NEWS

NEWS

ముగిసిన పోలింగ్‌

క్యూలో ఉన్న వారికి వోటేసే ఛాన్స్‌ ఇచ్చిన ఈసీ సాయంత్రం 6.30 వరకు 65 నుంచి 68 శాతం మధ్యలో పోలింగ్‌ 3న కౌంటింగ్‌ ప్రక్రియ…అదేరోజు ఫలితాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు పోలింగ్‌ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లో…

డియర్‌ ప్రజాస్వామ్యమా..!

డియర్‌ ప్రజాస్వామ్యమా మాట్లాడుతున్నాం మేము నీ పీకపై కాలుపెట్టి అరుస్తున్నాం మేము నిన్ను తాకట్టు పెట్టి పుట్టుకతో కొందరం బానిసలం పుట్టాక మరి కొందరం మా తల్లుల పురిటి నొప్పుల్లో లోపం లేదు మా మకిలీ బుద్ధుల్లో మమ్మల్ని పురిగొల్పే కంతిరి రాజ్యకాంక్షీయుల తుప్పు అలోచనల్లో ‘మా’ ‘మేము’ ‘మాది’ ‘మనది’ అన్న స్పృహ కూడా…

అందంగా…ఆనందంగా

గుభాళించిన మనసులో గుప్పుమన్న స్వచ్ఛమైన ఆలోచనలు, ఎన్నడూ చూడని అందమైన నవనీతం లాంటి భావాలు, సుతిమెత్తగా మనసు తాకే మృదు మనోహర వైఖరి ప్రతి మాటలో ఆదర్శంతో కూడిన ఆప్యాయత ప్రతి చూపులో ఆదరణతో కూడిన అభిమానం పరవళ్లు తొక్కుతుంటే కలిగే పరవశం… ఉరకలు తీస్తుంటే ఎగిసే పరాధీనం క్షణం కాలం ఎదుటపడితే చాలు మనసు…

క్యూ ..మోసం…

వస్తువు రూపాయే. దాన్ని చూపే దర్జా ఐదు రూపాయలు. అద్దాల అంగడి అంగిట నుండి రాలిపడ్డ అంకె వేసే రంకె ఎంత దూరమైనా చప్పుడొకటే. కాలుపెట్టినది ఒక కోరిక. చూపును మెలదెప్పి, మోసం చేసి రుచి చూపేది నాలుగు కోరికల్ని. అంగరంగ వైభవంగా జేబుకు పెట్టె చిల్లుకు క్యూలో నిలబడి మోసపోవడమే ఫ్యాషన్‌. సెంటర్‌ ఏ.సి.తో…

ఎక్కిస్తున్న విషాన్ని తొలగించి !!

చరిత్రలో నేటి రోజుల పేజీల్ని చింపేయండి! మతపిశాచుల శాసనాలను ధ్వంసం చేసి ఐక్యతా గీతాన్ని ఆలపించండి ! మతమంటూ విధ్వంసం సృష్టిస్తే నడిబజారు ఊరికొయ్యాలకు వ్రేలాడ కట్టండి ! అలముకున్న అంధకారాన్ని తగలబెట్టండి . ఆలస్యం చేస్తే – జీవించే హక్కును జన్మించేహక్కును లేకుండా చేస్తుంది! చెంరచబడ్డ చెరచబడ్డ వారి సాక్షిగా ఐక్యతా లేవదీసి రాజ్యాంగంలోని…

నింగిని నేలకు వంచింది

మనిషి మనిషికి మనసంట మనసు మనిషి వేరువేరంట మనిషి మనిషికి పేరంట పేరు పేరు అవి వేరంట పేరు లేని మనిషి లేరంట మనసు లేని మనిషి వేరంట మనిషిలో మనసు ఉన్నా అది పైకి ఎప్పుడు కనిపించదంట మనిషికి మనసుకు సరిపడదంట లోలోన ఏదో ఒక తెలియని వారంట మనిషికి మనసే తోడంట అవి…

సూక్తి పరిమళం..

వసివాడని జ్ఞాన పరిమళమే పద్యం. అప్రతిహతమైన సృజన రూపంగా, హృదయ రంజకమైన అసిధారా ప్రవాహంగా పద్యం సదా పరిఢవిల్లుతూనే ఉంది. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు పరంపరలుగా వస్తున్నా తన ప్రాభవాన్ని పదిలం చేసుకుంటూ పద్యం జనరంజకమై దూసుకుపోతూనే ఉంది. సంస్కృత కవి భారవి, తెలుగు కవులలో తిక్కన తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని చెప్పే…

పటాన్ చెరులో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర,నవంబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పట్టణంలోని కొన్ని పోలింగ్ స్టేషన్ లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఎన్నికల పోలింగ్. 69 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3 లక్షల…

ప్రజాస్వామాన్ని కాపాడిన వోటర్లకు ధన్యవాదాలు

•టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : నియోజకవర్గంలోని వోటర్లందరూ ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామాన్ని కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు వోటర్ మహాశయులు మార్పుకు శ్రీకారం చుట్టారని…

కల్వకుర్తిలో ప్రశాంతంగా పోలింగ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది దీంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలోని 262 పోలింగ్ బూత్ లకు సంబంధించి 2,41, 742 ఓటర్లు ఉన్నారు. ఇందులో సాయంత్రం ఐదు గంటల వరకు 64% పోలింగ్ నమోదైనట్లు ఇంకా పోలింగ్…