NEWS

NEWS

నీవేగా మనసా!

మౌనంలో మాటది ఒంటరితనం గొంతుది ఏకాంతం… కనిపించని మనసు కలలో ఎదురుపడినా చూడలేని చిన్నతనమేదో ఊహించని ఊహకు చిక్కి ఊపిరాడక నిజమై ఉవ్వెత్తున కెరటమై భాష లేని భావంగా ఎద తీరానికి కొట్టుకొస్తుంటే కోతకు గురైయ్యే కోరికలు నిద్ర ముసురులో మగత ముడతల్లో ఒళ్ళు విరుచుకుని కలవరింత గొంతు సవరించుకున్న కల నీవేగా  మనసా! -సుభాషిణి…

రేవంత్‌ మంత్రివర్గంలో మంత్రులకు శాఖల కేటాయింపు

భట్టికి రెవెన్యూ…ఉత్తమ్‌కు హోమ్‌…శ్రీధర్‌ బాబుకు ఆర్థిక.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : రాష్ట్ర సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక..తనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.  ఈ క్రమంలో మంత్రులందరికీ సీఎం శాఖలను కేటాయించారు. సిఎం సూచనలతో గవర్నర్‌ తమిళి సై ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా డిప్యూటి…

ప్రజా పాలనకు రేవంత్‌ శ్రీకారం

ప్రగతి భవన్‌ ముందు బారికేడ్ల తొలగింపు…. జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో నేడు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్‌ సెక్రెటేరియట్‌లో ఆంక్షలకు చెల్లు..అమీడియాకు, ప్రజలకు ప్రవేశం ఇంటిలిజెన్స్‌ ఐజిగా శివధర్‌ రెడ్డి… ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రి నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల…

రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : వికారాబాద్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రాష్ట్ర 3వ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎంపికయ్యారు.   ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్‌ మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్‌ కుమార్‌ 1964 జూన్‌ 4న తాండూరు మండలం బెల్కటూర్‌…

సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7…

పాలకులం కాదు…సేవకులం

ప్రజల త్యాగాల పునాదుల విూద ఏర్పడిన రాష్ట్రం ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం ప్రగతి భవన్‌ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు ప్రజలకు అందుబాటులో జ్యోతిభా పూలే ప్రజాభవన్‌ నేడు పది గంటలకు ప్రజా దర్బార్‌ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు మొదటిసారిగా ప్రజలనుద్దేశించి  ఉద్వేగంగా మాట్లాడిన సిఎం రేవంత్‌ రెడ్డి…

తెలంగాణ నూతన సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార  కార్యక్రమాన్ని  వీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,మంత్రుల ప్రమాణ స్వీకార  కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,అదనపు కలెక్టర్ మాధురి,జిల్లా అధికారులు వీక్షించారు.

భారత త్రివిధ దళాల సంక్షేమానికి చేయూత నందించాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 7: దేశ రక్షణ కోసం, భారత ప్రజల సుఖశాంతుల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శరత్…

వినోద్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ లో వినోద్ మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను.  సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  పూజ కార్యక్రమం నిర్వహించారు. చింతా ప్రభాకర్ కు  ఆసుపత్రి యాజమాన్యం శాలువాతో సన్మానించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.…

అమీన్ పూర్ లో అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: ఎల్బీ స్టేడియంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం, అమీన్ పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్…