NEWS

NEWS

‘‘వేడుకోలు ప్రసంగాలకు వీడుకోలు’’

నిరంకుశ నైజాం ను ఆదర్శంగా చేసుకొని రాజరికపు పాలన సాగించిన గులాబీలు ఒకానొక దశలో వారిని మించిపోయి ప్రవర్తించిన విధానాన్ని గమనిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు వోటు అనే ఆయుధం ద్వారా దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారు. చలోక్తులు, ఆగ్రహ వేషాలు, సెటైర్లతో సాగే కెసిఆర్‌ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఈసారి వేడుకోలు ప్రసంగాలుగా సాగాయి. ఆయన…

ఎన్నికల రణంలో భారాస ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణం

ఇందిరాగాంధీని  పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు.  రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది.   కర్ణాటక  ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో  ఆమె  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్‌ను…

కాంగ్రెస్ పార్టీ విజయం ..ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు

తెలంగాణా మూడవ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజక వర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. భారత్ రాష్ట్ర సమితి 39 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ 8, మజ్లీస్ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.  బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఎ చెల్లింపునకు ఇసి అనుమతి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌ ‌లో ఉన్నాయి. అయితే ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య చర్చలు…

హ్యాట్రిక్‌ ‌సీఎంగా కేసీఆర్‌

ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌కాదు..వేరుగా ఎగ్జాక్ట్ ‌పోల్స్ ‌ఫలితాలు బిఆర్‌ఎస్‌కు అనుకూలం మళ్లీ కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు ఖాయం ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉంది…చేసిన పనులే గెలిపిస్తాయి డియా సమావేశంలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనావాస్‌ ‌రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ ‌పోచారం…

నరాలు తెగే ఉత్కంఠ

ఉత్సవాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్‌.. హ్యాట్రిక్‌పై బిఆర్‌ఎస్‌ ధీమా నిశ్శబ్దంలో బీజేపీ క్యాంప్‌.. హంగ్‌ వొస్తే సమీకరణాలపైనా చర్చ మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 : రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి రెండు రోజులు అయింది. ఈ రెండు రోజులు అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు నరాలు తెగేంతగా ఉత్కంఠతకు లోనవుతున్నారు.…

హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటీ సిఎం డికె

పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులతో భేటీ తమ ఎమ్మెల్యేలను ట్రాప్‌ ‌చేసే పనిలో కెసిఆర్‌ అం‌టూ సంచలన ఆరోపణ గెలిచిన అభ్యర్థులను నేడు బెంగళూరు తరలించే ఏర్పాట్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలువెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో…

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్ ‌భూముల మార్పు జరుగుతుంది కెసిఆర్‌ అధికార దుర్వినియోగం చేయకుండా నిఘా పెట్టాలి సిఇవో వికాస్‌ ‌రాజ్‌తో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ..వినతిపత్రం అందచేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌  ‌నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…

T 2023.. గెలుపు ఎవరిది …?

డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో 21వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలు ‘తెలంగాణా’ అంశం దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. 2001 ఏప్రిల్‌ నెలలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ఉమ్మడి రాష్ట్రం లోనూ..దేశ రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది.…