NEWS

NEWS

రేపు పరిగి లో శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు సిద్ధం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 30న నిర్వహించిన పోలింగ్ సంబంధించి రేపు ఆదివారం కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రేపు ఆదివారం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ పరిగిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 8…

కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో  భాగంగా   సిద్దిపేట పట్టణంలోని ఇందూరు కళశాలలో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట, నియోజకవర్గలకు కేటాయించిన బ్లాక్ లలో ఈనెల 3న జరగబోయే ఓట్ల లెక్కింపు నకు కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు.…

హరీష్ రావు భారీ మెజార్టీ సాధించడం ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేటలో హరీష్ రావు పోటీ చేస్తున్న ప్రతిసారి మెజార్టీ పెరగడం సాంప్రదాయంగా వస్తుందని.. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందని, బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి,పాల సాయిరామ్  కలిసి ఆయన మాట్లాడారు..  సిద్దిపేట జిల్లా కేంద్రంలోని…

మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదంపల్లి చౌరస్తా లోని అమరవీరుల స్థూపం వద్ద అమరుడు మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్  విధులు నిర్వహిస్తున్న సమయంలోనే డ్యూటీ రివాల్వర్ తో…

4‌న తెలంగాణ కేబినేట్‌ ‌భేటీ

ప్రకటన విడుదల చేసిన సిఎంవో ఫలితాల విడుదల తరవాత కేబినేట్‌పై అనుమానాలు ఎందుకు పరేషాన్‌…‌రేపు సంబురాలు చేసుకుందాం : నేతలకు సిఎం కెపిఆర్‌ ‌ధైర్యం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఈ ‌నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం…

సాగర్‌ ‌నీటి విడుదలను ఆపండి

సాగర్‌ ‌కెనాల్‌ ‌వద్ద ఉద్రిక్తతలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌నాగార్జున సాగర్‌ ‌రైట్‌ ‌కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది.…

పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది

ఎక్కడా రీపోలింగ్‌ అవకాశాలు లేవు రాష్ట్రంలో మొత్తంగా 70.74 శాతం పోలింగ్‌ ‌నమోదు గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం తగ్గింది అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56 శాతం మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.5 శాతం యాకుత్‌ ‌పురాలో అత్యల్పంగా 39.6 శాతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…

కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు

ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ ‌బ్యాలెట్ల లెక్కింపు•ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్‌ స్ట్రాంగ్‌ ‌రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు 40 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్‌ అమలు   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌రేపు…

హ్యాట్రిక్‌ ‌కొడతాం.. ఎగ్జిట్‌పోల్స్ ‌పై ఆందోళన వొద్దు

్న3న సంబురాలు చేసుకుందాం..ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్‌ ‌భరోసా ్నఅధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ‌ధీమా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ‌ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్‌ ‌కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను కలిసిన నేతలతో పోలింగ్‌ ‌సరళి, గెలుపు అవకాశాలపై…

ఫలితాల పై ఉత్కంఠ ..!

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్‌ పూర్తయ్యింది…ఇక కౌంటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవిఎలంను స్ట్రాంగ్‌ రూమ్‌లకు పంపి పటిష్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సీట్లు వొస్తాయని ప్రకటించడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. గ్రామాల్లో…