NEWS

NEWS

మానవ హక్కుల ఉల్లంఘన అమానవీయం, శిక్షార్హం..!

(రేపు ప్రపంచ మానవ హక్కుల దినం) 10డిసెంబర్‌1948న ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల చొరవతో ‘యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హూమన్‌ రైట్స్‌ (యిహెచ్‌ఆర్‌)’ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏట 10 డిసెంబర్‌న ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ మానవ హక్కుల దినం (వరల్డ్‌ హూమన్‌ రైట్స్‌ డే)’’ పాటిస్తున్నారు. కుల, మత, రంగు, జాతి, లింగ,…

విద్యుత్‌ శాఖ బకాయిలు 85 వేల కోట్లు

సిఎం సవిూక్షలో అధికారుల వెల్లడి పిలిచినా హాజరుకాని ప్రభాకర్‌ రావు తనను ఎవరూ పిలవలేదన్న సిఎండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలో విద్యుత్‌ శాఖ బకాయిలు 85 కోట్లు ఉన్నట్లు తేలింది. శుక్రవారం విద్యుత్‌ శాఖపై  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జరిపిన ప్రత్యేక సవిూక్షలో అధికారులు ఈ విషయం వెల్లడిరచారు. అయితే సచివాలయంలో…

కెసిఆర్‌ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ ట్వీట్‌

హైదరాబాద్‌, పిఐబి, డిసెంబర్‌ 8 : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కలిగిన గాయం బారి నుండి త్వరితగతిన కోలుకుని త్వరగా తిరిగి స్వస్థత చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. గురువారం కెసిఆర్‌ కాలికి గాయం విషయం తెలిసిన అనంతరం ప్రధాన మంత్రి ఎక్స్‌ మాధ్యమం ద్వారా చేసిన ఒక సందేశంలో ప్రధాని..‘తెలంగాణ…

ఇంట్లో జారిపడ్డ మాజీ సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం అర్ధరాత్రి ఫామ్‌ హౌస్‌ బాత్‌ రూమ్‌లో జారి పడటంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అక్కడ కేసీఆర్‌కు చికిత్స కొనసాగుతున్నది. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ఇప్పుడే తెలంగాణ ఏర్పడ్డట్లుగా ఉంది

ప్రజల్లో ఆనందం కూడా ఇదే తెలియజేస్తుంది మేడిగడ్డపై విచారణ జరపాలన్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వొచ్చిన్లటైందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజంగా ఇప్పుడే తెలంగాణ వొచ్చిందన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. ప్రజాభవన్‌ వద్ద సందడి చూస్తుంటే ఆనందంగా…

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో… నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మధ్యాహ్నం  మహాలక్ష్మి ఫ్రీ బస్‌ పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ మార్గదర్శకాలు వెల్లడించిన  టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి మహాలక్ష్మి ఫ్రీ బస్‌ స్కీమ్‌ను నేడు అసెంబ్లీ ఆవరణలో లాంఛనంగా…

సిపిఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా….  సి కా స కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేసి వారి ప్రయత్నాలు రామగుండం కమిషనరేట్ పోలిసులు ఆదిలోనే తిప్పి కొట్టడం జరిగిందని  రామగుండం పోలీస్ కమిషనర్…

నేటి నుంచి బస్సుల్లో మహిళలకు బాలికలకు ట్రాఫిక్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 8 : ఈనెల తొమ్మిదవ తేదీ నుండి పల్లె వెలుగు ఎక్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు,బాలికలకు, ట్రాన్స్ జెండర్ లకు ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఇబ్రహీంపట్నం సీనియర్ నాయకులు ఈసి. శేఖర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 8: పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.

బి.ఆర్.ఎస్ నేతలకు బెదిరింపు కాల్స్

మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ సిపి ఆఫీసులో మర్రి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బిఆర్ఎస్ నాయకులపై నా నెంబర్ తో మిమ్ములను మీ కుటుంబాలను చంపేస్తామని…