NEWS

NEWS

కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు ఎవ్వరు ఐధైర్య పడకండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎవరు నరజ్ అవ్వొదు ధైర్యంగా ఉండాలని నేను ఎమ్మెల్యే గా ఉన్న లేకపోయినా సోనియా గాంధీ,రాహుల్ గాంధీ  చెప్పిన 6 గ్యారెంటీ స్కీమ్ లు ప్రజలందరికి వస్తాయి.మీ కోరిక ఒక్కటే కదా 24 గంటలు ఫోన్ లో అందుబాటులో ఉండాలి.హరీష్ రావు, ఈ నియోజకవర్గ…

తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన మహిళల ప్రాధాన్యం

ఆరు నుంచి ఎనిమిదికి చేరిన మహిళా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో నలుగురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించినవారిలో…

సీఎం పదవికి కెసిఆర్‌ ‌రాజీనామా

ఓఎస్‌డి ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ కాన్వాయ్‌ ‌లేకుండా నేరుగా ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌజ్‌కు కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 03 : ‌తెలంగాణ రాష్ట్ర సీఎం పదవికి కెసిఆర్‌ ‌రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి స్పష్టమైన మెజారిటీ వొచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆనవాయితీకి భిన్నంగా…

‌ప్రజల విశ్వాసం కోల్పోయిన భారాస..

రెండింటిలో ఒక స్థానంలోనే కెసిఆర్‌ ‌గెలుపు.. ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) తెలంగాణ రాజకీయాల్లో  అనూహ్యమార్పు జరిగింది. తెలంగాణ సాధించిన పార్టీని కాదని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా మెజార్టీని కాంగ్రెస్‌ ‌సాధించుకుంది. మ్యాజిక్‌ ‌ఫిగర్‌ అరవై కావాల్సి ఉండగా కడపటి ఫలితాలు వెలువడే వరకు…

ఈ ‌విజయం అమరవీరులకు అంకితం

ఇక అది ప్రగతి భవన్‌ ‌కాదు…ప్రజా భవన్‌ ‌తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌ప్రజా భవన్‌గా ప్రగతిభవన్‌ ‌పేరు మార్పు ప్రజలకు అందుబాటులో సచివాలయం, ప్రజాభవన్‌ ‌ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కెసిఆర్‌, ‌టిజెఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటాం కాంగ్రెస్‌ ‌విజయం తరువాత పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌…

‘‘వేడుకోలు ప్రసంగాలకు వీడుకోలు’’

నిరంకుశ నైజాం ను ఆదర్శంగా చేసుకొని రాజరికపు పాలన సాగించిన గులాబీలు ఒకానొక దశలో వారిని మించిపోయి ప్రవర్తించిన విధానాన్ని గమనిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు వోటు అనే ఆయుధం ద్వారా దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారు. చలోక్తులు, ఆగ్రహ వేషాలు, సెటైర్లతో సాగే కెసిఆర్‌ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఈసారి వేడుకోలు ప్రసంగాలుగా సాగాయి. ఆయన…

ఎన్నికల రణంలో భారాస ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణం

ఇందిరాగాంధీని  పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు.  రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది.   కర్ణాటక  ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో  ఆమె  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్‌ను…

కాంగ్రెస్ పార్టీ విజయం ..ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు

తెలంగాణా మూడవ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజక వర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. భారత్ రాష్ట్ర సమితి 39 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ 8, మజ్లీస్ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.  బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు…