NEWS

NEWS

నేడు వోట్ల లెక్కింపు

కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ భద్రత ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ‌బ్యాలెట్ల కౌంటింగ్‌తో షురూ 8.30 నుండి ఈవిఎంల లెక్కింపు 10 కల్లా తొలి ఫలితం వెలువడే ఛాన్స్ ‌భారీగా భద్రాతా ఏర్పాట్లు చేసిన ఈసి కౌంటింగ్‌ ‌నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేత కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ భద్రత : అధికారులకు…

అంగ వైకల్యాన్ని జయించిన బొల్లం శ్రీకాంత్‌

 నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 100 కోట్లకు పైగా దివ్యాంగులు (ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం) ఉన్నారని తెలుస్తున్నది. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడం, వారి ఆర్థిక/రాజకీయ/ సాంస్కృతిక/సామాజిక శ్రేయస్సుకు కార్యాచరణ అమలు చేయడం, వారికి సహానుభూతిని ప్రకటించడం, అవసర చేయూతను స్వచ్ఛందంగా అందించడం లాంటి పలు…

తెలంగాణ మలి ఉద్యమంలో తొలి ఆత్మత్యాగం

నేడు శ్రీకాంతచారి వర్ధంతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. శ్రీకాంతచారి (ఆగష్టు 15, 1986 – డిసెంబర్‌ 3, 2009) మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమర వీరుడు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన…

ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్‌ కుటుంబాలు కీలకం!

కేసీఆర్‌ మూడో కలను.. ‘ఖల్లివెల్లి’ చేసిన గల్ఫ్‌ కార్మికులు కార్మికులు గల్ఫ్‌లో ఉన్నా.. గ్రామాల్లో పట్టు గల్ఫ్‌ సంక్షేమం గురించి కేసీఆర్‌ ఇచ్చిన అమలుకాని హామీలకు జవాబుగా తాము కేసీఆర్‌ ను ‘ఖల్లివెల్లి’ చేయగలిగామని గల్ఫ్‌ కార్మికులు చర్చించుకుంటున్నారు. పారిపోవడాన్ని అరబ్బీ భాషలో  ‘ఖల్లివెల్లి’ అని అంటారు. నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌…

ఇద్దరు మావోయిస్టు పార్టీ సాంకేతిక నిపుణుల టీం సభ్యుల  అరెస్ట్

రామగుండం,ప్రజాతంత్ర,డిసెంబర్ 02:  మంచిర్యాల జోన్  జైపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇందారం గ్రామంలో  ఒక ఇంట్లో శనివారం   నిషేదిత సీపీ ఐ  (మావోయిస్ట్) పార్టీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ టెక్నికల్ టీమ్ క్యాడర్, డి . గంగాధర  రావు అలియాస్  నర్సన్న అలియాస్  బక్కన్న అలియాస్  వెంగో దాదా మరియు అతని భార్య భవానీ అలియాస్  సుజాత…

ఇరవై రౌండ్లలో తేలనున్న మహేశ్వరం ఫలితం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 02: ఎన్నికల ప్రక్రియలో అంకమైన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నాయకులతో పాటు ప్రజల దృష్టి ఓట్ల లెక్కింపు ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్నివిజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఈనెలసిన ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా ఉంటుంది.లెక్కింపు కేంద్రం: ఇబ్రాహీంపట్నం…

కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది రామచందర్ యాదవ్

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయని పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ బేరి రామచందర్ యాదవ్పేర్కొన్నారు. శనివారం కెపిహెచ్బి 4వ ఫేస్, 7వ ఫేస్ గోవర్ధనగిరి పర్వతంపై శ్రీకృష్ణ దేవాలయంలో…

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

 మేడ్చల్ మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం కీసరలోని బోగారం హోలీమేరి ఇంజనీరింగ్ కాలేజీలో ఐదు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్స్ తో పాటు కౌంటింగ్ హాల్స్…

అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న  కాట సుధా శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో శివభరత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొని, హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు అమీన్ పూర్ 15వ వార్డు కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్…

కౌంటింగ్ కు సర్వం సిద్ధం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాల ఓట్లు కౌంటింగ్ ను పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించే కౌంటింగ్ కోసం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ ప్రక్రియ…