NEWS

NEWS

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

వార్ రూంలకు చేరిన ఈవిఎంలు ఈవిఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల – భవితవ్యం అభ్యర్థుల విజయావకాశాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 1 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.గత రెండు మూడు నెలలుగా ఎన్నికలు ఎలా జరుగుతాయని ఉత్కంఠలో అధికారులు,పలు పార్టీల నాయకులు,స్వతంత్ర అభ్యర్థులు,పోలీసు ఉన్నతాధికారులు ఎంతో ఉత్కంఠంగా…

ఎగ్జిట్ పోల్స్ అన్నీ అభూత కల్పనలు 

వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే  ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం  ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు  మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణ వ్యాప్తంగా  నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే…

గీతం స్కాలర్ తానూ శ్రీ వాస్తవకు పీహెచ్ డీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 1: గీతం డ్రీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని తానూ శ్రీ వాస్తవకు డాక్టరేట్ వరించింది. ఏరో స్పేస్ అప్లికేషన్స్ కోసం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టంపై అభివృద్ధి, అధ్యయనం అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం…

పరిగి కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంల తరలింపు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల కౌంటింగ్ పరిగి లోనే

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 1:  శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం నిర్వహించిన పోలింగ్ అనంతరం కౌంటింగ్ సెంటర్ కు తరలించిన ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్ లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులతో…

కాంగ్రెస్‌కే వోటర్లు పట్టం కట్టబోతున్నారా ?

బిఆర్‌ఎస్‌ ‌పాలనతో విసిగిపోయామన్నది అధికుల అభిప్రాయం మార్పు కావాలన్నదే బలంగా వినిపిస్తున్న మాట వరంగల్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌, ‌నవంబర్‌ 30: ‌గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వోటర్లంతా ఒక దృఢమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర పరిపాలనా విధానంలో…

చింతమడకలో వోటేసిన కెసిఆర్‌ ‌దంపతులు

హైదరాబాద్‌లో కెటిఆర్‌, ‌కవిత..సిద్దిపేటలో హరీష్‌ ‌రావు వోటు కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు సీఈఓ వికాస్‌ ‌రాజ్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్‌ ‌కేంద్రానికి సతీసమేతంగా వొచ్చిన కెసిఆర్‌ ‌తన వోటు…

నాగార్జునసాగర్‌ ‌వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు కెసిఆర్‌ ‌కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయ నాయకులు స్పందించవొద్దన్న రాష్ట్ర సీఈవో వికాస్‌ ‌రాజ్‌ ‌నల్గొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టు వద్ద హైటెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26 ‌గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా…

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు రబ్బిష్‌

మళ్లీ అధికారం తమదే అని కెటిఆర్‌ ధీమా హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని వెల్లడి కొందరిని విచారించి ఫలితం ఇదని ఎలా చెబుతారని ప్రశ్న డిసెంబర్‌ 3న సర్వే సంస్థలు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఉందన్న మంత్రి బిఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టిస్తుంది…మళ్లీ విజయం కెసిఆర్‌దే : కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు రబ్బిష్‌…

ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ఎన్నికలు వొచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకూరేలా కేసీఆర్‌ పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్‌ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ…ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదన్నారు. ఎన్నికల సమయంలో…

తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ

బీఆర్‌ఎస్‌ పార్టీకి 25 సీట్లకు మించి రావు గెలిచినోడు రాజు కాదు….వోడినవాడు బంటు కాదు శ్రీకాంతా చారి తుది శ్వాస విడిచిన రోజే ఫలితాలు… ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు లేచిన ఆయనకు ఘన నివాళి కెసిఆర్‌ మాదిరి కాంగ్రెస్‌ నిరంకుశంగా వ్యవహరించదు ప్రభుత్వంలో ప్రొ॥ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర,…