NEWS

NEWS

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి

 డిసెంబర్ 2…మర్రి చెన్నారెడ్డి వర్ధంతి మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1978 నుండి 1980 వరకు, 1989 నుండి 1990 వరకు రెండు పర్యా యాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా (1974-1977), పంజాబ్ గవర్నర్…

పిఎం2.5 గాలి కాలుష్య కోరల్లో భారతం!

గాలి కాలుష్యం సువిశాల భారతావవని సమస్యగా గుర్తించబడిరది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదన ప్రకారం భారతదేశ సగటు పిఎం2.5 గాలి కాలుష్య గాఢత సురక్షిత స్థాయి కన్న 10.7 రేట్లు అధికంగా నమోదు కావడం ఒక ప్రమాదకర, ప్రాణాంతక హెచ్చరికగా పేర్కొనబడుతున్నది. గాలిలో 2.5 మైక్రాన్స్‌ లేదా అంత కన్న తక్కువ వ్యాసం కలిగిన ‘‘ధూళి…

పోలింగ్ ముగిసింది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇలా గడిపారు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గం లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక్క నిమిషం విరామం లేకుండా ప్రచారంలో మునిగితేలారు. బిజీ బిజీగా గడిపారు.. తీరా నవంబర్ 28న ప్రచారం ముగిసింది. తదనంతరం నవంబర్ 30న ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో కాంగ్రెస్, బిజెపి బిఆర్ఎస్…

కల్వకుర్తి నియోజకవర్గం లో 83.26% పోలింగ్ నమోదు

మొత్తం వోటర్లు 2, 41742 పోలైన వోట్లు 201, 285 ఆమనగల్లు, ప్రజాతంత్ర  డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో గురువారం జరిగిన పోలింగ్ లో 83.26% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని 7 మండలాలు 2 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 2,41742 మంది…

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

వార్ రూంలకు చేరిన ఈవిఎంలు ఈవిఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల – భవితవ్యం అభ్యర్థుల విజయావకాశాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 1 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.గత రెండు మూడు నెలలుగా ఎన్నికలు ఎలా జరుగుతాయని ఉత్కంఠలో అధికారులు,పలు పార్టీల నాయకులు,స్వతంత్ర అభ్యర్థులు,పోలీసు ఉన్నతాధికారులు ఎంతో ఉత్కంఠంగా…

ఎగ్జిట్ పోల్స్ అన్నీ అభూత కల్పనలు 

వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే  ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం  ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు  మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణ వ్యాప్తంగా  నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే…

గీతం స్కాలర్ తానూ శ్రీ వాస్తవకు పీహెచ్ డీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 1: గీతం డ్రీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని తానూ శ్రీ వాస్తవకు డాక్టరేట్ వరించింది. ఏరో స్పేస్ అప్లికేషన్స్ కోసం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టంపై అభివృద్ధి, అధ్యయనం అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం…

పరిగి కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంల తరలింపు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల కౌంటింగ్ పరిగి లోనే

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 1:  శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం నిర్వహించిన పోలింగ్ అనంతరం కౌంటింగ్ సెంటర్ కు తరలించిన ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్ లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులతో…

కాంగ్రెస్‌కే వోటర్లు పట్టం కట్టబోతున్నారా ?

బిఆర్‌ఎస్‌ ‌పాలనతో విసిగిపోయామన్నది అధికుల అభిప్రాయం మార్పు కావాలన్నదే బలంగా వినిపిస్తున్న మాట వరంగల్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌, ‌నవంబర్‌ 30: ‌గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వోటర్లంతా ఒక దృఢమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర పరిపాలనా విధానంలో…

చింతమడకలో వోటేసిన కెసిఆర్‌ ‌దంపతులు

హైదరాబాద్‌లో కెటిఆర్‌, ‌కవిత..సిద్దిపేటలో హరీష్‌ ‌రావు వోటు కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు సీఈఓ వికాస్‌ ‌రాజ్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్‌ ‌కేంద్రానికి సతీసమేతంగా వొచ్చిన కెసిఆర్‌ ‌తన వోటు…