NEWS

NEWS

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 : తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు ముప్పా రామారావు,  యూత్ అధ్యక్షుడు  సుమేష్ లు బుధవారం  ఆయన నివాసానికి వెళ్లి  మర్యాదపూర్వం కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని  వారు శాలువాతో ఘనంగా సన్మానించి, పూలబోకే  అందజేసి…

అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం చైర్మన్

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల  చంద్రారెడ్డి  బుధవారం స్థానిక  నాయకులతో  రాంపల్లి చౌరస్తాలోని  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అందరూ ఆయన…

ప్రజలకు అందుబాటులో ఉంటా మల్లారెడ్డి

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా  నాగారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో  బుధవారం  ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా  కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు  పూల బోకే అందజేసి, శాలువాతో సన్మానించి  అభినందించారు. నియోజవర్గ ప్రజలకు,  కార్యకర్తలకు…

ఆదర్శనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ జీవిన్గిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌ అని  జీవన్గి గ్రామానికి చెందిన యువకులు మోహన్  అన్నారు. బుధవారం బషీరాబాద్ మండలం  జీవన్గి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దిశ రిపోర్టర్ మోహన్,మధు, పరశురాం, పవన్,  నరేష్ ల తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి…

వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు  అధిరోహించాలి  

  ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్  6: వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలను అందించి వారి మన్నన లను పొంది ,వ్యాపారంలో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  స్పష్టం చేశారు. బుధవారం కాప్రా లోని మహేష్ నగర్,  రాధికా  సమీపంలో ఏర్పాటు తాజా రెస్టారెంట్ , టిఫిన్ సెంటర్  ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి…

ఘనంగా అంబేద్కర్  వర్ధంతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాయకులు

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌..న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని మైలరం సుబ్రహ్మణ్యo  అన్నారు. కొత్తూరు మండలం గూడూరు గ్రామం లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయుడు కి పూలమాలలు వేసి ఘన నివాళులు…

కొన సాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: ప్రపంచ మేధావి గా గుర్తించబడిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను, సమాజలో మార్పు కోసం చేసిన పోరాటం గురించి తెలియచేస్తూ, ఆయన ప్రతిభ, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను…

అణగారిన వర్గాల గొంతుక బాబాసాహెబ్ అంబేద్కర్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ పితామహుడు డా. భీం రావు రంజీ అంబేద్కర్ అణగారిన వర్గాల గొంతుక అని, సమాజంలో సామాజికంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. సామాజిక న్యాయం సృష్టికర్త డా.…

 కడ్తాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 6 :  కడ్తాల గ్రామంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. జడ్పిటిసి దశరథ్ నాయక్, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ లు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా…

అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 6:  రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరాలకు సదా ఆచరణీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…