(ఖడ్గం)లో విశేష ప్రతిభను కనబరిచి అందరి మన్నలను పొందినందుకు న్యాయమూర్తి జస్టిస్ వామన్ రావు, జస్టిస్ పిఎస్ నారాయణ, జస్టిస్ ఎం.వెంకటేశ్వర్…

వోటు హక్కు వినియోగించుకున్న ఉప్పల్ బి జె పి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 30: వోటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం  డాక్టర్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ వారి కుటుంబ…

ఓటు హక్కు వినియోగించుకున్న ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 30 :  పౌరులు తమను ఎవరు పరిపాలించాలో వారు ఎలా పరిపాలించబడాలో తెలుపడానికి వీలు కల్పిస్తుందన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు అని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం  కాప్ర లోని   విజయ హై స్కూల్  కుటుంబ సభ్యుల తో కలిసి  బండారి…

ఎన్నికల విధి నిర్వహణలో గుండెపోటుతో సుధాకర్ మృతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ వెటర్నరీ విభాగంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుధాకర్ (48) ఉద్యోగికి పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్  లోని పోలింగ్ బూత్ నెంబర్ 248 లో ఎన్నికల…

ఓటుకు నూతన ఓటర్ల ఉత్సాహం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల  పాఠశాలలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ లో నూతన ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు మొదటిసారి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేశారు. ఓటు హక్కు తమ…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

జగదేవపూర్, ప్రజాతంత్ర నవంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఉన్నా మానవ వనరుల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సందర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలన మీద ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరo ఇక్కడ ఆలోచన చేయాలసిన అవసరం అన్నారు. సీఎం కేసీఆర్…