NEWS

NEWS

వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్9: శేరిలింగంపల్లి కాంటెస్టడ్ ఎమ్మెల్యే వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన శనివారం మియపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ సాంబశివరావు  ఆధ్వర్యంలో పేదలకు ధూపట్ల పంపిణీ,చందనగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం నందు కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేరిపేటి…

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 9: మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పట్లోళ సబితా ఇంద్రారెడ్డి శనివారం జరిగిన శాసన సభలో ప్రమాణ స్వీకారం చేశారు.ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు చేవెళ్ల నుంచి, మూడు సార్లు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ..…

అధినేత ఆరోగ్యం బాగుండాలి

పెద్దసారు త్వరగా కోలుకోవాలి రాష్ట్రానికి కేసీఆర్ సేవలు చాలా అవసరం బీఆర్ఎస్ యువజన,విద్యార్థి విభాగం నాయకులు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9:  సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర ప్రజల బాగు కోరే ప్రజా నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం…

మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన సిద్దిపేట కాంగ్రెస్ నేతలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన దుద్దిళ్ల శ్రీధర్ బాబును సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నేత తాడూరు శ్రీనివాస్ గౌడ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి చెందిరెడ్డి తిరుపతి రెడ్డి , యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగరి నాగరాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

ఈ నేల 11 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: ఈనెల 11వ తేదీ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన ఎన్నికల కోడ్ ఎత్తివేసినందున ఈనెల 11 రెండవ తేదీ సోమవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని…

గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం రాజీనామా

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: జిల్లాలోని గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం  రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రకటించారు.గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్లందరితో కలిసి శనివారం రాజీనామా పత్రాన్ని సెక్రటరీ జాన్వెస్లీకి అందచేశారు. తెలంగాణా ఉద్యమ కాలం నుండి కెసిఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చిన తనకు, తన…

కీలక పదవులు అగ్రవర్ణాలకు నామమాత్రపు పదవులు బీసీలకా

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 09 : రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం పదవితో పాటు కీలకమైన మంత్రి పదవులు అన్ని అగ్రవర్ణాలకు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.…

కెసిఆర్‌ కోసం హాస్పిటల్ ఎవరూ రావొద్దు

కార్యకర్తలకు హరీష్‌రావు సూచన హైదరాబాద్‌,డిసెంబర్‌8:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొద్దని అభిమానులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం…

అవినీతి విషవృక్షం మూలాలెక్కడ?

నేడు అంతర్జాతీయ అవినీతి  వ్యతిరేక దినోత్సవం అవినీతి విష వృక్షానికి ఎన్నో కొమ్మలున్నాయి, కొమ్మల మాటున ఎన్నో అవినీతి పక్షులు ఒదిగి పోయి, హాయిగా సేద తీరుతున్నాయి.  కోట్ల కొద్ది ధనం కేవలం కొంత మంది స్వంతం. అది స్వార్జితం కాదు. ప్రజాధనం.  21వ శతాబ్ధంలో కూడా ఇంకా కోట్లాది మంది ప్రజలు ఈ ప్రపంచంలో…

పాలస్తీనా పౌరులు ఏం పాపం చేశారు…?

హమాస్‌ దాడుల తరువాత ఇజ్రాయిల్‌ పాలస్తీనాలో ఉన్న హమాస్‌ను  అంతం చేయాలని బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన తరువాత హమాస్‌ను  అంతం చేసిందో లేదో తెలియదు గాని ఈ పరిస్థితుల్లో పాలస్తీనాలోని  పాపం పుణ్యం ఎరుగని పెద్దలు, ఏమి జరుగుతుందో తెలియని పసివాళ్లు బలైపోతున్నారు. గాజా లో హమాస్‌ చేతిలో ఉన్న 240 మంది బందీలలో కొంత…