NEWS

NEWS

సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7…

పాలకులం కాదు…సేవకులం

ప్రజల త్యాగాల పునాదుల విూద ఏర్పడిన రాష్ట్రం ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం ప్రగతి భవన్‌ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు ప్రజలకు అందుబాటులో జ్యోతిభా పూలే ప్రజాభవన్‌ నేడు పది గంటలకు ప్రజా దర్బార్‌ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు మొదటిసారిగా ప్రజలనుద్దేశించి  ఉద్వేగంగా మాట్లాడిన సిఎం రేవంత్‌ రెడ్డి…

తెలంగాణ నూతన సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార  కార్యక్రమాన్ని  వీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,మంత్రుల ప్రమాణ స్వీకార  కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,అదనపు కలెక్టర్ మాధురి,జిల్లా అధికారులు వీక్షించారు.

భారత త్రివిధ దళాల సంక్షేమానికి చేయూత నందించాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 7: దేశ రక్షణ కోసం, భారత ప్రజల సుఖశాంతుల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శరత్…

వినోద్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ లో వినోద్ మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను.  సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  పూజ కార్యక్రమం నిర్వహించారు. చింతా ప్రభాకర్ కు  ఆసుపత్రి యాజమాన్యం శాలువాతో సన్మానించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.…

అమీన్ పూర్ లో అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: ఎల్బీ స్టేడియంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం, అమీన్ పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్…

 శేరిలింగంపల్లిఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీకి  అభినందనల వెల్లువ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర ,డిసెంబర్ 7: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి విజయం సాధించిన ఆరెకపూడి గాంధీకి అభినందనలు వెళ్ళు వెత్తుతున్నాయి. ఈ మేరకు    శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించిన శుభసందర్బంగా  ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని  శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ…

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ

పటాన్ చెరులో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం  బచ్చుగూడెంలో శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం  పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు పురాతన దేవాలయాల జీర్నోద్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం…

రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 07 : రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. జనాభా గణన వివరాలను 15 రోజుల్లోగా కంప్యూటరీకరించాలన్నారు. ఈ…

ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే యుద్ధం తప్పదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 07 : అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ ప్రజా యుద్ధం తప్పదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, వడ్లమూరి కృష్ణ స్వరూప్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం హిమాయత్‌నగర్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…