NEWS

NEWS

రాజకీయాలలో రాటుదేలి అధికారపీఠంపై రేవంత్‌

సమర్థత ఉన్న వ్యక్తినే పదవులు వరిస్తాయని స్వల్పకాలంలోనే రుజువు చేసారు. సమర్థత ఉంది కాబట్టే రేవంత్‌ రెడ్డిని పదవులు వరిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల సమయంలో తన సమర్థత ప్రదర్శించే తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపించారని  బలమైన వాదన వినిపిస్తున్నది. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే కేసీఆర్‌ ను…

రేవంత్‌ ముందుచూపు కల్సి వొచ్చింది ..!

దశాబ్దకాలంగా అధికారానికి దూరమై తెలంగాణ ఇచ్చింది మేమేనని రెండు పర్యాయాలు మొత్తుకున్నా నమ్మని ప్రజలు ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవాలని తాపత్రయం పడ్డట్టు ఫలితాలను చూస్తే అర్థమైంది. కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికలలో వోటమికి గల కారణాలను…

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

సిఎల్‌పి నేతగా రేవంత్‌ పేరు ఖరారు చేసిన కాంగ్రెస్‌ 7న సిఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం విూడియా సమావేశంలో ప్రకటించిన కెసి వేణుగోపాల్‌ ఉదయం నుంచి సిఎం పదవిపై వరుస భేటీలు..చర్చలు ఖర్గే, వేణుగోపాల్‌లతోతో డికె శివకుమార్‌ భేటీ కెసి వేణుగోపాల్‌లో ఉత్తమ్‌, భట్టిల చర్చ హైకమాండ్‌ పిలుపుతో హుటాహుటిన దిల్లీికి రేవంత్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో…

స్పీకర్‌గా రేవూరికి అవకాశం ?

ఎవరూ వద్దంటున్న ఆ పదవి రేవూరినే వరించనుందా ? అవినీతి రహితుడిగా…వివాద రహితుడుగా స్పీకర్‌ ‌పదవికి సమర్థుడని ప్రచారం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 05 : ‌తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల వరకు సిఎం అభ్యర్థిపైన రాష్ట్ర స్థాయి నుండి దిల్లీ వరకు అనేక…

ధాన్యం కోనుగోలును వేగవంతంగా పూర్తి చేయాలి

: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలును వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వచ్చిన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు తదితర అంశాలపై జిల్లా…

సబితా ఇంద్రారెడ్డికి మహిళా నేతల అభినందనలు

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 5: మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలువురు మహిళా నేతలు పూల బోకెలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి రెడ్డి మంగళవారం ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలో ఏర్పాటు చేసిన…

అసెంబ్లీ స్పీకర్‌ ‌రేసులో రేవూరి ప్రకాష్‌ ‌రెడ్డి

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌తెలంగాణ రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్‌ ‌పదవికి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా పరకాల నియోజకవర్గం నుండి కొత్తగా ఎంఎల్‌ఏగా ఎన్నికైన రూవూరి ప్రకాష్‌ ‌రెడ్డి పేరు వెలుగులోకి వొచ్చింది. కాంగ్రెస్‌ ‌నుంచి ప్రస్తుత ఎంఎల్‌ఏలలో సీనియర్లు స్పీకర్‌ ‌పదవిని చేపట్టడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్‌ ‌పదవిని చేపట్టిన…

శాసన సభ స్పీకర్ గా రేవూరి ..?

వివాదరహితుడు,మృదుభాషి,సౌమ్యుడు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి రాష్ట్ర 3 వ శాసన సభ స్పీకర్ గా ఎన్నికయే అవకాశం కనిపిస్తుంది. సీనియర్ శాసన సభ్యుడైన రేవూరి ప్రకాష్ రెడ్డి గతంలో 3 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో నర్సం పేట నియోజక వర్గం నుచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 610 జీ…

నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు: ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 4: ‌నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారి లక్ష్మారెడ్డి కి సోమవారం రాచకొండ అడిషనల్‌ ‌డిసీపి టూ ప్లస్‌ ‌టూ గన్‌ ‌మెన్ల ను కేటాయించారు.  ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి తనకు కేటాయించిన  గన్‌ ‌మెన్ల ను తిప్పి పంపించారు. తనకు…

ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి పదవికి ప్రభాకర్‌ రావు రాజీనామా

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే పదవి నుంచి తప్పుకున్న దేవులపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెబర్‌ 4 : తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌ కో ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభాకర్‌ రావు వెల్లడిరచారు. కేసీఆర్‌ అధికారంలోకి వొచ్చిన…