NEWS

NEWS

అనాధల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఐనా నెరవేర్చాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి సిఎస్ దగ్గర ఉన్న అనాథలకు సంబంధించిన 40 డిమాండ్ల ఫైళ్లు అన్నింటిని మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సీతక్కను శుక్రవారం ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేసినట్లు అంజలీ తెలంగాణ …

పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామపంచాయతీలకు ప్రతి ఒక్కరు సహకరించి ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. శుక్రవారం కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో హైదరాబాద్ – శ్రీశైల ప్రధాన రహదారి వెంట…

చాప కింద నీరులా వ్యాపిస్తున్న గంజాయి మత్తు

మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారి గంజాయి. గంజాయి విక్రయాలు చాప కింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే ఉంది. కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన కొందరు యువకులు గంజాయి మత్తులో జోగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత తమ జీవితాన్ని…

అయ్యప్ప  మహా పడిపూజలో పాల్గొన్న  శేరిలింగంపల్లి ఎమ్మెల్యేఆరెకపూడిగాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి లో గల రంగనాథ్  దేవాలయం నందు  ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజా మహోత్సవంలో శుక్రవారం శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి   ముఖ్య అతిథిలుగా పాల్గొని  అయ్యప్ప స్వామి వారికి…

ప్రజల మనసును గెలిచిన వీరుడు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: ప్రత్యర్థులు, అనేక రకాల వాగ్దానాలు, వ్యూహాత్మక వ్యూహాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇవన్నీ తట్టుకొని ప్రజలను మెప్పించి వారి మనసును గెలిచి, భారీ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా…

అంగరంగ వైభవో పేతంగా

అంగరంగ వైభవో పేతంగా కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగుల జంగారెడ్డి కుమారుని వివాహం  పలు పార్టీల ప్రముఖులు హాజరు కందుకూరు ప్రజాతంత్ర డిసెంబర్ 8 : రాష్ట్ర పిసిసి సభ్యులు,రంగారెడ్డి జిల్లా జెడ్పిటిసి మాజీ ఫ్లోర్ లీడర్,కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, దేబ్బడగూడ ప్రస్తుత సర్పంచ్ ఏనుగు శ్రావణీల కుమారుని వివాహం…

వైస్ ఎంపిపి శమంతా ప్రభాకర్ రెడ్డి,ఎండి అఫ్జల్

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 8 : నేదునూరు ఎంపిటిసి కందుకూరు మండల వైస్ ఎంపిపి గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి. అఫ్జల్ బేగ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో మొదటి సంతకం ఆరు గ్యారెంటీలపైన చేసినందున నేదునూరు గ్రామ మహిళలు,గ్రామస్తులు,పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,ఘడిల…

సోమవారం ప్రజావాణి. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా తాత్కాలికంగా రద్దు చేయబడిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ఈనెల 11న ( సోమవారం) నుండి యధా విధిగా నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.  ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10:30 …

మొక్కు తీర్చుకున్న సింగంపల్లి సర్పంచ్ 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : ఆమనగల్లు మండలం సింగం పల్లి గ్రామ సర్పంచ్ ప్రేమలత నరసింహ శుక్రవారం శివాలయంలో మొక్కు లు తీర్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లు  ఈ ఎన్నికల్లో గెలుపొందాలని గ్రామంలో ఉన్న శివాలయంలో మొక్కుకున్నారు. తీరా వారు గెలుపొందడంతో శివాలయంలో…

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భరత్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన భరత్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఢిల్లీ లో  ఈనెల 7వ తేదీ నుండి 10 వరకు జరుగుతున్న ఏబీవీపీ 69 జాతీయ మహాసభ లో భాగంగా 42వ తెలంగాణ రాష్ట్ర మహసభల సందర్భాన్ని పురస్కరించుకొని తనపై నమ్మకంతో …