NEWS

NEWS

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఎ చెల్లింపునకు ఇసి అనుమతి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌ ‌లో ఉన్నాయి. అయితే ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య చర్చలు…

హ్యాట్రిక్‌ ‌సీఎంగా కేసీఆర్‌

ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌కాదు..వేరుగా ఎగ్జాక్ట్ ‌పోల్స్ ‌ఫలితాలు బిఆర్‌ఎస్‌కు అనుకూలం మళ్లీ కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు ఖాయం ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉంది…చేసిన పనులే గెలిపిస్తాయి డియా సమావేశంలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనావాస్‌ ‌రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ ‌పోచారం…

నరాలు తెగే ఉత్కంఠ

ఉత్సవాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్‌.. హ్యాట్రిక్‌పై బిఆర్‌ఎస్‌ ధీమా నిశ్శబ్దంలో బీజేపీ క్యాంప్‌.. హంగ్‌ వొస్తే సమీకరణాలపైనా చర్చ మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 : రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి రెండు రోజులు అయింది. ఈ రెండు రోజులు అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు నరాలు తెగేంతగా ఉత్కంఠతకు లోనవుతున్నారు.…

హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటీ సిఎం డికె

పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులతో భేటీ తమ ఎమ్మెల్యేలను ట్రాప్‌ ‌చేసే పనిలో కెసిఆర్‌ అం‌టూ సంచలన ఆరోపణ గెలిచిన అభ్యర్థులను నేడు బెంగళూరు తరలించే ఏర్పాట్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలువెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో…

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్ ‌భూముల మార్పు జరుగుతుంది కెసిఆర్‌ అధికార దుర్వినియోగం చేయకుండా నిఘా పెట్టాలి సిఇవో వికాస్‌ ‌రాజ్‌తో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ..వినతిపత్రం అందచేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌  ‌నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…

T 2023.. గెలుపు ఎవరిది …?

డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో 21వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలు ‘తెలంగాణా’ అంశం దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. 2001 ఏప్రిల్‌ నెలలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ఉమ్మడి రాష్ట్రం లోనూ..దేశ రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది.…

నేడు వోట్ల లెక్కింపు

కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ భద్రత ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ‌బ్యాలెట్ల కౌంటింగ్‌తో షురూ 8.30 నుండి ఈవిఎంల లెక్కింపు 10 కల్లా తొలి ఫలితం వెలువడే ఛాన్స్ ‌భారీగా భద్రాతా ఏర్పాట్లు చేసిన ఈసి కౌంటింగ్‌ ‌నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేత కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ భద్రత : అధికారులకు…

అంగ వైకల్యాన్ని జయించిన బొల్లం శ్రీకాంత్‌

 నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 100 కోట్లకు పైగా దివ్యాంగులు (ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం) ఉన్నారని తెలుస్తున్నది. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడం, వారి ఆర్థిక/రాజకీయ/ సాంస్కృతిక/సామాజిక శ్రేయస్సుకు కార్యాచరణ అమలు చేయడం, వారికి సహానుభూతిని ప్రకటించడం, అవసర చేయూతను స్వచ్ఛందంగా అందించడం లాంటి పలు…

తెలంగాణ మలి ఉద్యమంలో తొలి ఆత్మత్యాగం

నేడు శ్రీకాంతచారి వర్ధంతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. శ్రీకాంతచారి (ఆగష్టు 15, 1986 – డిసెంబర్‌ 3, 2009) మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమర వీరుడు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన…

ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్‌ కుటుంబాలు కీలకం!

కేసీఆర్‌ మూడో కలను.. ‘ఖల్లివెల్లి’ చేసిన గల్ఫ్‌ కార్మికులు కార్మికులు గల్ఫ్‌లో ఉన్నా.. గ్రామాల్లో పట్టు గల్ఫ్‌ సంక్షేమం గురించి కేసీఆర్‌ ఇచ్చిన అమలుకాని హామీలకు జవాబుగా తాము కేసీఆర్‌ ను ‘ఖల్లివెల్లి’ చేయగలిగామని గల్ఫ్‌ కార్మికులు చర్చించుకుంటున్నారు. పారిపోవడాన్ని అరబ్బీ భాషలో  ‘ఖల్లివెల్లి’ అని అంటారు. నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌…