NEWS

NEWS

మాదాపూర్ లో గీతం సిటీ ఆఫీసు ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హె  హైదరాబాద్ సిటీ కార్యాలయాన్ని గురువారం మాదాపూర్, సిలికాన్ వ్యాలీ, జెహింద్ గాంధీ రోడ్డులోని టీపీ హౌస్ లో అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు లాంచనంగా ప్రారంభించారు. ఏటికేడాది పలు వినూత్న కోర్సులను ప్రారంభిస్తున్న గీతం  ఆయా సమాచారం జంట నగర వాసులకు సులువుగా అందుబాటులో ఉంచాలనే…

సచివాలయానికి కోదండరామ్‌

కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల సంబురాల్లో పాల్గొన్న టిజెఎస్‌ అధ్యక్షుడు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి సిఎంగా నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ॥ కోదండరామ్‌…

నేడు కొలువుతీరనున్న కాంగ్రెస్‌ కొత్త మంత్రివర్గం

భట్టికి ఆర్థిక, సీతక్కకు హోమ్‌…మదన్‌మొహన్‌కు ఐటి శాఖ? టిజెఎస్‌కు కోదండరామ్‌కు ప్రత్యేక గుర్తింపు డిసెంబర్‌ 6 : కాంగ్రెస్‌ కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మరికొందరు మంత్రులు ప్రమాణ…

మీరే మళ్లీ సిఎం కావాలి…సిఎం కేసీఆర్‌…సిఎం కేసీఆర్‌

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : బిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ఆపద్ధర్మ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌)ను బుధవారం ఆయన స్వగ్రామమైన సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చింతమడక గ్రామస్థులు ఎర్రవెల్లిలో గల కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కు వెళ్లి కలిశారు. గ్రామానికి చెందిన సుమారు 10 ప్రయివేట్‌ బస్సులలో గ్రామానికి చెందిన సుమారు 500 మంది వరకు…

విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి?

నేడు  ఈస్ట్‌ ఇండియా కంపెనీ పోలీస్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టిన దినం 1792లో డిసెంబర్‌ 7వ తేదీన భారత  దేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం,17 ఆగష్టు 1860 నాడు పోలీస్‌ కమీషన్‌ ఏర్పాటు చేసింది. పోలీస్‌ కమీషన్‌ తన, నివేదికను 3 అక్టోబర్‌ 1860, నాడు…

మధిరలో చరిత్ర సృష్టించిన ‘భట్టి’…అందరివాడు..!

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త చరిత్ర సృష్టించారు.  ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగో పర్యాయం విజయం సాధించి రికార్డు నెలకొల్పారు భట్టి విక్రమార్క. మధిరలో నాలుగోసారి విజయం సాధించిన మధిర నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఒకే అభ్యర్థి…

నేడు సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

మధ్యాహ్నం 1.04కు ముహూర్తం ఖరారు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్‌ శాంతి కుమారి ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, రాష్ట్ర ప్రముఖులు, అమరుల కుటుంబాలకు ఆహ్వానం ప్రమాణ స్వీకారం వెంటనే ఆరు గ్యారంటీలపై సంతకం చేసే అవకాశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 : రాష్ట్ర 2వ సిఎంగా రేవంత్‌ రెడ్డి నేడు మధ్యాహ్నం ఎల్‌…

సీనియర్ సిటిజన్ నూతన భవన ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6:   సీనియర్ సిటిజన్స్ కు  అన్ని పథకాలను  అమలు అయేవిధంగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మల్లాపూర్ లోని సీనియర్ సిటిజన్ నూతన భవన   ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా  బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్  పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప్పల్…

సల్లగా చూడు పోచమ్మ తల్లి

పరిగి రోడ్డు పోచమ్మ తల్లిదేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టిన కాంగ్రెస్ యువ నాయకులు* మొక్కు చెల్లించుకున్న కాంగ్రెస్ యువ నాయకులు మంగ మధు షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: ఫరూక్నగర్ లోని 27వ వార్డు పరిగి రోడ్డులో కోరిన ముక్కులు తీర్చే తల్లి పోచమ్మ తల్లి అంటూ పోచమ్మ తల్లి  దేవాలయంలో కాంగ్రెస్…

మర్యాదపూర్వక కలయిక

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ను బుధవారం నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి  ఆయనను మర్యాదపూర్వం కలిశారు.   ఈ సందర్భంగా  శ్రీనివాస్ రెడ్డి ఆయనను శాలువాతో సన్మానించారు.  దయాకర్ మాట్లాడుతూ  కాంగ్రెస్ నాయకులు  ప్రజలకు నిత్యం…