NEWS

NEWS

కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌

గవర్నర్‌ ఆదేశాలతో నోటిఫికేషన్‌ ఎంపికైన ఎమ్మెల్యేల జాబితా అందచేసిన సీఈఓ వికాస్‌ రాజు అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. సోమవారం గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌, కేంద్ర…

తెలంగాణలో బిజెపి గ్రాఫ్‌ ‌పెరిగింది

వోటింగ్‌ ‌శాతం 19 శాతానికి పెంచుకున్నాం పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు వొచ్చే ఐదేళ్లకు కార్యాచరణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌నరేంద్ర మోదీ నాయకత్వంలో విజయం సాధిస్తానమనే విషయంలో దేశంలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదని, ఆ విషయం కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా తెలుసని…

బిఆర్‌ఎస్‌ ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమా …

పదేళ్ళ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమికి ఆ పార్టీ స్వయంకృతమేనన్నది బలంగా వినిపిస్తున్నది. తాము చెప్పిందే తప్ప ఎదుటివారి మాటలు వినేదిలేదన్న రీతిలో పాలన సాగటమే ఇందుకు కారణంగా ప్రజలు విశ్లేషించు కుంటున్నారు. ఇది ఒక విథంగా తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో నాటి టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలిచారు.…

పార్టీ మారిన వారికి పరాభవం

పన్నెండులో పది మంది ఓటమి ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో ఉన్న నలుగురూ ఓటమి గెలిచిన వారిలో 15 మంది డాక్టర్లు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 : గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి, నాడు అధికారంలోకి వొచ్చిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) పార్టీలోకి చేరిన శాసన సభ్యులను ప్రజలు…

కేసీఅర్‌ను కలిసిన ఎన్నికయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు

హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 04 : ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు సోమవారం గజ్వేల్‌ ‌నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్‌ను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు…

తెలంగాణలో బిజెపి స్వయంకృతం .. !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఉధృత ప్రచారమే చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించడం తగ్గించి కేసీఆర్‌ అవినీతిపై విమర్శలు సంధించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు నివ్వడం ద్వారా, జనసేనతో పొత్తు ఏర్పర్చుకోవడం ద్వారా తెలంగాణలో కొత్త వ్యూహానికి తెరతీశారు. ప్రాజెక్టుల్లో అవినీతి, నిరుద్యోగం, ధరణి పేరిట అక్రమాలు, ఫామ్‌ హౌజ్‌లో విశ్రమించడం, మూఢనమ్మకాలు వంటి అనేక అంశాలను…

డ్రోన్‌ టెక్నాలజీ భారతదేశంలోని వ్యవసాయ రంగానికి గేమ్‌-ఛేంజర్‌!

పురుగులు లేదా జంతువులు కాటు వంటి అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో, డ్రోన్లు హరిత సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతో కలిపి ఈ ఇబ్బందులను నివారించడంలో రైతులకు సహాయపడతాయి. పంట ఆరోగ్యం, పెరుగుదల మరియు దిగుబడిపై సమాచారాన్ని అందించగలవు. ఇది రైతులు సమస్యలను ముందుగానే గుర్తించి, తదనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సహాయపడుతుంది.…

ప్రజా తీర్పును గౌరవిస్తూ మా ప్రభుత్వం కల్పించిన ఆత్మ కమిటీ చైర్మెన్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నాను

గుండా రంగారెడ్డి ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కి, హరీష్ రావుకు నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభుత్వం తరపున ప్రోటోకాల్ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో రైతులతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం మారినందున ప్రజల పక్షాన ఉంటాను. కొత్త…

ప్రొఫెసర్ కోదండరాం ను మర్యాదపూర్వకంగా కలిసిన సిద్దిపేట నేతలు

తెలంగాణ జన సమితి జిల్లా కన్వినర్ నీరుడి స్వామి గజ్వేల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  తెలంగాణ జన సమితి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కోదండరాంని సిద్దిపేట టీజేఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారుడు మలిదశ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో…

సబితా రెడ్డిని కలిసి పుశ్వగుచ్చం అందజేసిన

సబితా రెడ్డిని కలిసి పుశ్వగుచ్చం అందజేసిన మహేశ్వరం బిఆర్ఎస్ ఉద్యమ కారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 4 : సార్వత్రిక ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో విజయం సాధించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్…