NEWS

NEWS

బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 

కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు బేగరి అరుణ్ కుమార్,ఎర్రవల్లి శ్రీనివాస్ ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 4: చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ళా రెవెన్యూలో ఉన్నటువంటి సాగర్ కళాశాలలో బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 26 మంది బాలికలు ఫుడ్ పాయిజన్ కు గురి కావడం జరిగింది.విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ…

ప్రగతిరథ సాధకుడికి అభినందనల వెల్లువ 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి  హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యత పెంచింది  పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 4: పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సంక్షేమాన్ని మరింత విస్తృతం చేస్తామని  పటాన్ చెరు…

గజ్వెల్  లో కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదములు

జగదేవపూర్,ప్రజాతంత్ర, డిసెంబర్ 4: మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి  సీఎం కేసీఆర్ ను భారీ ఓట్ల మెజార్టీతో అందించిన దౌలపూర్ గ్రామ ప్రజలందరికీ  గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….రాష్ట్రంలో పార్టీ అధికారంలో రాకున్నా మాజీ ముఖ్యమంత్రి…

హరీష్ రావును కలిసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ  మంత్రి  తన్నీరు హరీష్ రావుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన మంత్రికి…

70వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా కబడ్డీ జట్టుక ఎంపిక

గజ్వెల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఉమెన్ కబడ్డీ పోటీలు నిజామాబాద్ జిల్లాలో సోమవారం నుండి 6వ తేదీ వరకు జరుగబోయే 70వ సీనియర్ మహిళా కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు నేతి చిన్న సంతోష్ కబడ్డీ క్రిడా దుస్తులను అందజేసారు. నాలుగు రోజుల పాటు శిక్షణ…

తూప్రాన్ లో కూలిన ట్రైని విమానం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: శిక్షణ విమానం నెల కూలిన ఘటన తూప్రాన్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ ఎయిర్ పోర్ట్  నుండి శిక్షణ విమానం ప్రయాణంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావేల్లి గ్రామ శివారులో సాంకేతిక లోపంతో ప్రమాదవశాత్తు నేల కూలింది. ఎయిర్ క్రాఫ్ట్ నెలకులడంతో…

ఈవీఎంల రక్షణ చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  గోదాములలో భద్రపరిచిన ఈవీఎంల రక్షణ చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.జిల్లా కేంద్రంలోని ఇందూరు కళశాలలో  నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం మిషన్లను కలెక్టరేట్ పక్కనగల ఎన్నికల సంఘం గోదాం మరియు కొండపాక మార్కెట్ కమిటీ గోదాములలో…

దేశ వ్యాప్త  ఎస్సీ, ఎస్టి సబ్ ప్లాన్ చట్టం చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  దేశ వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టి సబ్ ప్లాన్ చట్టం చేయాలని దళిత బహుజన ఫ్రంట్  వ్వవస్ధాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్,డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ లు డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం డీల్లీ లో జరిగి‌న దళిత్…

వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 4: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బీ.టెక్ తొలి ఏడాది విద్యార్థులు సోమవారం తమ వినూత్నమైన ప్రాజెక్టులకు ప్రదర్శించారు. సాంకేతిక అన్వేషణ, ఉత్పత్తి ఇంజనీరింగ్ (టీఈపీ టెప్) కార్యక్రమంలో భాగంగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అభివృద్ధి చేసిన వినూత్న ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను గీతం విద్యార్థులు నిర్వహించారు.బీటెక్ తొలి ఏడాది…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు సోమవారం టిఎన్జిఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత ని మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికలు సిద్దిపేట జిల్లా మొత్తంలో సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లా టీఎన్జీఎస్ ఆధ్వర్యంలో  ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.…