NEWS

NEWS

వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు  అధిరోహించాలి  

  ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్  6: వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలను అందించి వారి మన్నన లను పొంది ,వ్యాపారంలో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  స్పష్టం చేశారు. బుధవారం కాప్రా లోని మహేష్ నగర్,  రాధికా  సమీపంలో ఏర్పాటు తాజా రెస్టారెంట్ , టిఫిన్ సెంటర్  ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి…

ఘనంగా అంబేద్కర్  వర్ధంతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాయకులు

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌..న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని మైలరం సుబ్రహ్మణ్యo  అన్నారు. కొత్తూరు మండలం గూడూరు గ్రామం లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయుడు కి పూలమాలలు వేసి ఘన నివాళులు…

కొన సాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: ప్రపంచ మేధావి గా గుర్తించబడిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను, సమాజలో మార్పు కోసం చేసిన పోరాటం గురించి తెలియచేస్తూ, ఆయన ప్రతిభ, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను…

అణగారిన వర్గాల గొంతుక బాబాసాహెబ్ అంబేద్కర్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ పితామహుడు డా. భీం రావు రంజీ అంబేద్కర్ అణగారిన వర్గాల గొంతుక అని, సమాజంలో సామాజికంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. సామాజిక న్యాయం సృష్టికర్త డా.…

 కడ్తాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 6 :  కడ్తాల గ్రామంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. జడ్పిటిసి దశరథ్ నాయక్, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ లు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా…

అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 6:  రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరాలకు సదా ఆచరణీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

హరీష్ రావును కలిసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ  మంత్రి  తన్నీరు హరీష్ రావుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన భారతీ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన…

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి పట్లోళ్ల

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి సబితారెడ్డికి అభినందనలు తెలిపిన పిఎసిఎస్,మార్కెట్ కమిటి చైర్మెన్లులు కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 6 : టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా నాయకులు మాత్రం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మాజీ విద్యాశాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.బుధవారం కందుకూరు మండలం పిఎసిఎస్ చైర్మన్ దేవర…

రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదు

కుల్కచర్ల, ప్రజాతంత్ర డిసెంబర్ 06:రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదని డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు బొలుసాని భీమ్ రెడ్డి అన్నారు.బుదవారంనాడు పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి కి  మెమొరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు..వరి కొనుగోలు చేసేందుకు రైతులకు సంచులు అందుబాటులో ఉండాలి.వరి కొనుగోలు కేంద్రాల్లో…

పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని కలిసి అభినందనలు

పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన కందుకూరు మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సొరసాని రాజశేఖర్ రెడ్డి కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 6 :మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడో సారి విజయం సాధించిన సబితాఇంద్రా రెడ్డిని ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి,యువజన విభాగం నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్ రెడ్డి,కాసోజు ప్రశాంత్ చారి,ఎగ్గిడి…