NEWS

NEWS

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 2 : కడ్తాల పట్టణానికి చెందిన సోమరాజు అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి (ఎల్ ఎన్ రెడ్డి) వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అంజమ్మ  మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రూ. 5, వేల…

పటాన్ చెరు పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: పటాన్ చెరు పట్టణ పరిధిలోని గౌతమ్ నగర్, చైతన్య నగర్, శాంతినగర్ కాలనీలో ఎక్కడీ చెత్త అక్కడే పేరుకుపోయింది. అధికారులు చెత్తను జిహెచ్ఎంసి ఆటోలకు వేయాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఆటోవాలలు నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ అడుగుతుండడంతో ఇచ్చుకోలేని వారు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్నారు. మరోవైపు చెత్త కుండీలు…

మాల మహనాడు ఆధ్వర్యంలో జె.ఈశ్వరి భాయి జయంతి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : మాల మహనాడు ఆధ్వర్యంలో మాల మహనాడు రాష్ట్ర కార్యాలయంలో ఆర్.పి.ఐ జాతీయ అధ్యక్షులు, రెండు పర్యాయాలు, ఎమ్మెల్యే, ఒక సారి కౌన్సిలర్ గా గెలుపొందిన జె.ఈశ్వరి బాయి 105 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె మార్గంలో తాము 2018 పట్టభద్రుల ఎమ్మెల్సీగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్…

 నేడు సాయిరాం ఆస్పత్రి ఆవరణలో మాణిక్ ప్రభు పాదుకా పూజా

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారంలో గల శ్రీ సద్గురు సాయిరాం ఆసుపత్రి ఆవరణలో సత్యసాయి సేవా కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఆదివారం ఉదయం 10 గంటలకు హుమ్నాబాద్ మాణిక్ ప్రభు పాదుకా పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవ కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ శనివారం తెలిపారు. ఈ…

కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.  శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు.  కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ విధులు నిర్వహించే కౌంటింగ్ సూపర్వైజర్లు, …

 కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ ద్వారా ఎంపిక

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఈ నెల 3న జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి  సిబ్బంది కేటాయింపులను జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో శనివారం నిర్వహించి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సాధారణ ఎన్నికల…

రేపు పరిగి లో శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు సిద్ధం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 30న నిర్వహించిన పోలింగ్ సంబంధించి రేపు ఆదివారం కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రేపు ఆదివారం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ పరిగిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 8…

కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో  భాగంగా   సిద్దిపేట పట్టణంలోని ఇందూరు కళశాలలో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట, నియోజకవర్గలకు కేటాయించిన బ్లాక్ లలో ఈనెల 3న జరగబోయే ఓట్ల లెక్కింపు నకు కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు.…

హరీష్ రావు భారీ మెజార్టీ సాధించడం ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేటలో హరీష్ రావు పోటీ చేస్తున్న ప్రతిసారి మెజార్టీ పెరగడం సాంప్రదాయంగా వస్తుందని.. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందని, బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి,పాల సాయిరామ్  కలిసి ఆయన మాట్లాడారు..  సిద్దిపేట జిల్లా కేంద్రంలోని…

మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదంపల్లి చౌరస్తా లోని అమరవీరుల స్థూపం వద్ద అమరుడు మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్  విధులు నిర్వహిస్తున్న సమయంలోనే డ్యూటీ రివాల్వర్ తో…