NEWS

NEWS

 శేరిలింగంపల్లిఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీకి  అభినందనల వెల్లువ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర ,డిసెంబర్ 7: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి విజయం సాధించిన ఆరెకపూడి గాంధీకి అభినందనలు వెళ్ళు వెత్తుతున్నాయి. ఈ మేరకు    శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించిన శుభసందర్బంగా  ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని  శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ…

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ

పటాన్ చెరులో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం  బచ్చుగూడెంలో శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం  పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు పురాతన దేవాలయాల జీర్నోద్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం…

రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 07 : రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. జనాభా గణన వివరాలను 15 రోజుల్లోగా కంప్యూటరీకరించాలన్నారు. ఈ…

ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే యుద్ధం తప్పదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 07 : అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ ప్రజా యుద్ధం తప్పదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, వడ్లమూరి కృష్ణ స్వరూప్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం హిమాయత్‌నగర్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

మేమెంత మీ వెంటే మీ సేవలో తుది శ్వాస వరకు

 జన హృదయుని జన సంద్రం  జనం అంత జన హృదయుని వెంటే.హరీష్ రావు క్యాంప్ కార్యాలయం అభిమానుల… ప్రజా కొలహలం  5 గంటల పాటు కిక్కిరిసిన సిద్దిపేట క్యాంప్ కార్యాలయం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: జనం అంత జన హృదయుని వెంటే అంటూ గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయం అంత…

రెవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం టపాసులు

రెవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్న నాయకులు కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్బంగా కందుకూరు మండల పరిధిలోని లేమూర్ గ్రామములో కందుకూరు మండల ఎంపిటీసిల పోరం మాజీ అధ్యక్షుడు మూల హనుమంత్ రెడ్డి ఆద్వర్యంలో జిల్లా…

ఎంపీపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ దాకా ఎదిగిన ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: వికారాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్గా ఎంపికయ్యారు ఈ మేరకు ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్ సీఎం క్యాబినెట్ తో పాటు అసెంబ్లీ స్పీకర్గా…

జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. సోనియాగాంధీకి ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం…

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి బయలుదేరిన నేదునూరు కాంగ్రెస్ శ్రేణులు కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 7 : లాల్ బహుదూర్ స్టేడియంలో బుధవారం తెలంగాణ రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం,నేదునూరు గ్రామం నుండి గంగుల ప్రభాకర్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి…

నూతన ప్రజా ప్రభుత్వానికి శుభాకాంక్షలు

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్07: తెలంగాణలో  ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రిగా మరియు పలుమంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, హైదరాబాద్ జిల్లా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జిల్లా అధికారులందరూ నూతన ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ…