NEWS

NEWS

సిపిఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా….  సి కా స కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేసి వారి ప్రయత్నాలు రామగుండం కమిషనరేట్ పోలిసులు ఆదిలోనే తిప్పి కొట్టడం జరిగిందని  రామగుండం పోలీస్ కమిషనర్…

నేటి నుంచి బస్సుల్లో మహిళలకు బాలికలకు ట్రాఫిక్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 8 : ఈనెల తొమ్మిదవ తేదీ నుండి పల్లె వెలుగు ఎక్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు,బాలికలకు, ట్రాన్స్ జెండర్ లకు ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఇబ్రహీంపట్నం సీనియర్ నాయకులు ఈసి. శేఖర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 8: పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.

బి.ఆర్.ఎస్ నేతలకు బెదిరింపు కాల్స్

మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ సిపి ఆఫీసులో మర్రి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బిఆర్ఎస్ నాయకులపై నా నెంబర్ తో మిమ్ములను మీ కుటుంబాలను చంపేస్తామని…

అనాధల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఐనా నెరవేర్చాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి సిఎస్ దగ్గర ఉన్న అనాథలకు సంబంధించిన 40 డిమాండ్ల ఫైళ్లు అన్నింటిని మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సీతక్కను శుక్రవారం ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేసినట్లు అంజలీ తెలంగాణ …

పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామపంచాయతీలకు ప్రతి ఒక్కరు సహకరించి ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. శుక్రవారం కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో హైదరాబాద్ – శ్రీశైల ప్రధాన రహదారి వెంట…

చాప కింద నీరులా వ్యాపిస్తున్న గంజాయి మత్తు

మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారి గంజాయి. గంజాయి విక్రయాలు చాప కింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే ఉంది. కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన కొందరు యువకులు గంజాయి మత్తులో జోగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత తమ జీవితాన్ని…

అయ్యప్ప  మహా పడిపూజలో పాల్గొన్న  శేరిలింగంపల్లి ఎమ్మెల్యేఆరెకపూడిగాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి లో గల రంగనాథ్  దేవాలయం నందు  ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజా మహోత్సవంలో శుక్రవారం శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి   ముఖ్య అతిథిలుగా పాల్గొని  అయ్యప్ప స్వామి వారికి…

ప్రజల మనసును గెలిచిన వీరుడు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: ప్రత్యర్థులు, అనేక రకాల వాగ్దానాలు, వ్యూహాత్మక వ్యూహాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇవన్నీ తట్టుకొని ప్రజలను మెప్పించి వారి మనసును గెలిచి, భారీ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా…

అంగరంగ వైభవో పేతంగా

అంగరంగ వైభవో పేతంగా కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగుల జంగారెడ్డి కుమారుని వివాహం  పలు పార్టీల ప్రముఖులు హాజరు కందుకూరు ప్రజాతంత్ర డిసెంబర్ 8 : రాష్ట్ర పిసిసి సభ్యులు,రంగారెడ్డి జిల్లా జెడ్పిటిసి మాజీ ఫ్లోర్ లీడర్,కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, దేబ్బడగూడ ప్రస్తుత సర్పంచ్ ఏనుగు శ్రావణీల కుమారుని వివాహం…