NEWS

NEWS

జనం మెచ్చిన నేత  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి పలువురు నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు వెల్లువ

  ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:    ప్రజా బాంధవుడు, జనం మెచ్చిన నేత  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని సత్కరించి పలువురు నాయకులు, అభిమానులు  శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సైనిక్ పూరి లోని బి ఆర్  ఎస్   పార్టీ కార్యాలయం లో నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కలిసి…

చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : మల్కాజిగిరి లోని బండ చెరువు, ఆర్.కే.పురం చెరువులను సోమవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు రాజ్యలక్ష్మితో కలిసి పరిశీలించారు. చెరువు పరివాహక కాలనీల ప్రెసిడెంట్ లతో కలిసి ఇరిగేషన్, పురపాలక, హెచ్.ఎం.డి.ఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులో గుర్రపు డెక్క, దోమల నివారణ చెరువుల…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 11: ప్రజావాణి  ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు  సత్వరమే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలు లో నిర్వహించిన   ప్రజావాణి  కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుండి   వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్ మాధురి తో కలిసి  ఫిర్యాదుల…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : ఆమనగల్లు – షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆమనగల్లు ఎస్సై బలరాం నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లి మండలం కర్కస్ తండా కు చెందిన కేతావత్ గోపాల్ (43) అతని చెల్లెలు…

ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కడ్తాల్ పట్టణంలో ఎన్ హెచ్ 765 హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి కిరువైపులా  ఫుట్ పాత్ లను ఆక్రమించి చిరు వ్యాపారాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడ్తాల్ సీఐ శివప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కడ్తాల్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు,…

 మైసమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కల్వకుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన కశిరెడ్డి నారాయణ రెడ్డి సోమవారం మైసిగండి మైసమ్మ దేవాలయంలో అమ్మ వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్కల్ పహాడ్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి తల్లి మృతి చెందారు. విషయం తెలిసి ఆమె మృతదేహానికి…

కడ్తాల అభివృద్ధికి తన శ్రాయశక్తుల కృషి చేస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కడ్తాల్ పట్టణ అభివృద్ధికి తన శ్రాయశక్తుల కృషి చేస్తానని ఆ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. సోమవారం కెనరా బ్యాంక్ సమీపంలో కాలనీకి వెళ్లే రహదారిలో పెద్ద గుంత ఏర్పడింది విషయం తెలుసుకున్న ఆయన జెసిబి యంత్రంతో  కుంగిన గుంతను పూడ్చివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రాంతంలో…

 ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలనిమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ సమస్యలపై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి  జిల్లా అదనపు కలెక్టర్ విజయంద్ర రెడ్డితో  కలిసి ప్రజల వద్ద…

మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

 పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11:పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 160 దుకాణాల సముదాయం నిర్మాణ పనులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే.. ఇటు వ్యాపారస్తులకు అటు…

ప్రజావాణికి 105 ఫిర్యాదులు. శాఖల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం,  పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలు,  సూచనల మేరకు అధికారులు పనిచేయాలన్నారు.  రైతులకు పాసు…