NEWS

NEWS

డ్రోన్‌ టెక్నాలజీ భారతదేశంలోని వ్యవసాయ రంగానికి గేమ్‌-ఛేంజర్‌!

పురుగులు లేదా జంతువులు కాటు వంటి అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో, డ్రోన్లు హరిత సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతో కలిపి ఈ ఇబ్బందులను నివారించడంలో రైతులకు సహాయపడతాయి. పంట ఆరోగ్యం, పెరుగుదల మరియు దిగుబడిపై సమాచారాన్ని అందించగలవు. ఇది రైతులు సమస్యలను ముందుగానే గుర్తించి, తదనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సహాయపడుతుంది.…

ప్రజా తీర్పును గౌరవిస్తూ మా ప్రభుత్వం కల్పించిన ఆత్మ కమిటీ చైర్మెన్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నాను

గుండా రంగారెడ్డి ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కి, హరీష్ రావుకు నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభుత్వం తరపున ప్రోటోకాల్ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో రైతులతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం మారినందున ప్రజల పక్షాన ఉంటాను. కొత్త…

ప్రొఫెసర్ కోదండరాం ను మర్యాదపూర్వకంగా కలిసిన సిద్దిపేట నేతలు

తెలంగాణ జన సమితి జిల్లా కన్వినర్ నీరుడి స్వామి గజ్వేల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  తెలంగాణ జన సమితి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కోదండరాంని సిద్దిపేట టీజేఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారుడు మలిదశ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో…

సబితా రెడ్డిని కలిసి పుశ్వగుచ్చం అందజేసిన

సబితా రెడ్డిని కలిసి పుశ్వగుచ్చం అందజేసిన మహేశ్వరం బిఆర్ఎస్ ఉద్యమ కారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 4 : సార్వత్రిక ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో విజయం సాధించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్…

బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 

కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు బేగరి అరుణ్ కుమార్,ఎర్రవల్లి శ్రీనివాస్ ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 4: చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ళా రెవెన్యూలో ఉన్నటువంటి సాగర్ కళాశాలలో బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 26 మంది బాలికలు ఫుడ్ పాయిజన్ కు గురి కావడం జరిగింది.విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ…

ప్రగతిరథ సాధకుడికి అభినందనల వెల్లువ 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి  హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యత పెంచింది  పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 4: పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సంక్షేమాన్ని మరింత విస్తృతం చేస్తామని  పటాన్ చెరు…

గజ్వెల్  లో కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదములు

జగదేవపూర్,ప్రజాతంత్ర, డిసెంబర్ 4: మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి  సీఎం కేసీఆర్ ను భారీ ఓట్ల మెజార్టీతో అందించిన దౌలపూర్ గ్రామ ప్రజలందరికీ  గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….రాష్ట్రంలో పార్టీ అధికారంలో రాకున్నా మాజీ ముఖ్యమంత్రి…

హరీష్ రావును కలిసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ  మంత్రి  తన్నీరు హరీష్ రావుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన మంత్రికి…

70వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా కబడ్డీ జట్టుక ఎంపిక

గజ్వెల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఉమెన్ కబడ్డీ పోటీలు నిజామాబాద్ జిల్లాలో సోమవారం నుండి 6వ తేదీ వరకు జరుగబోయే 70వ సీనియర్ మహిళా కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు నేతి చిన్న సంతోష్ కబడ్డీ క్రిడా దుస్తులను అందజేసారు. నాలుగు రోజుల పాటు శిక్షణ…

తూప్రాన్ లో కూలిన ట్రైని విమానం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: శిక్షణ విమానం నెల కూలిన ఘటన తూప్రాన్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ ఎయిర్ పోర్ట్  నుండి శిక్షణ విమానం ప్రయాణంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావేల్లి గ్రామ శివారులో సాంకేతిక లోపంతో ప్రమాదవశాత్తు నేల కూలింది. ఎయిర్ క్రాఫ్ట్ నెలకులడంతో…